పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

TEJA NEWS

పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో అమలు చేయాలని ఆదేశం

9వ తరగతికి 2025-26 విద్యా సంవత్సరం నుంచి, పదో తరగతికి 2026-27 నుంచి అమలు చేసేలా చూడాలని విద్యాశాఖకు సూచనలు…..

You cannot copy content of this page

Scroll to Top