రామోజీరావు మరణం పట్లముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప ప్రకటన

Chief Minister Revanth Reddy’s condolence statement on Ramoji Rao’s death రామోజీరావు మరణం పట్లముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప ప్రకటన…………………………………………………..తెలుగు పత్రికా దిగ్గజం, ఈనాడు గ్రూప్స్ అధినేత, పద్మవిభూషణ్ గ్రహీత శ్రీ చెరుకూరి రామోజీరావు మరణం పట్ల ముఖ్యమంత్రి…

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపే

Ramoji Rao’s last rites will be held tomorrow హైదరాబాద్:ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. ఆయన మనవడు అమెరికా నుంచి రేపు వస్తున్నందున ఆదివారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు…

సమాచారం ఇవ్వని అధికారులపై పోలీసు కేసు పెట్టవచ్చు : రాష్ట్ర సమాచార కమిషన్

Police case can be filed against officers who do not give information: State Information Commission అమరావతి : ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమాచారం అడిగిన తరువాత మా దగ్గర ఇంతే సమాచారం ఉంది అంటూ కొంత…

చేప మందు పంపిణీలో విషాదం.. వ్యక్తి మృతి

Tragedy in the distribution of fish medicine.. a person died చేప మందు పంపిణీలో విషాదం.. వ్యక్తి మృతిహైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. క్యూ లైన్లో నిలబడ్డ ఓ…

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం

Sri Ramoji Rao, the Chairman of the group of companies, passed away today ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన…

మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానం

Rajinikanth invited to Modi’s swearing-in ceremony మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్‌కు ఆహ్వానంమూడోసారి ప్రధాని మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనమంటూ తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఆహ్వానం అందింది. దేశ ప్రధానిగా మోదీ ఈ నెల 9న మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.…

రామోజీరావు మరణంపై జగన్ ట్వీట్

Jagan’s tweet on Ramoji Rao’s death రామోజీరావు మరణంపై జగన్ ట్వీట్ మీడియా దిగ్గజం రామోజీరావు మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ సీఎం జగన్ తెలిపారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలందించారని కొనియాడారు. ‘ఆయన ఆత్మకు…

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన…. అఖిలపక్ష ఐక్యవేదిక

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన…. అఖిలపక్ష ఐక్యవేదిక సాక్షిత వనపర్తి జూన్ 7 ఎంబీబీఎస్ లో సీటు సాధించిన అప్పాయిపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది జర్నలిస్టు మాధవరావు కుమార్తె విద్యార్థిప్రణతిసిందే ను వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు శుక్రవారం…

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీ

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సాక్షిత వనపర్తి జూన్ 7 జిల్లాలోజూన్ 9, ఆదివారం జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు…

మిషన్ భగీరథ నల కనెక్షన్లపై అధికారులు ఇంటింటి సర్వే

మిషన్ భగీరథ నల కనెక్షన్లపై అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించిన అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లాలో ఎన్ని కుటుంబాలకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, ఎంత మోతాదులో వస్తున్నాయి, ఇంకా నల్ల కనెక్షన్లు రాని కుటుంబాలు ఉన్నాయి అనే…

నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నూతన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నూతన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సాక్షిత వనపర్తి జూన్ 7 మహబూబ్నగర్ నూతనఎమ్మెల్సీ గా ఎన్నికైన నవీన్ రెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లి నూతన ఎమ్మెల్సీఅభ్యర్థిగా…

ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు సేవా పతకాలు

*Service Medals for Best Police Officers* *ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు సేవా పతకాలు* *-భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలి – సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్.,* సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు విధినిర్వహణలో ఉత్తమ సేవలను…

చిట్యాలడబుల్ బెడ్రూం కాలనీ సమస్యలు పరిష్కరించాలని జెడ్పీ చైర్మన్ కు వినతి

Request to ZP Chairman to resolve Chityaladable Bedroom Colony issues వనపర్తి పట్టణంలోని చిట్యాల రోడ్డులో ఉన్న డబుల్ బెడ్రూం కాలనీలో మిషన్ భగీరథ మంచినీటి సమస్య పరిష్కారానికి, సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి జిల్లా పరిషత్ నుండి నిధులు…

చేవెళ్ల ఎంపీగా బిజెపికి చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్

BJP’s Konda Visveswar Red as Chevella MP చేవెళ్ల ఎంపీగా బిజెపికి చెందిన కొండా విశ్వేశ్వర్ రెడ్ ….. చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ముందే చెప్పిన మరకత శివాలయం ఆల్ ఇండియా ప్రచార…

24 గంటలు పనిచేసేలా జనసేన కార్యాలయం

Janasena office to work 24 hours 24 గంటలు పనిచేసేలా జనసేన కార్యాలయం ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమిలో భాగమైన జనసేన ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ ఇటీవల మాట్లాడుతూ ప్రజల కోసం 24…

TGPSC ద్వారా ఈనెల 9 వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్ష

Group-1 Exam to be conducted by TGPSC on 9th of this month TGPSC ద్వారా ఈనెల 9 వ తేదీన నిర్వహించనున్న గ్రూప్ -1 పరీక్ష ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలని, పరీక్ష వ్రాసే అభ్యర్ధులకు ఎలాంటి అసౌకర్యం…

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం హన్మకొండ

District Congress Party Office Hanmakonda జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం హన్మకొండ మీడియా సమావేశం హన్మకొండ లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ…

ఢిల్లీ వెళ్ల‌నున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy will go to Delhi హైద‌రాబాద్ : జూన్ 07మ‌రికాసేప‌ట్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హ‌స్తిన‌కు బ‌య‌ల్దేర‌నున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి ఢిల్లీకి రేవంత్ వెళ్ల‌నున్నారు. శ‌నివారం ఢిల్లీలో జ‌ర‌గ‌బోయే కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ క‌మిటీ సీడ‌బ్ల్యూసీ,స‌మావేశంలో…

ప్రజా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశం

General Assembly of Praja Parishad కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ…

ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం

Farm in Erravalli ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్ర రెడ్డి , మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ , వికారాబాద్ జిల్లా BRS పార్టీ…

కాళేశ్వరం మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం:మంత్రి ఉత్తమ్

Kaleshwaram repair work will be expedited: Minister Uttam కాళేశ్వరం మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం:మంత్రి ఉత్తమ్కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను గత ప్రభుత్వంబయటపెట్టలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డివిమర్శించారు. అధికారులతో కలిసి ఆయన సుందిళ్లబ్యారేజీని పరిశీలించారు. కాళేశ్వరం పునరుద్ధరణపైదృష్టి సారించామని,…

లోకేష్ రెడ్ బుక్ లో ఉన్నది వీరే

They are in the Lokesh Red Book ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెడ్ బుక్ పై చర్చ మొదలైంది. ఈ బుక్ లో ముఖ్యంగా నిబంధనలు పాటించని అధికారులు, అరాచకాలకు పాల్పడిన నేతల…

ఎంతోమంది నేతలను చూశాను.

I have seen many leaders. ఎంతోమంది నేతలను చూశాను.. కానీ, మోడీ వంటి పవర్‌ ఫుల్‌ వ్యక్తిని చూడలేదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ మోడీ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు.. మోడీ విజన్‌, సమర్థత, సేవలు దేశానికి ఎంతో అవసరం.. భారత్‌కు సరైన…

జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలి..

9 books are required to study in jail జైల్లో చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలి..కోర్టును కోరిన MLC కవితఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న కవితకుమరో షాక్ తగిలింది. సీబీఐ ఛార్జిషీట్ను పరిగణనలోకితీసుకున్న రౌస్ అవెన్యూ…

సందీప్ శాండిల్య పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు..

Sandeep Sandilya’s tenure extended by another year. హైదరాబాద్ : రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌ జనరల్ సందీప్ శాండిల్య పదవీ కాలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగి…

లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతి

Lorry and bike collide.. One person died లారీ, బైక్ ఢీ.. ఒకరు మృతిమహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం శివారులో ఘోర ప్రమాదం జరిగింది. లారీ, బైక్ ఢీకొని ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం…

మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత.

Tension at former MLA Kodali Nani’s house కృష్ణాజిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని…. మాట నిలబెట్టుకోవాలంటూ డిమాండ్. తెలుగు యువత శ్రేణులను అడ్డుకున్న…

యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

Anchor Shyamala sensational comments ఏపీ ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల ఓ ఇంటర్వ్యూలో ఆవేశపడడం, ఆయాస పడడం అంటూ.. పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయింది. దీంతో ఎన్నికల్లో గెలుపు తర్వాత పవన్ ఫ్యాన్స్ శ్యామలను ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు.…

ఆస్తమా పేషెంట్స్​ అలర్ట్.. చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం..

Asthma patients alert.. Everything is ready for fish prasad distribution.. ఆస్తమా పేషెంట్స్​ అలర్ట్.. చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం.. ప్రభుత్వం తరపున విస్తృత ఏర్పాట్లు హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీకి ఎంత డిమాండ్ ఉంటుందో…

మోదీ, షాలు 30 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ల స్కాం

30 lakh crore stock markets scam by Modi and Shah మోదీ, షాలు 30 లక్షల కోట్ల స్టాక్ మార్కెట్ల స్కాం జేపీసీ కి డిమాండ్ రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, అమిత్ షాలు 30 లక్షల కోట్ల…

You cannot copy content of this page