ఈవీఎంకు హారతి ఇచ్చిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్.. కేసు నమోదు

మహారాష్ట్ర – ఖడక్‌వాసలాలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మహిళా కమిషన్ చైర్‌పర్సన్, ఎన్‌సిపి నాయకురాలు రూపాలి చకంకర్ ఓటు వేసే ముందు ఈవీఎంకు హారతి ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతో ఎన్నికల అధికారి ఫిర్యాదుతో రూపాలీ చకంకర్‌పై సింహగడ్ పోలీస్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ కమిటీ సన్నాహక సమావేశం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ బూత్ కమిటీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సన్నాహక సమావేశం గాజులరామారంలోని సిటీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ లో…

వంశీచంద్ రెడ్డి గెలుపే లక్ష్యం..

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ గెలుపు కోసం కేశంపేట్ మండలంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమం ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ★ కేశంపేట్ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్…

సూర్యాపేట 7వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం

మాజీమంత్రి వర్యులు,సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ స్థానిక 7 వ వార్డు కౌన్సిలర్ కుంభం రేణుక రాజేందర్…

నల్గొండ నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం

మోతె మండలం బల్లుతండా గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా నల్గొండ పార్లమెంట్ BRS అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి గెలుపుకై ప్రచారంలో పాల్గోని కారు గుర్తకు ఓటు వేసి మోతే మండలం నుండి భారీ మెజార్టీతో BRS పార్టీని గెలిపించాలని ప్రజలను…

రైతులను ఆగం చేసిన అకాల వర్షం

రైతులను ఆగం చేసిన అకాల వర్షం మెదక్ : నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి తీవ్రంగా నష్టపోయిన రైతన్నలు పిడుగుపాటుతో ఇద్దరు రైతులు, గాలి దుమారానికి గోడ కూలి ఇద్దరు కార్మికులు మృతి సంగారెడ్డి జిల్లా జోగిపేట, మెదక్ జిల్లా మాసాయిపేటలో…

బౌరంపేట బీజేపీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్ : బౌరంపేట బీజేపీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపే ద్యేయంగా గత పదిహేను రోజులుగా అహర్నిశలు శ్రమిస్తున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు బౌరంపేట్ లో గల కీర్తిహోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ లో ఇంటిఇంటి ప్రచారం…

ఎంపీ అభ్యర్ధి బలరాం నాయక్ గెలుపుకై నెల్లికుదుర్ మండల కేంద్రo రామన్న గూడెం లో విస్తృత ప్రచారం

ఎంపీ అభ్యర్ధి బలరాం నాయక్ గెలుపుకై నెల్లికుదుర్ మండల కేంద్రo రామన్న గూడెం లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మురళి నాయక్ , నెల్లికుదుర్ మండల కేంద్రంలోనీ రామన్న గూడెం గ్రామంలో గడప గడప తిరుగుతూ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించిన…

కావలి మండలం ఆనేమడుగులో సినీ హీరో నారా రోహిత్ పర్యటన..

భారీ గజమాల లతో ఘన స్వాగతం పలికిన ఆనేమడుగు, మొండిదిన్నె పాలెం గ్రామ ప్రజలు.. ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి తో పాటు ప్రచారంలో పాల్గొన్న హీరో నారా రోహిత్, కమెడియన్ రోలర్ రఘు, మాజీ ఎమ్మెల్యే…

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న “సంపత్ కుమార్”

వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే : సంపత్ కుమార్ రాబోవు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల కేంద్రంలో ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ SA సంపత్ కుమార్ ఇంటింటి ప్రచారంలో పాల్గొని గడపగడపను తట్టుతూ పార్లమెంట్…

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించుకుందాం

అలంపూర్ బిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ అలంపూర్ నియోజకవర్గం లోని ఇటిక్యాల మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ బలపరిచిన ఎంపీ అభ్యర్థి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కి మద్దతుగా ఎమ్మెల్సీ ఆదేశాల మేరకు ఇంటి ఇంటికి ప్రచారం…

ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది

దిల్లీ: ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని రౌజ్‌ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో కవితను అధికారులు ప్రత్యక్షంగా న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు.…

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా

లక్షెటిపేట్ మున్సిపాలిటీలో మోదేల, ఉత్కూర్ , ఇటిక్యాల వార్డుల్లో ప్రచారం నిర్వహించి మే 13వ తేదీ జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరిన మంచిర్యాల…

పెద్దారవీడు మండల వైసీపీ కి షాక్ – 20 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక

పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామం SC పాలెంకు చెందిన 20 వైసీపీ కుటుంబాలు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి MLA అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి ఎరిక్షన్ బాబు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.…

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎల్.బి నగర్ నియోజకవర్గం

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎల్.బి నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ లోని జడ్జెస్ కాలనీ, శుభోదయ కాలనీ, విజయ్ శ్రీ నగర్ కాలనీ, సాయి నాథ్ కాలనీ, ఇందిరా నగర్, గణేష్ నగర్ ఫేజ్ –…

దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో జనసంద్రంలా మరీనా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం

దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో జనసంద్రంలా మరీనా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, ఝాన్సి రాజేందర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తున్న గ్రామ ప్రజలు.. పార్లమెంట్ ఎన్నికల నేపత్యంలో కడవెండి,చీపరలబండ తండా,పొట్టిగుట్ట తండా,గ్రామాలలో ఊరూరా ప్రచారం నిర్వహించి ఓటు…

మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గడీల శ్రీకాంత్ గౌడ్

మెదక్ పార్లమెంట్ బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి వేంకట్ రామా రెడ్డి కి మద్దతుగా ఇంటి ఇంటికి ప్రచారం ▪️ మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్ చేరు నియోజకవర్గం పటాన్ చేరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని రామా రాజు నగర్ కాలనీ,…

అరుణమ్మ కు మద్దతుగా జన ప్రభంజనం

కేశంపేట్ మండలం లో అరుణమ్మ భారీ ర్యాలీలో పాల్గొన్న*బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు*పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి* మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బిజెపి అభ్యర్థి శ్రీమతి అరుణమ్మ కేశంపేట్ మండలం లోని పాపిరెడ్డి గూడ, ఇప్పలపల్లి,కేశంపేట్, కొత్తపేట్ గ్రామాల్లో ఉదృతంగా…

కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దం.. పాలమూరు బిడ్డను గెలిపిద్దాం

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం బుచ్చిగుడా గ్రామంలో హనుమాన్ సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బూత్ స్థాయి ఇంచార్జులతో నిర్వహించిన సమావేశం

ఏఐసీసీ ఆబ్జర్వర్ తమిళనాడు ఎంపీ జోతి మణి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బూత్ స్థాయి ఇంచార్జులతో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గ ఆబ్జర్వర్ బండ్రు శోభారాణి , కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే…

ఎంపీ వద్దిరాజు ఇస్త్రీ షాపులో

బురహాన్ పురంలో కాలినడకన ఎన్నికల ప్రచారం చేసిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తనకు ఎదురుగా కనిపించిన ఇస్త్రీ షాపును సందర్శించారు.షాపు యజమాని రాచకొండ వెంకన్నను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వెంకన్న కరెంట్ కష్టాలు,కోతల గురించి వాపోయారు.ఎంపీ వద్దిరాజు…

పినపాక నియోజకవర్గం నుండి బలరాం కి అధిక మెజార్టీ ఖాయం

తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ అచ్చ నవీన్. ఉఫాధి హమి ఫధకం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అఖిల పక్షం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం. పార్లమెంట్ ఏన్నికలలో భాగంగా రాహుల్ గాంధీ…

బిఆర్ఎస్ కి బిగ్ షాక్ కాసిపేట్ మండల్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీలో చేరిక..

మండల్ MPP రోడ్డ లక్ష్మీ రమేష్ *బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిన్న కురిసిన భారీ వర్షం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిన్న కురిసిన భారీ వర్షం కారణంగా గోడ కూలిన స్థలాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ బాలాజీ నాయక్. పరిశీలించారు. అనంతరం సంఘటన స్థలంలో గాయపడిన వారిని, మరణించిన…

ఐక్యంగా పనిచేద్దాం…. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపిద్దాం

ఐక్యంగా పనిచేద్దాం…. ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపిద్దాం : ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ. వివేకానంద. … 125- గాజుల రామారం డివిజన్ యండమూరి లేఅవుట్ కమ్యూనిటీ హాల్ నందు బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి…

పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించే నాయకుడు ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి

పార్లమెంట్లో తెలంగాణ వాణిని వినిపించే నాయకుడు ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … 127 – రంగారెడ్డి రంగారెడ్డి డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కి…

మన అభ్యర్థితోనే మన అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మన అభ్యర్థితోనే మన అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … *126 – జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపుకు మద్దతుగా నిర్వహించిన…

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది

పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు అన్నారు. మండలంలోని సుద్దాల, రేగడిమద్దికుంట, రామునిపల్లి గ్రామాలల్లో పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ఉపాధి హామీ కూలీలతో…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు నలుగురు మృతి

హైదరాబాద్ : మే 07తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రోజున ఎండలు దంచి కొట్టాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వేడితో ఉడికిపోయింది. జగిత్యాల జిల్లా అల్లీపూర్‌, గుళ్లకోటలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.…

You cannot copy content of this page