గోపులాపూర్ జంట హత్య కేసులో నిందితుల అరెస్ట్….

జగిత్యాల డి.ఎస్.పి రఘు చందర్ ప్రెస్ మీట్… గురువారం అర్ధరాత్రి అందాద 11.30 గంటలకు గోపులాపూర్ గ్రామానికి చెందిన బుర్ర నవీన్ మరియు జగిత్యాలకు చెందిన అతని స్నేహితులు జికూరి పవన్, మొగిలిపాల రాజేందర్, బొమ్మల వెంకటేష్, నాచుపల్లి గంగరాజం @…

బాధ్యతలు చేపట్టిన ఇరాన్ కొత్త అధ్యక్షుడు

ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయి ఇబ్రహీం రైసీ సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఆదివారం హెలికాప్టర్ కూలిపోయిందని, అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో సహా అందరూ మరణించారని ఇరాన్ మీడియా పేర్కొంది. ఇప్పుడు ఇబ్రహీం రైసీ  మరణానంతరం ఇరాన్‌లో వైస్ ప్రెసిడెంట్…

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మన్నెం దాసు జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … చందర్లపాడు మండలంలోని కాండ్రపాడు…

ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మీ రమణుడికి వార్షిక చందనోత్సవం

అలంకరణలకు ప్రత్యేకంగా నిలిచిన మల్కాజ్గిరి లోని ఆనంద్ బాగ్ లో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక చందనోత్సవం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు… ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ……

కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీష

కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీషజాతరలో మొక్కులు తీర్చుకున్న మేయర్ దంపతులు*తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర లో భాగంగా ఉదయం మేయర్ ఇంటి వద్ద నుండి గంగమ్మకు సారె ఊరేగింపు తో…

ఏసీబీ వలలో హన్మకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ మాధవి.

రైతు వద్ద లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసిబికి చిక్కిన తహసీల్దార్ మాధవి. కమలాపూర్ తహసిల్దార్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్న ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కమలాపూర్ మండలం…

మా బాబుకు ప్రాణం పోయరూ

బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న బాలుడుఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల వినతి..ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రెక్కాడితే గాని డొక్కాని పేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. పొద్దస్తమానం కూలి పనులు చేస్తే గాని పూట గడువని కుటుంబం. ఇంతలోనే…

శిక్షణ తరగతులను అధికారులు సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల …… ఈనెల 27న జరగనున్న వరంగల్ – ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికలలో భాగంగా ఎన్నికల సిబ్బందికి సోమవారం ఐ డి ఓ సి కార్యాలయంలోని సమావేశ మందిరంలో…

ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా చేపట్టాలి.

కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలి – ఆదనవు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత.…. సూర్యపేట జిల్లా ప్రతినిధి: జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లత సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్ సప్లమెంటరీ…

శిక్షణ తరగతులు ప్రారంభించండి…

ఏవో కి వినతిపత్రం అందజేసిన గ్రామీణ వైద్యుల సమాఖ్య నాయకులు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఉమ్మడి జిల్లాలో ఉన్న గ్రామీణ వైద్యులకు శిక్షణ తరగతులు ప్రారంభించాలని గ్రామీణ వైద్యుల సమాఖ్య సంఘాల జెఎసి నాయకులు ఆర్ఎంపిడబ్యూఏ జిల్లా అద్యక్షార్యదర్శులు…

దోపిడీ ప్రభుత్వాలను ఓడించడానికి కార్మిక వర్క నాయకత్వంలో అశేష ప్రజానీకం పోరాడాలి

ఎం కృష్ణారెడ్డిపిలుపు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ….. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత సామ్రాజ్యవాదం, బడా బుర్జువా వర్గం దోపిడీని కార్మిక వర్గ నాయకత్వంలో కూ ల త్రోసి రైతాంగం భాగస్వామ్యంతో…

రానున్న వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని సైడ్ కాలనీ క్లీన్ చేయాలి మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి ఐఏఎస్

ఇంకొక 20 రోజుల్లో వర్షాకాలం వస్తున్నందున కాలువలన్నీ క్లీన్ చేయాలని ఎక్కడెక్కడ కాలువలు పూడుక పోయినవో లిస్టు ప్రిపేర్ చేసి తమకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి ఐఏఎస్ అన్నారు. సోమవారం నాడు మున్సిపల్ కార్యాలయంలో సానిటరీ ఇన్స్పెక్టర్ తో…

హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్‌ నివేదిక.

హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్‌ నివేదిక. 150 పేజీల నివేదికను డీజీపీకి ఇచ్చిన సిట్‌ చీఫ్‌.. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలో దర్యాప్తు చేసిన సిట్‌. రెండు రోజుల పాటు విచారణ జరిపిన సిట్‌. AP Election Violence: ఏపీలో పోలింగ్…

వాహన ప్రమాదానికి గురైన విజయవాడ సిపిఎస్ పోలీస్ స్టేషన్ కి చెందిన ఏఎస్ఐ రమణ 898

ఎన్నికల నేపధ్యంలో భద్రత కోసం ఏర్పాటు చేసిన జూపూడి చెక్ పోస్ట్ వద్ద విధులకు హాజరవ్వడానికి రోడ్డు దాటుతుండగా ప్రమాదం హైదరాబాద్ వైపు నుండి విజయవాడ వైపు వేగంగా వస్తున్న TS07UL9660 ఎర్టిగా కారు డీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైన ఏఎస్ఐ…

వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపైనా పోలీసులు…

వేస‌వి సెల‌వులు కావ‌డంతో తిరుమ‌ల‌కు పెరిగిన భ‌క్తుల తాకిడి

గత మూడు రోజులుగా కొండపై కొనసాగుతున్న రద్దీ ప్రస్తుతం కృష్ణ తేజ గెస్ట్ హౌస్ సర్కిల్ వరకు క్యూ లైన్ల‌లో భ‌క్తులు శ్రీవారి దర్శనానికి దాదాపు 16 గంటల సమయం

ఆదరించండి అండగా ఉంటాఎమ్మెల్సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న

ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదరించి గెలిపిస్తే అండగా ఉంటానని కాంగ్రెస్ ఎమ్మెల్సి అభ్యర్థి తీన్మార్ మల్లన్న తెలిపారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశం…

కులగణన చేపట్టి, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి, బిసి సంక్షేమ సంఘం డిమాండ్

జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బిసి సంక్షేమ సంఘం సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బిసి రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు ప్రభుత్వాన్ని…

గొర్రెల పెంపకం దారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలి

డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ డిమాండ్ నాలుగు రోజులు క్రిందకలుపు మందు చల్లిన చేనులో మేత కోసం వెళ్ళిన 200 గొర్రెలు తిని మృత్యువాత పడ్డాయని, దాదాపు 30 లక్షల రూపాయలు విలువగల జీవాలు కోల్పోయి కేవలం గొర్రెలవృత్తిపై ఆధారపడి…

ఉప ఎన్నిక పై పాలేరు నియోజకవర్గ సమావేశం

హాజరు కానున్న తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ…

అర్హులందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తాం

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ పక్కా ఇళ్లను మంజూరు చేస్తామని, తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల చెంతకే.. మీ శీనన్న కార్యక్రమంలో భాగంగా సోమవారం నేలకొండపల్లి మండలంలోని…

ఎమ్మెల్సీ కవితకు మరోసారి రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు జూన్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఆమెకు కోర్టు గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ…

పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు, భారీగా వాహనాల సీజ్..

విజయవాడలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఉదయం గుణదల, మాచవరం, సత్యనారాయణపురం , వన్ టౌన్, ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు… రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు…

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ కొత్తగూడెం మీటింగులో

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, ఐపీఎస్ మాజీ అధికారి, పార్టీ నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గం అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు,రేగా కాంతారావు, హరిప్రియ నాయక్,మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ అభ్యర్థి…

ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడి షియల్ కస్టడీ

హైదరాబాద్:మే 20ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత జ్యుడీషియల్ కస్టడీ తో ముగియనున్నది. ఇడి, సిబిఐ రెండు కేసుల్లో నూ విచారణ జరగనున్నది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 2గంటలకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ అవెన్యూ…

ఐకేపీ లో అడ్డగోలుగా కాంటాలు – సీరియల్ తో పనిలేకుండా నిర్వహణధాన్యం

ఐకేపీ లో అడ్డగోలుగా కాంటాలు – సీరియల్ తో పనిలేకుండా నిర్వహణధాన్యం రాశుల వద్ద పడిగాపులు కాస్తున్న గర్భిణీ స్త్రీఐకేపీ లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్న కాంటా వేయని సిబ్బంది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలోని…

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

మాల్దీవులు, కొమోరిన్‌, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరణ.. ప్రీ మాన్‌సూన్‌ సీజన్‌లో తొలి అల్పపీడనం.. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో బలహీనపడ్డ…

రోదసియాత్రని విజయవంతంగా పూర్తిచేసిన విజయవాడకు చెందిన గోపీచంద్‌

రోదసియాత్రని విజయవంతంగా పూర్తిచేసిన విజయవాడకు చెందిన గోపీచంద్‌ తోటకూర‌కి అభినందనలు! బ్లూ ఆరిజిన్‌ సంస్థ రూపొందించిన వ్యోమనౌకలో పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేసిన గోపీచంద్‌ రాకేశ్‌ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా అరుదైన ఘనత గోపీచంద్‌ అంతరిక్షంలోకి వెళ్లిన…

ఓటు వేసిన భారత క్రికెటర్ అజింక్య రహానే

ఓటు వేసిన భారత క్రికెటర్ అజింక్య రహానేభారత క్రికెటర్ అజింక్య రహానే మరియు అతని భార్య ముంబైలో 2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశ సందర్భంగా ఓటు వేశారు.రహానే తన భార్యతో కలిసి ముంబైలో ఓటు వేసిన తర్వాత వారి సిరా…

బ్లూ రెసిడెన్సీ’ వీసాలు జారీ చేయాలని యూఏఈ నిర్ణయం

పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ‘బ్లూ రెసిడెన్సీ’ పేరిట వీసాలు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. తమ దేశంలో పదేళ్లు ఉండేందుకు వీలుగా వీటిని ఇవ్వనుంది. మెరైన్ లైఫ్, పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత తదితర రంగాల్లో పనిచేస్తున్నవారు…

You cannot copy content of this page