TEJA NEWS

జగిత్యాల నూకపల్లి సరస్వతి గుట్ట పైన డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల కోసం 14 కోట్ల తో నిర్మిస్తున్న 14 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్, పైప్ లైన్ నిర్మాణ పనులను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ , మున్సిపల్ చైర్మన్ ఆడువల జ్యోతి లక్ష్మణ్ .
గత 500 ఇండ్ల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు,
4500 డబల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు సరస్వతి గుట్ట పైన 14 లక్షల లీటర్ల ట్యాంక్ ఏర్పాటు ద్వారా లబ్ధిచేకూరనుంది అని ఎమ్మెల్యే డా.సంజయ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,కమిషనర్ సమ్మయ్య,,DE జలంధర్ రెడ్డి,కౌన్సిలర్ లు, నాయకులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS