అంతా సన్నద్దమే

మేమంతా సిద్ధం బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం …… సాక్షిత దేవరాపల్లి:సిఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు నాయకులు కార్యకర్తల సారథ్యం లో బ్రహ్మరథం పట్టి , అంతా సన్నదమై విజయవంతం చేయాలని తారువ లో…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాం నగర్, కృష్ణవేణి కాలనీ

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాం నగర్, కృష్ణవేణి కాలనీ లో చేపడుతున్న మంజీర పైప్ లైన్ వాల్వు మరమ్మత్తు పనులను, కాలనీలో నెలకొన్న మంచి నీటి సమస్యను కాలనీ వాసులతో కలసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్…

మున్నూరు కాపుల దినోత్సవంగా శ్రీరామనవమి

రాష్ట్ర సెక్రటరీ జనరల్ హరి ఆశోక్ కుమార్. జగిత్యాల:శ్రీరామ నవమి పండుగను మున్నూరు కాపుల దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం సెక్రెటరీ జనరల్ హరి ఆశోక్ కుమార్,మున్నూరు కాపు యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆరే దశరథం…

రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి రాకకు నిరాకరణ ఈసీ

ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లుసమాచారం. పార్లమెంట్ ఎన్నికల కోడ్, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లు సమాచారం.ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు రాక అనుమానమే. జరగనున్న కళ్యాణానికి, మంత్రులు ఎవరు..! హాజరవుతారు అనే విషయంపై…

మధుయాష్కీ గౌడ్ ని కూన శ్రీశైలం గౌడ్ పరామర్శించారు

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ మాతృమూర్తి అనసూయమ్మ పరమపదించారు. హయత్ నగర్ లోని వారి స్వగృహంనందు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మధుయాష్కీ గౌడ్ ని పరామర్శించారు.

శ్రీరామ నవమి వేడుకలకు రావాలని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని ఆహ్వానించిన నిర్వాహకులు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీరామ నవమి వేడుకలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేసి…

17వ డివిజన్ కౌసల్య కమ్యూనిటీ సభ్యులు,8వ డివిజన్ పుష్పక్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* 17వ డివిజన్ కౌసల్య కమ్యూనిటీ సభ్యులు,8వ డివిజన్ పుష్పక్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు,11వ డివిజన్ కేటీఆర్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,14వ…

సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని* నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం ఆలయ కమిటీ ఛైర్మెన్, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,మరియు ముఖ్య సభ్యులు మర్యాద…

పార్లే జీ బిస్కెట్ అంటే అందరూ ఇష్టపడతారు. తక్కువ ధరలో లభిస్తుంది.

ఈ పార్లే జీ బిస్కెట్ ప్యాకేట్‌ కంపేని 1929 లో ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ బిస్కెట్లను వినియోగిస్తున్న కంపెనీగా రికార్డు సృష్టించింది. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ బిస్కెట్ ప్యాకెట్ మీద ముద్దు ముద్దుగా , క్యూట్ గా ఉండే…

సంఘ వ్యతిరేకులతో రాహుల్ ఒప్పందాలు చేస్తున్నారంటున్న మోదీ

కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రస్తుత వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా నిషేధించబడిన ఓ సంస్థ రాజకీయ విభాగంతో రాహుల్ ‘రహస్య ఒప్పందం’ కుదుర్చుకున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో తన కుటుంబానికి మద్దతుగా…

జగన్ యాక్టర్ కాదు రియల్ ఫైటర్ – మంత్రి బొత్స

విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పై టీడీపీ నేతలు షూటర్ తో దాడి చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఆ రోజు జగన్‌పై రాళ్లతో దాడి చేశారని, నిన్న కూడా రాళ్ల…

శంకర్పల్లి పట్టణంలో SM ఫంక్షన్ హాల్ లో శ్రీమతి రఫీకా మేడం LFL ప్రధానోపాధ్యాయులు

శంకర్పల్లి పట్టణంలో SM ఫంక్షన్ హాల్ లో శ్రీమతి రఫీకా మేడం LFL ప్రధానోపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల కొండకల్ యొక్క పదవి విరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు…

మొదటిసారి ఎంపీ అభ్యర్థి నీలం మధు

క్యాంపు ఆఫీసుకు విచ్చేసినమంత్రివర్యులు దామోదర రాజనరసింహా పూలే భోకే ఇచ్చి మంత్రి నిస్వాగతించిన నీలం మధు ముదిరాజ్ మంత్రి దామోదర తో..ఎంపీ నీలం మధు భేటి రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోద…

భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ

ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి అనుమ‌తి కోరుతూ మ‌రోసారి సీఈఓకు లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ ఆల‌య విశిష్ట‌త, సంప్ర‌దాయాలు వివ‌రిస్తూ ఈసీకి మంత్రి లేఖ క‌ల్యాణ మ‌హోత్స‌వం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం గ‌త 40 ఏళ్లుగా జరుగుతోంద‌న్న మంత్రి ఈ నెల…

నందిగామ తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బ …

నందిగామ వైసీపీ లో చేరికల జోరు… టిడిపి కూటమిలో బేజారు … దశాబ్ద కాలాల పాటు నందిగామ తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు…. నేడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం తో…. మరోసారి తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయం…

సైబరాబాద్‌లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు..

ఐదు బెట్టింగ్ ముఠాలను ఏకకాలంలో పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు.. రూ.2.5 కోట్ల నగదు స్వాధీనం.. బెట్టింగ్‌కు పాల్పడుతున్న 15 మంది అరెస్ట్

శ్రీ శ్రీ శ్రీ భీరప్పస్వామి కల్యాణ మహోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి బీరప్ప నగర్ లో భీరప్ప స్వామి దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ భీరప్ప స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మల్కాజ్గిరి…

ప్రజావాణి కార్యక్రమానికి 12 పిర్యాదులు.

పిర్యాదుదారులతో మాట్లాడి పిర్యాదులు పరిశీలించిన ఎస్పీ. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహూల్ హెగ్డే ఐపిఎస్ అన్నారు. జిల్లా పోలీస్…

స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో గ్రాడ్యుయేషన్ డే.

-ఒలంపియాడ్ లలో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్. …… స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో సోమవారం ఆందోత్సవాలతో గ్రాడ్యుయేషన్ డే జరిగింది. పాఠశాలలో చివరి తరగతి 5వ తరగతి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే పట్టాలు అందించారు. నర్సరీ నుంచి…

జగన్మోహన్ రెడ్డిపై దాడి హేయమైన చర్య

తెలంగాణ మాజీ వైఎస్సార్సిపి రాష్ట్ర కార్యదర్శి వేమిరెడ్డి రోసిరెడ్డి …… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, జన హృదయనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో జరిగిన దాడిని తెలంగాణ మాజీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేమిరెడ్డి రోషిరెడ్డి సోమవారం ఒక…

ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి.. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్ పల్లిలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డిని శంకర్‌పల్లి మున్సిపల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు…

జాతీయ బాబు జగజ్జీవన్ రాం అవార్డు అందుకున్న ఆదిరెడ్డి

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని సండ్రాల్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి జాతీయ బాబు జగజ్జీవన్ రాం ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షులు దాసరి స్వప్న, మహేష్ లు సోమవారము ఆన్…

సీఎం జగన్‎పై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం.. రంగంలోకి 20 స్పెషల్ టీమ్స్..

సీఎం జగన్‎పై రాళ్లతో దాడి చేసిన కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఆసలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ…

ఘనంగా శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారాతి కళ్యాణ మహోత్సవం…

132 – జీడిమెట్ల డివిజన్ బీరప్ప నగర్ లో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారతి కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు…

హనుమాన్ మోటార్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద

131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫెస్ 2 లో మెకానిక్ రాజు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హనుమాన్ మోటార్స్ ను ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఏం.గౌరీష్, బిఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్…

చిత్తారమ్మ దేవి జాతరకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద

దుండిగల్ మున్సిపాలిటీ దొమ్మర పోచంపల్లి లో కోళ్ల వీరేశం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిత్తారమ్మ దేవి జాతరకు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం ద్వారా చీడపీడలు తొలగడమే కాక అష్టైశ్వర్యాలు…

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికకు సిద్ధం కావాలి : మాజీ సీఎం కేసీఆర్

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్‌ ఎన్నికల సంద ర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిని గెలిపించాలని సూచిం చారు. ఎర్రవల్లిలోని నివాసంలో…

బీజాపూర్ ఎన్ కౌంటర్లకు నిరసనగా బందుకు పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ

ఛత్తీస్‌గడ్: మావోయిస్ట్ పార్టీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. బీజాపూర్ జిల్లా ఎన్ కౌంటర్లకు నిరసనగా సెంట్రల్ రీజియన్ బంద్‌ నిర్వహించతలపెట్టింది.. తెలంగాణ, ఏపీ, ఒడిషా, ఛత్తీస్‌గడ్ (Chattisgarh), మహారాష్ట్ర పరిధిలో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో భద్రాద్రి ఏజెన్సీలో హై అలర్ట్‌కు పోలీసులు…

You cannot copy content of this page