వ్యర్థాలతో ఇబ్బందులు తీవ్రం : డిప్యూటీ సీఎం

వ్యర్థాలతో ఇబ్బందులు తీవ్రం : డిప్యూటీ సీఎం పెరిగిపోతున్న వ్యర్థాలతో పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దీనిని ప్రత్యేక…

కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000

కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000 కేంద్రం శుభవార్త.. మహిళల అకౌంట్లలో రూ.5000కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ‘ప్రధాన మాతృత్వ వందన్ యోజన’ ఒకటి. ఈ పథకం ద్వారా ప్రెగ్నెన్సీ మహిళలు రూ.5,000 పొందవచ్చు. 2017 నుంచి ఈ స్కీం అమలులో…

గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ లో స్కిల్

గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ లో స్కిల్ డెవలప్‌మెంట్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి,మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలు తీసుకున్న…

ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి

ఫిర్యాదులపై సత్వరం స్పందించి న్యాయం చేయాలి ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’ కార్యక్రమంలో జిల్లా ఎస్.పి.శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్., కడప జిల్లాలో బాధితులు పోలీసు శాఖకు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ…

నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన 4నెలల చిన్నారి

నోబుల్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన 4నెలల చిన్నారి నాలుగు నెలల వయసులోనే ఓ చిన్నారి వరల్డ్ రికార్డు సాధించింది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిశెట్టి మహేందర్, మౌనిక దంపతుల కూతురు ఐరా (4 నెలలు)…

ఇడుపులపాయ లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు…

కడప జిల్లా..ఇడుపులపాయ.. ఇడుపులపాయ లో ఘనంగా వైయస్సార్ జయంతి వేడుకలు… దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి వైయస్సార్ ఘాటు వద్ద నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైయస్ విజయమ్మ, వైయస్ భారతి రెడ్డి, కడప ఎంపీ…

రైతన్నకి శుభవార్త.. రూ,.20,000?… ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం

రైతన్నకి శుభవార్త.. రూ,.20,000?… ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం రైతుల కోసం ‘అన్నదాత సుఖీభవ’ పథకం అందుబాటులోకి తీసుకురానుంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రతీ రైతుకు సంవత్సరానికి రూ.13,500 చొప్పున ఇచ్చింది. దాన్ని కూటమి ప్రభుత్వం రూ.14 వేలకు పెంచింది.…

రైతులకు, ప్రజలకు సేవ చేసిన ఘనత వైఎస్ఆర్ కు దక్కుతుంది

రైతులకు, ప్రజలకు సేవ చేసిన ఘనత వైఎస్ఆర్ కు దక్కుతుంది… జయంతి సందర్భంగా నివాళులు ఆర్పించిన…. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా…

ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు

కరీంనగర్ : ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భాజపాలో చేరాలంటే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ స్పష్టంచేశారు. ఈడీ, సీబీఐ కేసులు ఉన్న నేతలను తమ పార్టీలోకి తీసుకునే అవకాశాలు…

1లక్ష 10వేలు రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

1లక్ష 10వేలు రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే * ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి, రాజేష్, తిమ్మారెడ్డి, శేఖర్ రెడ్డి, పవన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

డ్రగ్స్ టెస్టులో నెగటివ్ వచ్చింది: నటి హేమ

డ్రగ్స్ టెస్టులో నెగటివ్ వచ్చింది: నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడటంతో నటి హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని ‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్’ రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి లేఖ అందించారు.…

శ్రీ శ్యామ్ స్వీట్ షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్..

శ్రీ శ్యామ్ స్వీట్ షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్… *: *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్యామ్ స్వీట్ షాప్ ను ఈరోజు డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్…

మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..విమాన పైలట్ మృతి

హైదరాబాద్ మేడ్చల్ జిల్లా లో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధి లోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారు అదుపు తప్పడంతో శిక్షణలో ఉన్న విమాన పైల ట్ శ్రీకరన్ రెడ్డి సంఘటన స్థలంలోనే మృతి…

తెలంగాణలో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసినా

తెలంగాణలో మహిళలు ఎక్కడికి ప్రయాణం చేసినా బస్సు ఫ్రీ అని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్వాలలో ఆర్టీసీ బస్సులో మహిళలకు టికెట్లు తీసుకోవాలని హుకుం జారీ ప్రభుత్వ జిల్లా అధికారులు విచారణ చేపట్టాలని కోరుతున్న మహిళ ప్రయాణికులు జోగులాంబ…

హైదరాబాద్ లో 3.982కిలోల బంగారం పట్టివేత

హైదరాబాద్‌లో ఆదివారం భారీ మొత్తంలో గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. కోల్‌కతా నుంచి హైదరా బాద్‌కు స్మగ్లింగ్‌ చేస్తున్న 3 కిలోల 3.982.గ్రాముల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డీఆర్‌ఐ,అధికారులు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం…

తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?

తమిళనాడు బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య?తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణ సంఘటన వెలుగుచూసింది. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్, రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. సిటీలోని సెంబీయం ప్రాం తంలో ఉన్న తన నివాసా నికి సమీపంలో…

గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలు

గోదావరిఖని కాలనీలలో పోలీసుల తనిఖీలుపెద్దపల్లి జిల్లా గోదావరిఖని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ లో గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్…

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణలో పరోక్ష పాలనకు ఆంధ్ర నాయకుల కుట్ర.కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా పార్టీ మారిన ఎం.ఎల్. ఎ లతో రాజీనామా చేయించాలని డిమాండ్. సింగిరెడ్డి.నిరంజన్…

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్దంతి

డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ భారతదేశ ప్రజాలకు ఆదర్శవంతులు, నిబద్ధత సచ్చీలత దళిత జనోద్ధరణ కృషీవలడు, స్వేచ్చ సమానత్వం, సామాజిక న్యాయం సౌభ్రాతుత్వం పై దేశ ప్రజలను చైతన్యం చేసి, నిమ్న…

వినియోగదారులకు ఉచిత ఇసుక

ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి వినియోగదారులకు ఉచిత ఇసుక రేవుల వద్ద వాహనంలోకి ఇసుక లోడింగ్ ఖర్చు, ప్రయాణ ఖర్చులు మాత్రమే ఉంటాయి .. ప్రజల కొరకు మైన్స్ అండ్ జియాలజీ వెబ్…

యడ్లపాడు లో జాతీయ రహదారిసర్వీసు రోడ్డుపై ప్రమాదం.

యడ్లపాడు లో జాతీయ రహదారిసర్వీసు రోడ్డుపై ప్రమాదం. యడ్లపాడు: మండలంలోని జాతీయ రహదారి సర్వీస్ రోడ్ల ప్రమాదం జరిగింది ఇరువురి కి గాయాలుఅందులో ఒకరికి తీవ్ర గాయాలు.ద్విచక్ర వాహనంపై టాటా ఏస్ ని వెనక నుండి ఢీకొన్నదని లారీ డ్రైవర్ వివరణ.…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ . సాక్షిత : జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని హైదరాబాద్ లో…

ప్రతీ గ్రామం లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు జరపాలి –

ప్రతీ గ్రామం లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు జరపాలి – కమలాపూర్ :ఎంఆర్ పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు కమలపూర్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా కో కన్వీనర్…

శ్రీ రామానంద స్వామి ఆశ్రమాన్ని కూల్చేసిన

శ్రీ రామానంద స్వామి ఆశ్రమాన్ని కూల్చేసిన దుండగులను శిక్షించాలి : ఆశ్రమ అధ్యక్షులు ఉయ్యాల లచ్చయ్య. సూర్యాపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామ రెవిన్యూ శివారు సర్వే నెం.361 లోని 20 గుంటల భూమిలో 1982లో శ్రీ…

ప్రభుత్వం ఆస్పటల్ నిల్వ ఆహారం తిని 11 మంది అస్వస్థతకు..

ప్రభుత్వం ఆస్పటల్ నిల్వ ఆహారం తిని 11 మంది అస్వస్థతకు.. అనకాపల్లి జిల్లాఎలమంచిలి నియోజకవర్గంఅచ్యుతాపురం మండలంమోటూరుపాలెంలో పరిధిలో నిల్వ ఆహారం తిని 11 మంది అస్వస్థతకు గురయ్యారు. అచ్యుతాపురం పీహెచ్సీ వైద్యబృందం సకాలంలో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది….. ప్రభుత్వం ఆస్పటల్మోటూరి పాలెంగ్రామాన్ని…

మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి

మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ ,వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు మరియు రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి.. విశాఖ మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా శ్రీఅల్లంపల్లి…

అమ్మ పేరుతో మొక్క ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కరణంరెడ్డి

అమ్మ పేరుతో మొక్క ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కరణంరెడ్డి నరసింగరావు గాజువాక 66వ వార్డు అధ్యక్షులు ప్రసాద్ శర్మ ఆద్వర్యంలో కణితి రోడ్డు బివికే హైస్కూలు ఆవరణలో అమ్మ పేరుతో మొక్క ముగింపు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న కన్వీనర్…

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.. హైవే పై వరుస దొంగతనాలకు పాల్పడుచున్న అంతర్రాష్ట్ర పార్ధి దొంగల ముఠా అరెస్టు చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు. -జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ ఐ.పి.యస్. గత కొంత కాలం నుండి తెలంగాణ…

స్వాతంత్య్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్

స్వాతంత్య్ర సమరయోధులు భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సాయి నగర్ లో మాజీ…

ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యకర్తల సంబరాలు ..

ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యకర్తల సంబరాలు … గద్వాల ఎమ్మెల్యే బండ్ల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గద్వాలలో ఎమ్మెల్యే ఇంటిదగ్గర అనుచరుల, నాయకులు కార్యకర్తలు కోలాహలం… బాణాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు

You cannot copy content of this page