తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా: కే కేశవరావు

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా: కే కేశవరావు హైదరాబాద్ :-తెలంగాణ ప్రభుత్వ సలహా దారుగా కె. కేశవరావు నియమితుల య్యారు.కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇటీవల కేకే బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్…

శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలి : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలి : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్ తిరుపతి నగరంలో శానిటేషన్ సక్రమంగా నిర్వహించాలని, కాలువలు నిరంతరం శుభ్రపర్చడం, వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించడం చేస్తూ వుండాలని మునిసిపల్ కార్పొరేషన్ పారిశుధ్య, ఇంజనీరింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేసారు తిరుపతి మునిసిపల్…

తిరుపతిని అన్ని విధాల అభివృద్ది చేద్దాము : ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

తిరుపతి నగరాన్ని అన్ని విధాల అభివృద్ది చేద్దామని, మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధిపతులతో, అధికారులతో…

చాతుర్మాస దీక్షను చేపట్టనున్న పవన్ కల్యాణ్

చాతుర్మాస దీక్షను చేపట్టనున్న పవన్ కల్యాణ్ ముగిసిన పవన్ వారాహి దీక్ష రెండు దశాబ్దాలుగా చాతుర్మాస దీక్షను చేపడుతున్న పవన్ నాలుగు నెలల పాటు కొనసాగనున్న చాతుర్మాస దీక్ష

ఆగస్టులోపు మోదీ ప్రభుత్వం కూలిపోవచ్చు

ఆగస్టులోపు మోదీ ప్రభుత్వం కూలిపోవచ్చు: లాలూ RJD చీఫ్, బిహార్ మాజీ CM లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టులోపు కేంద్రంలో NDA ప్రభుత్వం కూలిపోవచ్చన్నారు. ‘మోదీ ప్రభుత్వం బలహీనంగా ఉంది. ఏ సమయంలోనైనా ఎన్నికలు రావచ్చు. పార్టీ…

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీ కాదా

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది బిఆర్ఎస్ పార్టీ కాదా?: మేయర్ గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్:గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, జిహెచ్ఎంసి, కౌన్సిల్ సమావేశం ఈరోజు గందరగోళంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి రాజీనామా చేయా లంటూ…

వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా

వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేసినట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు…

హాథ్రస్ ఘటన తర్వాత తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా

హాథ్రస్ ఘటన తర్వాత తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా జూలై 2 నాటి ఘటన చాలా బాధాకరం-భోలే బాబా ఈ బాధను తట్టుకునే శక్తి భగవంతుడు ఇవ్వాలి-భోలే బాబా ప్రభుత్వం, పాలనా యంత్రాంగం మీద నమ్మకం ఉంచండి అనవసర వివాదం సృష్టించిన…

రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసుల నోటీసులు

రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసుల నోటీసులు TG: తనను మోసం చేశాడని హీరో రాజ్ తరుణ్ పై ఫిర్యాదు చేసిన లావణ్యకే రివర్స్ లో నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని…

రూ. 32లక్షలకు పైగా ఎరువులు, విత్తనాలు సీజ్‌

రూ. 32లక్షలకు పైగా ఎరువులు, విత్తనాలు సీజ్‌ చేసిన సంబంధిత అధికారులు గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లాలో 6విత్తన ఉత్పత్తి అమ్మకం దారుల దుకాణాలు తనిఖీ…

నిమ్స్ హాస్పటల్ ప్రొఫెసర్ ఆత్మహత్య..?

హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్ డాక్టర్ ప్రాచీకర్,ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట లోని తన నివాసంలో అధిక మోతాదులో మత్తుమందు తీసుకుని ఆమె ఆత్మహత్య కు పాల్పడ్డారు. ప్రాచీకర్ నిమ్స్ ఆస్పత్రిలో అనస్తీషియా డిపార్ట్‌మెంట్‌ లో…

జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్

జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ గద్వాల: జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ బాధ్యతలు స్వీకరించారు. జడ్పీ పాలక వర్గం పదవి కాలం పూర్తి…

బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క

బస్తీ దావకాన సిబ్బందితో రొటీన్ హెల్త్ చెకప్ చేయించుకున్న మంత్రి సీతక్క కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మంత్రి సీతక్క ప్రజా భవన్ లో బేగంపేట బస్తీ తావకాన సిబ్బంది మంత్రి సీతక్క కి హెల్త్ చెకప్ చేశారు. తదనంతరం మంత్రి సీతక్క…

జగనన్న మెగా లేఅవుట్పై విచారణ: చంద్రబాబు

AP: YSR జిల్లా పులివెందులలోని జగనన్న మెగా లేఅవుట్పై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. ఇక్కడ 8,400 ఇళ్లను మంజూరు చేసి అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారని MLC రాంగోపాల్ రెడ్డి సీఎంకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం స్థలాలు మంజూరు…

బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు

బాపట్ల పట్టణంలోని భావపురి కాలనీ వాస్తవ్యులు, ఇండియన్ ఆర్మీ ఉద్యోగి షేక్ రజ్జు భాషా (42) విధి నిర్వహణలో జమ్ముకాశ్మీర్ లో గుండె పోటుతో మృతి చెందగా షేక్ రజ్జు భాషా పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బాపట్ల శాసనసభ్యులు…

ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు

విశాఖ పెందుర్తి.. ganja పెందుర్తి పినగాడి వద్ద 20 కేజీలు గంజాయిని పట్టుకున్న పెందుర్తి పోలీసులు.. పోలీసులు అదుపులో ఇద్దరు మహిళలు వారి వద్ద నుండి సుమారు 49 వేల రూపాయలు నగదు రెండు సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకున్న పెందుర్తి…

శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడిఅమ్మవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు*అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజల నిర్వహణ* కొత్తపేట… మండల పరిధిలోని ఏనుగులమహల్ గ్రామంలో వేంచేసియున్న శ్రీ చక్ర మహామేరు యంత్రాలయం నందు శ్రీ చక్ర అమ్మవారికి…

ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు… పాయకరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంగవరం రోడ్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలను హోం మంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం ను పరిశీలించారు. సమస్యలు…

విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

విశాఖలో భారీ గంజాయి పెట్టివేత , పాడేరు నుంచి విశాఖపట్నం వస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో బ్యాగులో 20 కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నామని ఏసిపి అన్నెపు నరసింహమూర్తి తెలియజేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…

ఫార్మా వ్యర్థ జలాల నుండీ కాపాడండి..

అనకాపల్లి జిల్లా పరవాడ భరణికం గ్రామాల మధ్య ఉన్న మొల్లోడు గడ్డలో ఫార్మా వ్యర్థ రసానిక జలాలతో తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతున్న ప్రాంతాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి కే లోకనాథం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ పరిశీలించారు ఈ…

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి ఎమ్మెల్యేను కావాలని అడ్డుకుంటున్నారని బిఆర్ఎస్ నాయకులు…

జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ వనపర్తి :జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ గడువు జులై 4తో ముగియడంతో నిబంధనల ప్రకారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి…

భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానం

భక్తిరత్న పొందిన రామకోటి రామరాజుకు ఘన సన్మానంరాముని సేవకే అంకితమైన గొప్ప రామభక్తుడుమున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి సిద్దిపేట జిల్లా గజ్వేల్ భద్రాచలం దేవస్థానం అపర రామదాసుగా కీర్తించిన రామకోటి రామరాజకు ఆధ్యాత్మిక సేవా రంగంలో భక్తిరత్న జాతీయ పురస్కారం అందుకున్న…

తిరుమలఅభయాంజనేయ స్వామికి అమావాస్య పూజలు

* తిరుమలఅభయాంజనేయ స్వామికి అమావాస్య పూజలుభక్తులకు అన్నదానకార్యక్రమంఅంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలనవనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రానికి అతి సమీపం లో ఉన్న తిరుమలయ్య గుట్ట సన్నిధిలో వెలసిన అభయాంజనేయ స్వామికి బిజెపి పట్టణ అధ్యక్షులు బచ్చు రాము…

ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం

ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయండి ఉమ్మడి మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయగలరు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందురేపు ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి సంగారెడ్డి జిల్లాకు విచ్చేస్తున్న “ధర్మ సమాజ్…

బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి.

బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. గోదావరి పరివాహక ప్రాంతంలోని,అలాగే తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను తెలంగాణ కంపెనీ ఆణిముత్యం సింగరేణికి కేటాయించకుండా వేలం ద్వారా కేటాయిస్తామని అందులో సింగరేణి కూడా పాల్గొనాలని చెప్పెడం సిగ్గుచేటని బొగ్గు…

ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ : మానవత్వం చాటుకున్న మహిళ కండక్టర్ హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ముషీరాబాద్ డిపోనకు చెందిన 1 జెడ్ రూట్…

తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ..

తాపీ పట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ.. న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కాసేపు తాపీమేస్త్రి అవతారం ఎత్తారు. భవన నిర్మాణ కార్మికులతో కలసి పార, తాపీ పట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సిమెంట్…

బిఆర్ఎస్ సమావేశానికి 8 మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు డుమ్మా

బిఆర్ఎస్ సమావేశానికి 8 మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు,17 మంది కార్పొరేటర్లు డుమ్మా! GHMC కౌన్సిల్ సమావేశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కేటీఆర్ మరియు హరీష్ రావు ఢిల్లీలో ఉన్నందున ఈ సమావేశం మాజీ…

బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం వరంగల్ రాజకీయ

బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయం వరంగల్ రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ఆఫీసు సక్రమమేనని, తమ పార్టీ ఆఫీసు ఇటుక కదిల్చినా.. గాంధీభవన్ కూలుతుందంటూ…

You cannot copy content of this page