కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన

దిల్లీ: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టుల విషయమై దిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘జాతీయ రహదారులకు సంబంధించి గత…

దివ్యాంగుల రిజర్వేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

దివ్యాంగుల రిజర్వేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యాసంస్థల్లో వీరికి 5% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ…

పోలీసులు ముమ్మారంగా వాహనాల తనిఖీలు

పోలీసులు ముమ్మారంగా వాహనాల తనిఖీలు కామారెడ్డి జిల్లా పిట్లం మండల పరిధిలో గల బ్రాహ్మణపల్లి గేటు వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు ఈ తనిఖీలు పిట్లం సబ్ ఇన్స్పెక్టర్ నిరీష్ కుమార్ ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు…

పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి

పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్ సభ కు కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపీలకు ముందుగా శుభాకాంక్షలు.ఈ సారి ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ ఎన్నికల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోంది. జమ్ము కశ్మీర్‌లో పెద్ద…

టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకోనున్న

టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకోనున్న ప్రభుత్వం అమరావతీ: వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఫొటోతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వంనిర్ణయించింది. పంపిణీ చేసిన 20.19 లక్షల భూహక్కు పత్రాలు, పంచాల్సిన మరో…

త్వరలో సిద్ధం అవుతున్న మెగా డీఎస్సీ

త్వరలో సిద్ధం అవుతున్న మెగా డీఎస్సీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఈ నెల 30వ తేదీన రానుంది… డిసెంబరు నెల రెండో వారంలోపు సెలెక్ట్…

జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరన

జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరన ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీమ్ అన్సరియా నేడు ఒంగోలు లోని కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు…

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, హన్మకొండ పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, హన్మకొండ పర్యటన హన్మకొండ ఐడీఓసీ కార్యాలయంలో జరిగే వనమహోత్సవంలో పాల్గొని అనంతరం ఉన్నతాధికారులతో అభివృద్ది కార్యక్రమాల పై సమీక్ష చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

అల్లాపూర్ డివిజన్ లోని రాజీవ్ గాంధీ నగర్ లో అంతర్గత డ్రైనేజీ

అల్లాపూర్ డివిజన్ లోని రాజీవ్ గాంధీ నగర్ లో అంతర్గత డ్రైనేజీ పొంగి పొర్లుతుంది అన్న విషయం తెలుసుకొన్నకూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో కలిసి డ్రైనేజీ పొంగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భం గా ఏమ్మేల్యే మాట్లాడుతూ ఈ…

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు ఈవీఎం

అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఈవీఎం ధ్వంసంతోపాటు, ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టగా…

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలుకేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు…

ప్రభాస్ ‘కల్కి 2898AD’ రివ్యూ & రేటింగ్

ప్రభాస్ ‘కల్కి 2898AD’ రివ్యూ & రేటింగ్ ప్రభాస్ ‘కల్కి 2898AD’ రివ్యూ & రేటింగ్ప్రభాస్ ‘కల్కి 2898AD’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. మహాభారతం, సైన్స్ ఫిక్షన్, భవిష్యత్ కాలాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించారు. అశ్వత్థామగా…

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లోని పారిశ్రామికవేత్తలకు పలు సూచనలు చేశారు. ఆయన చిత్తూరు నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా సెంచురీ…

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఫ్లెక్సీలను

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేయటం జరిగింది.. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గెలుపు సంబరాలను అందరూ ఆనందించాలనే ఉద్దేశంతో గుంటూరు నగరంలో జనసేన నాయకులు దార్ల మహేష్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మాయాబజార్ మీదగా…

హెల్మెట్లు ధరించకపోవడంతో  ప్రమాదాలు

అమరావతి: హెల్మెట్లు ధరించకపోవడంతో  ప్రమాదాలు జరిగినప్పుడు వాహన దారులు ప్రాణాలను కోల్పోతుండటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది. మోటారు వాహన చట్ట నిబంధనలు తు.చ. తప్పకుండా అమలయ్యేలా చూడాలని స్పష్టంచేసింది. నిబంధనలను…

నేను చనిపోయాక ఆస్తి మొత్తం ట్రస్ట్ కి

నేను చనిపోయాక ఆస్తి మొత్తం ట్రస్ట్ కి పేద ప్రజలకు మాత్రమే చెందాలి,,, 1 పైసా కూడా నా కుటుంబ సభ్యులు తీసుకోరు,,,, నా ప్రజలు నా సినిమా టిక్కెట్లు కొనడం వళ్లే నేను సూపర్ స్టార్ ని అయ్యాను ఈ…

జాతీయ రహదారులకు నిధులు మంజూరు

జాతీయ రహదారులకు నిధులు మంజూరు చేయండి అని కేంద్రమంత్రి గడ్కారీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికేంద్ర మంత్రి గడ్కారీ దృష్టికి తీసుకెళ్ళిన ఇతర అంశాలుమూడు రాష్ట్రాలను అనుసంధానం చేసే జాతీయ రహదారులు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్వనపర్తి నుంచి మంత్రాలయము ఎర్రవల్లి…

రైస్ మిల్లర్లు ఎఫ్.సీ.ఐ కి ఇవ్వాల్సిన సీ.ఎం.ఆర్ ధాన్యాన్ని

The process of handover of rice millers to FCI, CMR grain is expedited రైస్ మిల్లర్లు ఎఫ్సీఐకి ,సిఎంఆర్ ధాన్యాన్ని అప్పగించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్………………………………………………………………………………………………………. వనపర్తి:రైస్ మిల్లర్లు ఎఫ్.సీ.ఐ కి ఇవ్వాల్సిన…

ఎర్వగూడ లో మోటర్ సర్వీస్ వైర్ లను ఎత్తుకెళ్తున్న దొంగలు

Thieves lifting motor service wires in Ervaguda ఎర్వగూడ లో మోటర్ సర్వీస్ వైర్ లను ఎత్తుకెళ్తున్న దొంగలు శంకరపల్లి :శంకరపల్లి మండల పరిధి ఎర్వగూడ గ్రామం లో పొలాలలో ఉన్న 20 నుండి 30 బోర్ మోటర్ ల…

గ్రామీణ ప్రజలకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలి

Medical personnel should provide better treatment to rural people గ్రామీణ ప్రజలకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలిధరణి దరఖాస్తులను పరిష్కరించాలనిఅధికారులను ఆదేశించిన…….జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి*,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, వనపర్తి:గ్రామీణ ప్రజలకు వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన…

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

Strict measures should be taken if gender determination tests are done లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు, చట్ట విరుద్ధంగా అబార్షన్లు చేయొద్దు: అదనపు కలెక్టర్ రెవిన్యూ బి. ఎస్.లత .………………………………………………………. జిల్లాలో లింగ నిర్ధారణ…

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ

Distribution of free text books in Govt Junior College ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ భూపాలపల్లి జిల్లా:భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ…

అమరావతి నిర్మాణానికి రూ.4.5 కోట్ల విరాళం

Donation of Rs.4.5 crores for the construction of Amaravati అమరావతి నిర్మాణానికి రూ.4.5 కోట్ల విరాళం అమరావతి నిర్మాణానికి చిత్తూరు జిల్లా డ్వాక్రా మహిళలు రూ.4.5 కోట్ల విరాళం అందజేశారు. కుప్పం బహిరంగ సభలో సంబంధిత చెక్కును వారు…

కౌశిక హరి కి కేసీఆర్ శుభాకాంక్షలు

KCR wishes Kaushika Hari కౌశిక హరి కి కేసీఆర్ శుభాకాంక్షలు రామగుండం కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎన్నికల్లో ఇటీవల బీఆర్ఎస్ ప్యానల్ విజయం సాధించిన నేపథ్యంలో అధ్యక్షులుగా ఎన్నికైన కౌశిక హరి కుటుంబ సమేతంగా బీఆర్ఎస్…

మాజీ మంత్రి అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

A woman filed a police complaint against former minister Anil మాజీ మంత్రి అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ వైకాపాకు చెందిన మాజీ మంత్రి అనిల్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన స్థలం కబ్జా…

వెంకయ్యనాయుడుని కలిసిన ప్రధాని మోదీ

PM Modi meets Venkaiah Naidu వెంకయ్యనాయుడుని కలిసిన ప్రధాని మోదీ వెంకయ్యనాయుడుని కలిసిన ప్రధాని మోదీఢిల్లీలో త్యాగరాజ మార్గ్‌లో ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి నివాసంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ప్రధాని మోదీ కలిశారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు…

గ్రామ పంచాయతీ కార్మికుల వేతనలు

Wages of Gram Panchayat Workers * గ్రామ పంచాయతీ కార్మికుల వేతనలు వెంటనే చెల్లించాలని కలెక్టరేట్ ఎదుట సిఐటియు ధర్నాకలెక్టర్ స్పెషల్ నిధుల నుంచైనా జీతాలు చెల్లించాల.ని కలెక్టర్కు వినతి*..………………………………………………………………… వనపర్తిగతఆరు నెలల గా పెండింగ్ లో ఉన్న గ్రామ…

ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ.. ప్లాన్ ఏంటి?

KCR’s emergency meeting with MLAs at the farm house.. What is the plan? ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేలతో కేసీఆర్ అత్యవసర భేటీ.. ప్లాన్ ఏంటి? హైదరాబాద్: బడాబడా నేతలు ఇప్పటికే పార్టీని వీడిపోవడం.. ఎమ్మెల్యేలు సైతం ఒక్కొక్కరుగా…

సజ్జల రామకృష్ణారెడ్డిపై సీఐడీకి ఫిర్యాదు

Complaint to CID against Sajjala Ramakrishna Reddy సజ్జల రామకృష్ణారెడ్డిపై సీఐడీకి ఫిర్యాదు AP: వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరులపై సీఐడీకి ఫిర్యాదు అందింది. నెల్లూరు జిల్లాకు చెందిన గనుల యజమాని బద్రీనాథ్ సీఐడీ డీఎస్పీకి…

You cannot copy content of this page