నారా చంద్రబాబు నాయుడు అనే నేను::

My name is Nara Chandrababu Naidu. కృష్ణాజిల్లా :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, రాష్ట్రవిభజన తరువాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు. మొన్నటి…

ఏపీ రాష్ట్ర మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం

Pawan Kalyan sworn in as AP state minister కృష్ణాజిల్లా :కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను.. అంటూ మంత్రిగా పవన్ తన ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. పవన్‌తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎంగా…

సింగరేణి లో వయో పరిమితి పెంపు

Increase in age limit in Singareni సింగరేణి కాలరీస్‌లో కారుణ్య నియామకాల వయోపరిమితిని 40 ఏండ్ల వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వయోపరిమితి సడలింపు కోసం సింగరేణి కార్మిక కుటుంబాలు చాలా ఏండ్లుగా డిమాండ్‌…

మెగాస్టార్.. పవర్ స్టార్…. మధ్యలో మోడీ….

Megastar.. Power Star…. Modi in the middle. కోన్ని దృశ్యాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి దృశ్యం కోసం ప్రజలంతా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి దృశ్యం చూసే రోజు వస్తుందని ఎవరూ ఊహించకపోవచ్చు.. అందుకే అలాంటి ఘటనలను అనూహ్య సంఘటనలుగా చెప్పుకుంటాం.…

దేశంలో కొత్త ఒరవడికి రేవంత్ సర్కార్ శ్రీకారం

Revanth Sarkar has initiated a new trend in the country మొదటి రోజే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ అందజేయాలన్న ప్రభుత్వ ల‌క్ష్యంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు సకాలంలో స్టిచింగ్ పనులు పూర్తయ్యేలా రాష్ట్ర పంచాయితీ రాజ్…

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై 36 మంది

36 people on the oath-taking platform of Chandrababu చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సభా వేదికపై 36 మంది ప్రముఖులు కూర్చోనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్, అమిత్ షా, జేపీ నడ్డా,…

జగిత్యాల రూరల్ మండలం లక్ష్మి పూర్ గ్రామానికి చెందిన బి అర్ ఎస్ కార్యకర్త

BRS activist from Lakshmipur village of Jagityala Rural Mandal జగిత్యాల రూరల్ మండలం లక్ష్మి పూర్ గ్రామానికి చెందిన బి అర్ ఎస్ కార్యకర్త,జాబితాపూర్ మాజీ సర్పంచ్ అంకం సతీష్ బావ అలుసా రాజేష్ ఇటీవల గుండె పోటు…

ఢిల్లీలో మ్యూజియంలకు బాంబు బెదిరింపులు

Bomb threats to museums in Delhi దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రాంతంలోని రైల్వే మ్యూజియం సహా మొత్తం 10 నుంచి 15 మ్యూజియంలకు కొందరు వ్యక్తులు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపారు. దీంతో…

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: శంభీపూర్ క్రిష్ణ…

Working to solve public problems: Shambhipur Krishna. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి…

బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలి

👉పదవుల్లో, పరిపాలన పోస్టుల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలి 👉జగన్ రెడ్డి పాలనలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు సరిదిద్దాలి 👉కేంద్ర మంత్రిగా బీసీకి అవకాశం కల్పించిన చంద్రబాబుకు ధన్యవాదాలు ☝️బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన…

చంద్రబాబుతో అమిత్‌షా భేటీ

Amit Shah met with Chandrababu చంద్రబాబుతో అమిత్‌షా భేటీఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రానున్నారు. నేటి రాత్రి 10.20 గంటలకు చంద్రబాబుతో అమిత్‌షా…

Minister Srinivasa Varma : ఈ 5 సంవత్సరాల ఏపీలో అభివృద్ధి అన్నదే లేదు

Minister Srinivasa Varma : There is no development in these 5 years of AP Minister Srinivasa Varma : ఈ 5 సంవత్సరాల ఏపీలో అభివృద్ధి అన్నదే లేదు గత ఐదేళ్లలో ఏపీలో ఒక్క కొత్త…

Chandrababu Naidu : ప్రజలు నా శపధాన్ని గౌరవించి నన్ను గెలిపించారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సభకు తిరిగి వస్తానని ఇచ్చిన హామీని ప్రజలు గౌరవించారని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన మహాకూటమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం పూర్తయి నదీజల అనుసంధానించబడి, ప్రతి హెక్టారుకు సాగునీరు…

10 జీపీఏ సాధిస్తే ఇంటర్ లో ఫ్రీ అడ్మిషన్: సీఎం రేవంత్

Free admission in Inter if you get 10 GPA: CM Revanth 10 జీపీఏ సాధిస్తే ఇంటర్ లో ఫ్రీ అడ్మిషన్: సీఎం రేవంత్రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని…

Pawan Kalyan : వ్యక్తిగత దూషణలు, కక్ష సాధింపులకు ఇది సమయం కాదు

Pawan Kalyan : This is not the time for personal insults and factionalism Pawan Kalyan : వ్యక్తిగత దూషణలు, కక్ష సాధింపులకు ఇది సమయం కాదు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉందని, అయితే…

29 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా!

Like this again after 29 years! 29 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలా!ఏపీ శాసనసభపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే 29 ఏళ్ల తర్వాత ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. తొలిసారి చంద్రబాబు సీఎం అయ్యే మందు…

చంద్రబాబును కలసి మాట్లాడాలని వచ్చిన ఓ మహిళ…

A woman came to talk to Chandrababu… చంద్రబాబును కలసి మాట్లాడాలని కడప జిల్లా మదనపల్లి నుంచి వచ్చిన ఓ మహిళ… విజయవాడలో బాబు కాన్వాయ్ వెళుతుండగా పరిగెత్తుకుంటూ కాన్వాయని వెంబడించిన మహిళ.. తనకు ఆరోగ్యం బాగాలేదని.. ప్రభుత్వం ద్వారా…

ప్రపంచంలోనే రిచ్ టెంపుల్

The richest temple in the world ప్రపంచంలోనే రిచ్ టెంపుల్ అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళా తిరువనంతపురం ప్రత్యేక కథనం కల్లూరు హేమాద్రి అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం.…

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: కూటమి నేతలు

Invite to form government: Coalition leaders ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: కూటమి నేతలు ఎన్డీఏ కూటమి నేతలు అచ్చెన్నాయుడు, పురందీశ్వరి, నాదెండ్ల గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. తమ సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఎన్నుకున్నామని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ…

అంబులెన్స్ డ్రైవర్ పై దాడి.. స్పందించిన పోలీసులు

Police responded to the attack on the ambulance driver అంబులెన్స్ డ్రైవర్ పై దాడి.. స్పందించిన పోలీసులుఅత్యవసర చికిత్స నిమిత్తం 5 నెలల బాలుడిని తుముకూరు నుంచి బెంగళూరుకు అంబులెన్సులో తరలించారు. ఈ క్రమంలో అంబులెన్స్ ఓ కారును…

ప్రేయసిని పెళ్లాడిన మహిళా క్రికెటర్‌

A female cricketer who is married to a girlfriend ప్రేయసిని పెళ్లాడిన మహిళా క్రికెటర్‌ఇంగ్లాండ్‌ మహిళా క్రికెటర్‌ డేనియల్‌ వ్యాట్, ఆమె ప్రేయసి జార్జి హాడ్జ్‌‌ని పెళ్లి చేసుకుంది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.…

తీన్మార్ మల్లన్నను సన్మానించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Government Whip Adi Srinivas who felicitated Theenmar Mallanna తీన్మార్ మల్లన్నను సన్మానించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హైదరాబాదులో ఎమ్మెల్సీగా ఎన్నికైన తీన్మార్ మల్లన్నను, ఎంపీగా చెలిమల కిరణ్ కుమార్ రెడ్డిలను వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది…

ఉగ్రదాడి.. పిల్ల‌ల్ని బ‌స్సు సీటు కింద దాచిపెట్టిన తండ్రి

Terror attack.. The father hid the children under the bus seat ఉగ్రదాడి.. పిల్ల‌ల్ని బ‌స్సు సీటు కింద దాచిపెట్టిన తండ్రిజ‌మ్మూక‌శ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప‌ర్యాట‌కుల బ‌స్సుపై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఆ కాల్పుల్లో 9…

సొంతంగా రోడ్లు మరమత్తులు చేసుకున్న గ్రామస్థులు

Villagers who repaired the roads themselves సొంతంగా రోడ్లు మరమత్తులు చేసుకున్న గ్రామస్థులుకొమురం భీం జిల్లా జైనూర్ మండలంలోని తాటిగూడ, చింతకర్ర, కిషన్ నాయక్ తండా, లొద్దిగూడ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలతో అధ్వానంగా మారింది. దీంతో మండలంలోని…

ఆరోగ్యశ్రీ రాష్ట్ర కార్యాలయ బోర్డులు తొలగింపు

Removal of Arogyasree State Office Boards మంగళగిరి జాతీయ రహదారి పక్కనే ఉన్న డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ రాష్ట్ర కార్యాలయం బోర్డును తెలుగు యువత నాయకులు తొలగించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యాలయం పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

టీటీడీ పీఆర్ ఓగా నీలిమ

TTD PR Oga Neelim టీటీడీ పీఆర్ ఓగా నీలిమ టీటీడీ పరిపాలనా భవనంలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పీఆ౦గా పనిచేస్తున్న టి. రవికి నాలుగు నెలల క్రితం సీపీఆర్గా ఉద్యో గోన్నతి లభించడంతో ఆ స్థానంలో నీలిమ…

చంద్రబాబు అధికారంలోకి రాకతో పెరిగిన భూముల ధరలు

Land prices increased after Chandrababu came to power అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్న క్రమంలో అమరావతిలో భూముల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి స్థిరాస్తుల ధరలు ఏకంగా 100 శాతం పెరిగినట్లు సమాచారం.…

వేములవాడలో భక్తుల సందడి

Crowd of devotees in Vemulawada వేములవాడలో భక్తుల సందడివేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా…

ప‌వ‌న్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ప్ర‌త్యేక బ‌స్సులు

Special buses for Pawan swearing-in ceremony జ‌న‌సేన శ్రేణులు అందరూ 8374104701 ఫొన్ నెంబర్ కు సంప్ర‌దించాలి అని తెలిపిన జ‌న‌సేన నాయ‌కులు, ప్ర‌ముఖ వైద్య‌నిపుణులు డాక్ట‌ర్ దానేటి శ్రీ‌ధ‌ర్‌ శ్రీ‌కాకుళం : అమ‌రావ‌తిలో ఈ నెల 12న జ‌న‌సేన…

ముంబై విమానాశ్రయంలో 32.79 కేజీల బంగారం స్వాధీనం

32.79 kg gold seized at Mumbai airport ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద రూ.19.15 కోట్లు విలువ చేసే 32.79 కేజీల బంగారాన్ని గుర్తించారు. లోదుస్తులు, బ్యాగుల్లో 72…

You cannot copy content of this page