మహిళా ఇంజనీర్లకు ‘కల్పనా ఫెలోషిప్‌’

మహిళా ఇంజనీర్లకు ‘కల్పనా ఫెలోషిప్‌’ అంతరిక్ష రంగంలో రాణించాలని కోరుకునే మగువలకు స్కైరూట్‌ సంస్థ సువర్ణావకాశం న్యూఢిల్లీ :అంతరిక్ష రంగంలో రాణించాలని కలలు కంటున్న మహిళా ఇంజనీర్ల కోసం హైదరాబాద్‌కు చెందిన స్కై రూట్‌ సంస్థ సువర్ణావకాశాన్ని కల్పించింది. అర్హత గల…

ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు

ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడి ‘ఎక్కువ మార్కుల’ను ఎంచుకునే అవకాశం రాయ్‌పూర్‌ : విద్యార్థులపై భారం తగ్గించేందుకు వచ్చే సంవత్సరం నుంచి రెండుసార్లు బోర్డు పరీక్షలు…

దాదాపుగా పూర్తి అయ్యిన టీడీపీ – జనసేన – సీట్ల షేరింగ్

దాదాపుగా పూర్తి అయ్యిన టీడీపీ – జనసేన – సీట్ల షేరింగ్ ? ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీ పార్టీని అధికారంలోకి రాకుండా చేయటము కోసం పొత్తులు ప్రధానమని భావించిన ప్రతిపక్ష పార్టీలు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జన సేన…

సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన

సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ పట్నం చేరుకొని శారదా పీఠంలో పూర్ణా హుతి కార్య క్రమంలో పాల్గొని అనంతరం రాజ శ్యామల…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం ఈ రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్దుబాటు కార్య క్రమం ప్రారంభిస్తారు. ప్రతీ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో…

ఎర్రగుడూరులో పశు ఉచిత వైద్య శిబిరం

ఎర్రగుడూరులో పశు ఉచిత వైద్య శిబిరం 22-2-2024 ;– పాములపాడు మండలంలోని ఎర్రగుడూరు గ్రామంలో ఈనెల 22- 2- 2024 తేదీన గురువారం నాడు పశువులకు ఉచిత వైద్య శిబిరం పి .ఎస్.ఎస్ . ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ మరియు…

గురుకుల పీడీగా ఎంపికైన శ్రీ గాయత్రి విద్యాసంస్థల విద్యార్థిని

గురుకుల పీడీగా ఎంపికైన శ్రీ గాయత్రి విద్యాసంస్థల విద్యార్థిని సరస్వతి అభినందించి సత్కరించిన శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్స్ చైర్మన్ సురగౌని శ్రీనివాస్ గౌడ్ … శ్రీ గాయత్రి విద్యాసంస్థల్లో భాగమైన హాసిని బీపీడీ కళాశాలలో శ్రీ గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ సురగౌని…

డా. అమ్మిరెడ్డి రజని మహిళా అవార్డు మరియు ఉత్తమ సేవా పురస్కారం అందుకోవటం జరిగింది

విజయవాడలో గ్రంధాలయము నందు మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా మోడల్ వర్షికోస్తవం సందర్భముగా సుప్రీం కోర్టు న్యాయవాదులు మరియు హైకోర్టు న్యాయవాదులు చేతులుమల మీదుగా డా. అమ్మిరెడ్డి రజని ఉత్తమ మహిళా అవార్డు మరియు ఉత్తమ సేవా పురస్కారం అందుకోవటం…

టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని చూడండి

టీనేజ్ అమ్మాయికి నల్లకోటు వేసినట్టు ఉన్న ఈ అమాయకపు అమ్మాయిని చూడండి. పేరు శ్రీపతి… చెన్నై నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువన్నామలై దగ్గరి జువ్వాది పర్వతశ్రేణుల మధ్య గిరిజన గూడెం వాళ్ళది. తండ్రి కాళిదాస్ , తల్లి మల్లిగ…

వంటవార్పుతో 5వ రోజు వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు నిరసన

వంటవార్పుతో 5వ రోజు వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు నిరసన వేతనాలు పెంచాలని కోరుతూ వంటవార్పుతో 5వ రోజు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర…

మూడపల్లి రమాదేవి ఇంటికి సందర్శించిన పోలీసు అధికారి

మూడపల్లి రమాదేవి ఇంటికి సందర్శించిన పోలీసు అధికారి గతంలో జరిగిన పేలుళ్లపై విచారణ చేసి వారి సాక్షాన్ని వారి కుటుంబ సభ్యుల సాక్షాన్ని సేకరించిన పోలీసు అధికారులు ఆ రోజుకు ఆ పేలుళ్ల రోజు జరిగినటువంటి దృశ్యాలపోతోపాటు రమాదేవి కుటుంబ సభ్యులు…

కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్

కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని సీఎం జగన్ తన కుటుంబ సభ్యుడిలా భావించాడు. సామాజిక సమీకరణాల దృష్ట్యానే….. సొంత మనిషిగా భావించి మంగళగిరిలో వేరే అభ్యర్థిని పడుతున్నట్లు సీఎం జగన్ ఆర్కేకు చెప్పారు. ఆవేశంతో…

గోస్పాడు మండలంలో 5 కోట్ల 15 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం

గోస్పాడు మండలంలో 5 కోట్ల 15 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం… ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలోని తేళ్లపురి రాయపాడు గ్రామాల్లో 5 కోట్ల 15 లక్షల అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర…

రేషన్ షాపులపై చర్య తీసుకోవాలి

👉రేషన్ షాపులపై చర్య తీసుకోవాలి.👉రెవిన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలి.👉అక్రమాలకు పాల్పడిన రేషన్ డీలర్ల లైసెన్సులు రద్దు చేయాలి.👉సిపిఎం పట్టణ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్. సూర్యాపేట టౌన్: దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు రేషన్ షాపుల ద్వారా రేషన్…

నెట్టింట జగన్‌ “సిద్ధం”, పవన్‌కి “బద్ధకం” అని పోస్టులు

నెట్టింట జగన్‌ “సిద్ధం”, పవన్‌కి “బద్ధకం” అని పోస్టులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో,బీజేపీ పొత్తుతో అపరిష్కృతంగా ఉన్న సమస్యల కారణంగా టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకంలో ఆలస్యం కొనసాగుతోంది. దీంతో టీడీపీ-జనసేన శ్రేణుల్లో నిరాశ నెలకొంది. టీడీపీ అనుకూల టీవీ ఛానెల్స్‌లో…

ఉరేసుకుని 5వ తరగతి విద్యార్థిని బలవన్మరణం

ఏ కష్టం వచ్చిందో ఏమో చిన్నారికి….ఉరేసుకుని 5వ తరగతి విద్యార్థిని బలవన్మరణం శివ శంకర్. చలువాది తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడికి చెందిన ఈరేటి వసంత (10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. బాలిక తల్లి మానసిక…

రామ భక్తుల కోసం ప్రత్యేకంగా రైలును ఏర్పాటు జరిగింది

నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 నియోజకవర్గాల నుండి రామ భక్తులు అయోధ్యలోని శ్రీ బాల రాముని దర్శనం కోసం వెళ్తుండడంతో రామ భక్తుల కోసం భువనగిరి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేకంగా రైలును ఏర్పాటు జరిగింది…. ఈ సందర్భంగా బిజెపి…

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సత్య సంకల్ప సేవా సంస్థ పోస్టర్ లు ఆవిష్కరించడం జరిగింది

రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా సత్య సంకల్ప సేవా సంస్థ పోస్టర్ లు ఆవిష్కరించడం జరిగింది . శీనన్న చేతుల మీదుగా మా సేవా సంస్థ పోస్టర్ ఆవిష్కరించడం మాకు చాలా ఆనందంగా ఉందని సత్య…

వత్తిడికి గురికాకుండా పరీక్షలు అంటే భయం పోగెట్టెల ఉపాధ్యాయులు వారికి తెలియజేయాలని

పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థినీలను సిద్దం చేయాలని, ఎలాంటి వత్తిడికి గురికాకుండా పరీక్షలు అంటే భయం పోగెట్టెల ఉపాధ్యాయులు వారికి తెలియజేయాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌ నాయక్‌ తెలిపారు. మంగళవారం…

స్థానిక నేతలను అభ్యర్థులుగా ప్రకటిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది

నందికొట్కూరు…..స్థానిక నేతలను అభ్యర్థులుగా ప్రకటిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది..అన్ని పార్టీలు స్థానికులకు అవకాశం కల్పించాలి… రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజాసంఘాల విజ్ఞప్తి.. నందికొట్కూరు…..వచ్చేసార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానికుల కు అవకాశం కల్పించాలని…

కదిరిలో ఆధ్యాత్మిక శోభ – అయోధ్య రాములవారి కళ్యాణ ఏర్పాట్లు పూర్తి

కదిరిలో ఆధ్యాత్మిక శోభ – అయోధ్య రాములవారి కళ్యాణ ఏర్పాట్లు పూర్తి ! ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో అధ్యాత్మిక శోభ ఉట్టి పడుతోంది. కదిరి నగరం అంతా ఎటు చూసినా కాషాయ జెండాలే కనిపిస్తున్నాయి. జై శ్రీరామ్ నామస్మరణతో ప్రజలు…

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ. కృష్ణలంక పోలీసుల అదుపులో మోసగాడు. వ్యక్తి వద్ద నకిలీ ఆధార్ కార్డ్, ప్రెస్ కార్డు, నకిలీ పోలీస్ కార్డు.. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నరసాపురం కు చెందిన బాధితురాలి వద్ద 7 లక్షలు స్వాహా చేసిన విజయవాడ కు…

మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు

హైదరాబాద్‌: అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశార్హత కోసం నిర్వహించే డ్యూలింగ్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా హయత్‌నగర్‌లోని వెంకటేశ్వర లాడ్జిలో గది అద్దెకు తీసుకుని మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అమెరికా,…

6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు

హైదరాబాద్‌: మేడారం మహా జాతరకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇప్పటికే బస్సులు అక్కడికి వెళ్లినట్లు చెప్పారు. రద్దీ అధికంగా ఉండే ఉమ్మడి…

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం

గువహటి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఆయన సారథ్యంలోని ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ గత నెల గువహటిలోకి ప్రవేశించిన వేళ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.…

బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి

హైదరాబాద్‌: బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజినీర్‌(ఎస్‌ఈ) కె.జగజ్యోతి అవినీతి నిరోధకశాఖ(అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. గంగన్న అనే కాంట్రాక్టర్‌కు నిజామాబాద్‌లో పూర్తిచేసిన పనికి బిల్లు మంజూరవ్వగా.. హైదరాబాద్‌ శివార్లలోని గాజుల రామారంలో గిరిజన…

శివబాలకృష్ణ రిమాండ్‌ పొడిగింపు

శివబాలకృష్ణ రిమాండ్‌ పొడిగింపు ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో అరెస్ట్ అయిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు పొడిగించింది. విచారణ జరపాల్సింది చాలా ఉందని పోలీసులు తెలపడంతో.. మరో 14 రోజులు శివబాలకృష్ణ రిమాండ్‌ పొడగిస్తున్నట్లు కోర్టు…

చదువులకు మరింత ఊతమిస్తూ

చదువులకు మరింత ఊతమిస్తూ… వైఎస్సార్‌ కళ్యాణమస్తు– వైఎస్సార్‌ షాదీ తోఫా. అక్టోబరు–డిసెంబరు 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ.78.53 కోట్ల ఆర్ధిక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి…

పోలీస్ శాఖలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని కలిగి వుండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు

పోలీస్ శాఖలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని కలిగి వుండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. తెలంగాణ పోలీస్ నియామక మండలి ద్వారా ఎంపికైన వారిలో తొమ్మిది నెలల శిక్షణ కోసం పోలీస్ శిక్షణ కేంద్రాలకు వెళ్ళుతున్న 158 మంది సివిల్/ఏఆర్…

మరో IPS అధికారి బహుజన్ సమాజ్ పార్టీ లో చేరిక

మరో IPS అధికారి బహుజన్ సమాజ్ పార్టీ లో చేరిక దేశానికి, తెలుగు రాష్ట్రాలకు అత్యున్నత సేవలనందించి అతి త్వరలోనే బహుజన్ సమాజ్ పార్టీ లో చేరనున్న రిటైర్డు ఐపీయస్ అధికారి శ్రీ జె. పూర్ణచంద్రరావు (#JPR)గారికి హృదయపూర్వక అభినందనలు.💐 శ్రీకాకుళం,…

You cannot copy content of this page