క్యాడర్ స్ట్రెంత్ అప్డేట్ చేయండి

క్యాడర్ స్ట్రెంత్ అప్డేట్ చేయండి—-DTOకు ప్రాతినిధ్యం చేసిన PRTUTS జగిత్యాల జిల్లా శాఖ. జగిత్యాల జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఉన్న ఎల్పీ తెలుగు, ఎల్పి హిందీ మరియు పిఈటి పోస్టులు జగిత్యాల జిల్లా విద్యాధికారి లేఖ సంఖ్య 3366/A3/2024 తేదీ 30/6/2024…

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. అనుమతులకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు ఇచ్చేందుకు వైసీపీకి రెండు నెలల గడువు ఇవ్వాలని సూచించింది. ఆ తర్వాత ప్రజలకు ఇబ్బంది కరంగా,…

భారత స్వాతంత్ర సంగ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు

భారత స్వాతంత్ర సంగ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి ఆ పోరాటంలోనే ప్రాణాలర్పించిన మన్యం విప్లవ వీరుడు.…

అవినీతి రహిత నాయకుడిగా బ్రతుకుతా.

అవినీతి రహిత నాయకుడిగా బ్రతుకుతా.. రంగా విగ్రహం సాక్షిగా తెలిపిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కాపు భవనం,నిర్మాణానికి రూ 25 లక్షలు ఆర్ధిక సహాయం..ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అవినీతి రహిత నాయకుడిగా బ్రతుకుతానని, పాలన అందిస్తానని కావలి ఎమ్మెల్యే దగుమాటి…

మృతి చెందిన హోమ్ గార్డ్ తల్లికి 5.లక్షలు చెక్

మృతి చెందిన హోమ్ గార్డ్ తల్లికి 5.లక్షలు చెక్ అందించిన జిల్లా ఎస్పీ. మల్లికా గార్గ్ పల్నాడు జిల్లా. నరసరావుపేట. నర్సరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయం లో ది. 14.01.2024 తేదీ న జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణిoచిన హోమ్…

అభిమానం తో గురువు ని సన్మానించిన శిష్యులు

అభిమానం తో గురువు ని సన్మానించినా ఘటన కొండకల్ గ్రామం లో చోటు చేసుకుంది . కొండకల్ గ్రామం లో ఉన్న ప్రముఖ పారిశ్రామిక కంపెనీలో పనిచేస్తున్న భాష అనే గురువు కంపెనీ విడిసి వెళ్లిపోవడం తో తన తో పని…

డీఎస్సీ ప్రిపరేషన్ కు సమయం

డీఎస్సీ ప్రిపరేషన్ కు సమయం AP: టెట్, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని నిరుద్యోగులు కోరడంతో టెట్కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజులు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలో…

32 సంవత్సరాలు వెనక్కి వెళితే,

32 సంవత్సరాలు వెనక్కి వెళితే,మద్రాసు మహానగరం లోని ఒక సాధారణమైన అద్దె ఇల్లు. ఒకప్పుడు లెక్కపెట్టకుండానే అడిగినవారికి లక్షల్లో దానం చేసిన ఆ ఇంట్లోని బంగారు చేతులు, రోజువారి జీతం కోసం ఎదురుచూస్తున్ననమ్మలేని రోజులు.థడ్…థడ్…అని తలుపు చప్పుడు.తెరిస్తే ఒక వ్యక్తి. ‘ఎవరు…

వికలాంగుల హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి

వికలాంగుల హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి,…… ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమన్వయకర్త వికలాంగుల హక్కుల సంక్షేమ సమస్యల పరిష్కారం కోసంమరో పోరాటానికి సిద్ధం కావాలని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన వికాలాంగుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల సమన్వయకర్త…

ప్లాస్టిక్ వాడకం మానవాళి మనుగడకే ప్రమాదకరం

ప్లాస్టిక్ వాడకం మానవాళి మనుగడకే ప్రమాదకరంలయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావు ప్లాస్టిక్ వాడకం మానవాళి మనుగడకే అత్యంత ప్రమాదకరమని లయన్స్ క్లబ్ ఖమ్మం అధ్యక్షులు, ప్రభుత్వ వైద్యులు బొలికొండ శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల వాడక నిషేధ…

కొత్త రెవిన్యూ చట్టాన్ని శాస్త్రీయంగా అమలు చేయాలి

కొత్త రెవిన్యూ చట్టాన్ని శాస్త్రీయంగా అమలు చేయాలి…. దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్నకొత్త రెవిన్యూ చట్టాన్ని శాస్త్రీయంగా అమలు చేయాలి.గత ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన ధరణి ద్వారా సర్వే నెంబర్లలో మార్పు…

ఎంపీపీని ,సన్మానించిన మాజీ కౌన్సిలర్ చుక్క రాజు

ఎంపీపీని ,సన్మానించిన మాజీ కౌన్సిలర్ చుక్క రాజు, మేఘ యువసేన బృందం వనపర్తి మండలం ప్రజా పరిషత్ అధ్యక్షులు కిచ్చారెడ్డిని మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు చుక్క రాజు బృందం మలిదశ ఉద్యమకారులు బోయ మురళి మండ్ల దేవన్న నాయుడు కిరణ్…

దేశాన్ని అప్పుల ఊబిలో దించిన ప్రధాని మోడీ

దేశాన్ని అప్పుల ఊబిలో దించిన ప్రధాని మోడీ -సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్రశ్రీకాంత్… కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పుడు విధానాల కారణంగా దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని. దేశంలో 150 లక్షల కోట్ల రూపాయిల అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని, మోడీ…

ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంపై అధ్య‌య‌నం

ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణంపై అధ్య‌య‌నంఇత‌ర రాష్ట్రాల‌కు బృందాలుఇందిర‌మ్మ ఇండ్ల‌కు సోలార్ త‌ప్ప‌నిస‌రిఆవుట‌ర్‌, రిజీన‌ల్ రింగ్ రోడ్డు మ‌ధ్య‌న ఇండ్ల నిర్మాణంపై హౌజింగ్ శాఖ దృష్టి సారించాలిహౌజింగ్, రెవెన్యూ, ఐఅండ్‌పీఆర్ అధికారుల స‌మీక్ష‌లో డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌బ‌డ్జెట్ స‌మీక్ష స‌మావేశానికి హాజ‌రైన…

ఎంపీటీసీలను, ఎంపీపీని, జెడ్పిటిసిని సన్మానించిన

ఎంపీటీసీలను, ఎంపీపీని, జెడ్పిటిసిని సన్మానించిన.,…….. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి వనపర్తి జిల్లా నియోజకవర్గంలోనిఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో ఖిల్లా గణపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం…

రామకోటికి భక్తిరత్న జాతీయ పురస్కారం రావడం గర్వకారం

రామకోటికి భక్తిరత్న జాతీయ పురస్కారం రావడం గర్వకారంకృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన రామకోటిఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆధ్యాత్మిక రంగంలో విశేష కృషి చేసిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజుకు భక్తిరత్న…

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగుడా SC బస్తీ వాసులు

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రాంగుడా SC బస్తీ వాసులు పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగినది.దీనిపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ…

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీ వాసులు పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధాత్రి నాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి…

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు సైబర్ క్రైమ్

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు సైబర్ క్రైమ్ ఘటనలకు సంబంధించి 10,000 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టులు (ఎఫ్‌ఐఆర్‌లు) బుక్ అయ్యాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ & కంట్రోల్ సెంటర్ (టిజిసిసిసి) ని సందర్శించిన సందర్భంగా తెలిపారు.…

విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏ ఐ ఎస్ బి

విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏ ఐ ఎస్ బి ఆధ్వర్యంలో జులై 4న రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ ఏ ఐ ఎస్ బి ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ కొండ ప్రశాంత్* ఏ ఐ ఎస్ బి కొండ…

సముద్రాల హరినాథ్ గుప్త సేవలు అభినందనీయం

సముద్రాల హరినాథ్ గుప్త సేవలు అభినందనీయం — వాసవి మిత్ర మండలిసముద్రాల హరినాథ్ గుప్తకు ఘన సన్మానం సిద్దిపేటసిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఆర్యవైశ్య నాయకులు వాసవి మిత్ర మండలి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సభ్యులు సముద్రాల…

బెస్ట్ అవలేబుల్ స్కూల్ లో దళిత విద్యార్థులకు

బెస్ట్ అవలేబుల్ స్కూల్ లో దళిత విద్యార్థులకు లక్కీ డ్రాలో వచ్చిన విద్యార్థులకు జీవో ప్రకారం రావాల్సిన మెటీరియల్ వెంటనే ఇవ్వాలి సిద్దిపేట్ జిల్లా గతంలో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలివిద్యా హక్కు చట్ట ప్రకారం 25%…

మియాఖాన్ గడ్డలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

మియాఖాన్ గడ్డలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం శంకరపల్లి : గుర్తుతెలియని మృతదేహం లభ్యమైన ఘటన మోకిల PS పరిధిలో జరిగింది. CI వీరబాబు గౌడ్ తెలిపిన వివరాలు శంకర్‌పల్లి మండల మియాఖాన్ గడ్డ గ్రామ శివారులో 27 సంవత్సరాల యువకుని మృతదేహం…

రెవెన్యూ శాఖ పై మంత్రి అనగాని సమీక్ష

రెవెన్యూ శాఖ పై మంత్రి అనగాని సమీక్షరాష్ట్ర రెవెన్యూ, సర్వే, సెటిల్మెట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ల అధికారులతో సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు.డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్…

పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించిన త్రిశక్తి సేవా సమితి…

పేద విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందించిన త్రిశక్తి సేవా సమితి… రోజు రోజుకు పెరుగుతున్న విద్యా ఖర్చులను దృష్టిలో పెట్టుకొని పేద విద్యార్థులకు చేయూతగా స్వచ్ఛందంగా సేవ చేయాలనే సంకల్పంతో ఆనంద్ బాగ్ లో నెలకొల్పిన త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న…

రాష్ట్రంలో 213 మంది ఖైదీల విడుదలకు జీవో జారీ

రాష్ట్రంలో 213 మంది ఖైదీల విడుదలకు జీవో జారీరాష్ట్రంలో 213 మంది ఖైదీలను విడుదల చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు సర్కారు జీవోను జారీ చేసింది. అయితే, విడుదలయ్యే ఖైదీలు ఒక్కొక్కరు రూ. 50వేల పూచీకత్తును సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడునెలలకోసారి…

రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య?

రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య?కడప జిల్లా:వైఎస్ఆర్,కడప జిల్లా కమ లాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్న నాగార్జున రెడ్డి,రైలు కింద పడి ఆత్మహత్య చేసుకు న్నారు. రాత్రి విధులు ముగించుకొని తెల్లవారుజామున ఇంటికి వెళ్తున్న క్రమంలో ఆయన ఆత్మహత్యకు…

ఇక నుంచి ఆన్ లైన్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు

ఇక నుంచి ఆన్ లైన్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు హైదరాబాద్ :తెలంగాణ ప్రజలు ఇక నుంచి సీఎం సహాయనిధి అప్లికేషన్స్ ఆన్ లైన్లోనే స్వీకరించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. సీఎం ఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహిం చాలని…

పిన్నెల్లి అరెస్ట్.. జైలుకు మాజీ సీఎం జగన్

పిన్నెల్లి అరెస్ట్.. జైలుకు మాజీ సీఎం జగన్ఈ నెల 4న నెల్లూరు జిల్లాకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు. నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలువనున్నారు. గురువారం హెలికాప్టర్ ద్వారా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కి,…

సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్

సెన్సెక్స్, నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ప్రారంభంలో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఉదయం 9:22 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 498.51 పాయింట్లు పెరిగి 79,939.96 వద్ద ఉంది. తొలిసారి 80,000 పాయింట్ల దిశగా దూసుకెళ్తోంది.…

You cannot copy content of this page