TEJA NEWS

శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి షిర్డీ హిల్స్ అంజయ్య నగర్ లో ఆలయ చైర్మన్ ఆడెపు నాగరాజు ఆలయం లో నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు పున్నారెడ్డి, మహేందర్, హనుమంత్, రమేష్, ప్రవీణ్ గుప్తా, పి.ఎల్ ప్రసాద్, రవి ముప్పడి, తిరుపతి గౌడ్, నార్లకంటి దుర్గయ్య,శ్రవణ్, శివ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS