కొండ గెలవాలి ప్రధానిగా మోడీ కావాలి: మండల బిజెపి పార్టీ ప్రెసిడెంట్ గాయత్రి

చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలవాలి ప్రధానిగా మళ్లీ మోడీ కావాలని శంకర్‌పల్లి మండల బిజెపి మహిళా అధ్యక్షురాలు గాయత్రి రమేష్ గౌడ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్రంలో మోడీ…

నర్సరీలను సక్రమంగా నిర్వహించాలి ఎంపీడీవో వెంకయ్య

శంకర్పల్లి మండలంలో అన్ని గ్రామాలు నర్సరీలను సక్రమంగా నిర్వహించాలని ఎంపీడీవో వెంకయ్య ఆదేశించారు మండలంలో ప్లాంటేషన్ మరియు ఉపాధి పంచాయతీ కార్యదర్శిలకు ఉపాధి సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమం లో మాట్లాడుతూ అన్ని నర్సరీలకు 100% మొక్కలు వచ్చే విధంగా ఉండాలని…

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ప్రచారం: దండు శ్రీనివాస్ గుప్త

కంది: మే 02: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కొరకు ఆయన పై ఉన్న అభిమానంతో శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దండు శ్రీనివాస్ గుప్త 20…

BRS పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య

శంకర్‌పల్లి మండల కేంద్రంలో BRS పార్టీ కార్యాలయాన్ని ఇవాళ సాయంత్రం చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 9 సంవత్సరాలలో మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును గెలిపిస్తాయని పేర్కొన్నారు. కారు…

128 – చింతల్ డివిజన్ పరిధిలో బి.అర్.ఎస్. పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమాలు..

మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 128 -చింతల్ డివిజన్ పరిధిలోని NLB నగర్ లో బి.ఆర్.ఎస్. పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మ రెడ్డి గెలుపు కొరకు కార్పొరేటర్ శ్రీమతి రషీదా మహ్మద్ రఫీ స్థానిక నాయకులతో కలిసి…

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపిద్దాం

ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అయిజ పట్టణంలో ఫంక్షన్ హాల్ నందు జరిగిన , మండలంముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి , అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ…. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారంతో…

రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా ఖరారైంది

లోక్ సభ స్థానాల్లో మొత్తం 454 మంది బరిలో ఉండగా, అసెంబ్లీ స్థానాల్లో 2 వేల 387 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటనలో వెల్లడించారు. అత్యధికంగా విశాఖ లోక్ సభ…

ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో మల్లురవి గెలుపు ఖాయం….జడ్పీ చైర్ పర్సన్ సరితమ్మ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆధ్వర్యంలో మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో ఎన్నికల ప్రచారం…

పోస్టల్ బ్యాలెట్ అంశంలో రికార్డు సృష్టించిన ఏపీ.

ఈనెల 5, 6, 7, 8, తేదీల్లో పనిచేసే జిల్లాల్లోనే… తమ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసీ ఏర్పాట్లు. దాదాపు 5 లక్షలకు పైగా ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులు. 4లక్షల 50 వేల మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు.…

10 దేశాల రాజకీయ పార్టీల ప్రతినిధులతో నడ్డా భేటీ

సార్వత్రిక ఎన్నికలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీజేపీ ఆహ్వానంపై 10 దేశాల నుంచి 18 పార్టీల ప్రతినిధులు భారత్‌కు విచ్చేశారు. వీరితో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జై శంకర్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ భేటీ అయ్యారు.…

తాండూరు సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్?

ఆదిలాబాద్ జిల్లా:తాండూరు ఎస్‌ఐపై సస్పె న్షన్ వేటు పడింది. పిడిఎస్ రైస్ అక్రమ దందా కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు అలసత్వం వహించడంతో ఎస్‌ఐ కె జగదీష్‌ను ఐజి ఎవి రంగనాథ్ సస్పెండ్ చేస్తూ సాయం త్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల…

ఏపీలో అధికారం ఈ పార్టీదే అంటూ మ‌రో స‌ర్వే..

ఏపీలో అధికారం ఈ పార్టీదే అంటూ మ‌రో స‌ర్వే..!ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మూడ్‌లో ఉంది. అధికార -ప్రతిపక్ష పార్టీలు పోటీపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా రైజ్ సర్వే ప్రజలు…

కేసీఆర్ ప్రచార నిషేధంమోడీ , రేవంత్ కుట్రలో భాగమే

మోడీ , రేవంత్ విద్వేష ప్రసంగాలు , ఫేక్ వీడియోలు ఈసీ కి కనిపించడంలేదా ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపాలని చూస్తున్నారు – జగదీష్ రెడ్డి. బారాసా అధ్యక్షులు కేసీఆర్ పై ప్రచార నిషేధం మోడీ , రేవంత్…

చంద్రబాబును ఓడించేందుకు లక్ష్మీపార్వతి..!

కుప్పంలో చంద్ర‌బాబును ఎలాగైనా ఓడించాల‌ని వైసీపీ చూస్తోంది. ఈ క్ర‌మంలో వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని వాడుకుంటోంది. కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు రంగంలోకి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి దిగారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు లక్ష్మీపార్వతి.రాబోయే ఎన్నికల్లో…

దిగ్విజయంగా ముగిసిన 35వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం

దిగ్విజయంగా ముగిసిన 35వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం…గుడివాడ రూరల్ మండలంలో విస్తృతంగా పర్యటన -ఉదయం మండలంలోని వలివర్తిపాడు గ్రామం…సాయంత్రం శేరివేల్పూరు, సిద్ధాంతం, దింటకూరు, చౌటపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని… -గ్రామ గ్రామాన నిరాజనాలతో ఎమ్మెల్యే కొడాలి…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ శ్రీమతి కాసాని శ్వేత సుధాకర్ , నిజాంపేట్ 19వ వార్డు…

అంగరంగ వైభవంగా భూనీలా సమెత శ్రీ శ్రీనివాస వెంకటేశ్వరా స్వామి దేవాలయ ద్వితీయ వార్షికవ వేడుకలు.

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7 & 26వ డివిజన్ శ్రీనివాస్ నగర్ నందు గల నిజాంపేట్ లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు & కమిటీ సభ్యలు…

చంద్రబాబు…. నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటో…. ఒకటి చెప్పు

చంద్రబాబు…. నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటో…. ఒకటి చెప్పు ??….. సమాధానం అడిగితే… జగన్ ను తిట్టడమే…. టిడిపి నేతల పని …… వేములపల్లి…. యస్. అమరవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి &…

కొండపల్లి కొయ్య బొమ్మల కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్న వసంత శిరీష

కార్మికులకు అండగా నిలుస్తామని భరోసా స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి వసంత శిరీష కొండపల్లి లోని జనార్దన్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కొండపల్లి…

గుడ్లవల్లేరులో హోమ్ ఓటింగ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం గుడివాడ నియోజకవర్గంలో హోం ఓటింగ్ నిర్వహణ తీరు పరిశీలించారు. తొలుత కలెక్టర్ గుడ్లవల్లేరులో 85 ప్లస్ ఓటర్ పొట్లూరి స్వరాజ్యలక్ష్మి బాయ్ ఇంటి వద్ద హోమ్ ఓటింగ్ బృందం నిర్వహిస్తున్న…

బస్సులో రూ.2.40కోట్లు సీజ్‌..

ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40కోట్లు సీజ్‌ చేసిన పోలీసులు,తూర్పు గోదావరి జిల్లాలో పోలీసులు భారీగా నగదు సీజ్‌ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న…

పటాన్చెరులో ఇంటింటి ప్రచారం చేపట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ, చైతన్య నగర్ కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన పటాన్చెరు…

ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేయండి ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశంబిఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ సభ్యులు వెంకటరామిరెడ్డి కి మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఉదయం అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల…

ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి.

సాక్షిత పటాన్చెరు :బిఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలోని మహిళా ప్రజాప్రతినిధులు, కార్యకర్తల బృందం పటాన్చెరు డివిజన్ పరిధిలోని చైతన్య నగర్…

మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం

మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం లో ముడుచింతల పల్లి గ్రామం లో ఇంటి ఇంటికి తిరిగి ప్రచారం చేసిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే మల్లారెడ్డి ,ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు మరియు…

మేడ్చల్ నియోజకవర్గం, పొన్నల్ గ్రామం లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభించిన మాజీ మంత్రి

మేడ్చల్ నియోజకవర్గం, పొన్నల్ గ్రామం లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి , ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు , మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి , ఈ…

ఉత్తమ ఫలితాలతో ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకోవచ్చు : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద

ఉత్తమ ఫలితాలతో ఉజ్వల భవిష్యత్తును రూపొందించుకోవచ్చు : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన ఠాగూర్ హైస్కూల్ విద్యార్థులు….* కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద ఐడిపిఎల్ కు చెందిన ఠాగూర్ హై స్కూల్ విద్యార్థులు…

బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం

బీజేపీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అ ఎన్నికల ప్రచారం లో భాగంగా నిన్న కోటపల్లి మండల కేంద్రంలో కోటపల్లి బీజేపీ BJP జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ , కోటపల్లి బీజేపీ మండల అధ్యక్షులు మంత్రి రామయ్య…

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేద్దాం

ఈ నెల 4వ తేదీన మేడ్చల్ నియోజకవర్గంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు పిలుపునిచ్చారు. అనంతరం రోడ్ షో జరిగే…

హాసన్ పర్తి మండల బిఆర్ఎస్ పార్టీ భారీ షాక్….

హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగెళ్ళపల్లి తిరుపతి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి వైస్ ఎంపిపి బండ రత్నాకర్, మాజీ సర్పంచ్ మొట్టే కుమార…

You cannot copy content of this page