ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ప్రకాశం జిల్లా మార్కాపురం నివాసి యస్వంత్

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు డేట్ ఫిక్స్

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు డేట్ ఫిక్స్ ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ మంత్రి…

మార్కెట్లు, పార్కింగ్ స్థలాలకు గురువారం బహిరంగ వేలం

మార్కెట్లు, పార్కింగ్ స్థలాలకు గురువారం బహిరంగ వేలం : నగర మేయర్ డాక్టర్ శిరీష,కమిషనర్ అదితిసింగ్…………………………………………………………………………………..సాక్షిత తిరుపతి నగరపాలక :తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మార్కెట్లకు, పార్కింగ్ స్థలాలకు 18 వ తేదీ ఉదయం 11.00 గంటలకు బహిరంగ వేలము నిర్వహించబడునని,…

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ భృతి పథకం అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి యువ నేస్తం పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం కింద, అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అందించబడుతుంది. అర్హతలు:…

దేశవ్యాప్తంగా తపాల కొలువుల మేళ

హైదరాబాద్ :జులై 16దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2024 -25 సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా ల్లో మొత్తం 44,228 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ: CM రేవంత్

రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ: CM రేవంత్TG: రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలనిసీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.దీనికి రేషన్ కార్డుతో లింకు పెట్టొద్దని సూచించారు.ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలనిసచివాలయంలో కలెక్టర్లతో సమావేశంలో అన్నారు.రూరల్ వైద్యులను ప్రోత్సహించేలా…

నిజామాబాద్ జిల్లాలో యువజంట ఆత్మహత్య?

నిజామాబాద్ జిల్లా:నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని యువ జంట రైలు కిందపడి ఆత్మహత్య చేసు కోవడం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం పకీరాబాద్- మిట్టాపూర్ మధ్యలో రైలుపట్టాలపై రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోతంగల్ మండలం హెగ్డో లికి చెందిన…

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం

ఏపీ మంత్రివర్గ సమావేశం ప్రారంభం అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, నూతన ఇసుక విధాన రూపకల్పన, బడ్జెట్ పొడిగింపు…

మల్కాజ్గిరిలో మొదలైన ఘటం ఊరేగింపు…

ఆషాడ మాసంలో అమ్మవారి బోనాల ఉత్సవాల సందర్భంగా ఊరేగించే ఘటానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.. బోనాలకు ముందట వాడవాడలో ఈ ఘటాన్ని ఊరేగించి బోనాల రోజున ఈ ఘట ఊరేగింపు ముగింపు చేస్తారు… మల్కాజ్గిరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘట…

మారుమూల గ్రామాలకు సైతం సంచార పశు ఆరోగ్య సేవా వైద్య

మారుమూల గ్రామాలకు సైతం సంచార పశు ఆరోగ్య సేవా వైద్య సేవలను అందించాలి: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాడి రైతుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది… గుడివాడ పురపాల సంఘ ప్రాంగణంలోని సంచార పశు ఆరోగ్య…

BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్

BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్జమ్మూకాశ్మీర్‌లోని దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే సైనికులు…

బిఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడకండి ఎల్లప్పుడూ అండగా ఉంటాం

బిఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడకండి ఎల్లప్పుడూ అండగా ఉంటాం బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్య పడద్దని.. ఎల్లవేళలా అండగా ఉంటామని రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీని వీడి.. కాంగ్రెస్ పార్టీలో…

పోలిస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ శ్రీనివాసరావు.

పోలిస్ స్టేషన్ ను సందర్శించిన ఎస్పీ శ్రీనివాసరావు. వినుకొండ*:- కొండ పై జరుగుతున్న తోలి ఏకాదశి పండుగ ఏర్పాట్లు ను సిఐ లు సాంబశివరావు, సుధాకర్ లను అడిగి తెలుసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు.

అన్నే రామకృష్ణ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు

అన్నే రామకృష్ణ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి.రాజేంద్రప్రసాద్. మైలవరం నియోజకవర్గం గొల్లపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అన్నే రామకృష్ణ స్వర్గస్తులైనందున ఆయన పార్థివ దేహాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు…

ఏపిలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్: మంత్రి

ఏపిలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్: మంత్రి అమరావతీ : రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించ నున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈమేరకు ఆయన ట్విటర్లో పోస్ట్ పెట్టారు.…

ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ,ఎస్టీ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు

ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ,ఎస్టీ డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అమరావతి ఆంధ్రప్రదేశ్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్సీ, ఎస్టీ, డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని రూ. 2లక్షల నుంచి రూ.…

మద్యం ప్రియులకు శుభవార్త: త్వరలో హోం డెలివరీ

మద్యం ప్రియులకు శుభవార్త: త్వరలో హోం డెలివరీమద్యం ప్రియులకు త్వరలో లిక్కర్ హోం డెలివరీ చేసే అవకాశాలున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో ముందుగా పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని లిక్కర్ తయారీదారులు యోచిస్తున్నారు. స్విగ్గీ,…

ఫోన్ పే ద్వారా లంచం చెల్లింపు.. అడ్డంగా బుక్కైన తహసీల్దార్

ఫోన్ పే ద్వారా లంచం చెల్లింపు.. అడ్డంగా బుక్కైన తహసీల్దార్..! అనంతపురం జిల్లా వజ్రకరూరు తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడుల చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా అవినీతి అధికారులు మాత్రం మారడం లేదు. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటూ ప్రజలకు…

అంగన్వాడీ టీచర్లు, ఆయా లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్ప ర్లకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. పదవీ విరమణ పొందే అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, సహాయకు లకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది. రహమత్ నగర్‌లో జరిగిన అమ్మ మాట…

జనసేన కార్యకర్తలము అంటూ ఎటుకూరు లో వ్యాపారస్థుల పైన దాడి

గుంటూరు జిల్లా జనసేన కార్యకర్తలము అంటూ ఎటుకూరు లో వ్యాపారస్థుల పైన దాడి జనసేన కార్యకర్తలము అంటూ ఎటుకూరు లో వ్యాపారస్థుల పైన దాడి, వాటర్ సప్లై చేసిన బిల్ కోసం వెళితే అన్న తమ్ముళ్ల పైన దాడి వివరాల లోకి…

కాంగ్రెస్ లోకి పఠాన్ చెరు బీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

కాంగ్రెస్ లోకి పఠాన్ చెరు బీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం…

ప్రజా పాలనలో సీనియర్ మహిళా నాయకురాలికి దక్కే గౌరవం ఇదేనా

ప్రజా పాలనలో సీనియర్ మహిళా నాయకురాలికి దక్కే గౌరవం ఇదేనా? మహేశ్వరం నియోజకవర్గం, ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ రసాభాస. ప్రొటోకాల్‌ ఉల్లంఘించి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకునితో చెక్కులు పంపిణీ చేయించడంపై మాజీ మంత్రి,…

హోం మంత్రి వంగలపూడి అనిత ని కలిసిన వేమిరెడ్డి దంపతులు

హోం మంత్రి వంగలపూడి అనిత ని కలిసిన వేమిరెడ్డి దంపతులు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా…

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రానీయం*

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రానీయం*ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాo రెడ్డినగరంలో కేంద్రీయ విద్యాలయం, అంబేద్కర్ కళాశాల, గిరిజన హాస్టల్ తనిఖీసమస్యలు పరిష్కరిస్తామని హామీ.. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ బిడ్డలు ఉన్నత స్థితికి చేరుకోవాలని.. చదివిస్తుంటారని అలాంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు…

సంచలనం సృష్టించిన దేవాదాయ శాఖ వివాదంలో మరో ట్విస్ట్

సంచలనం సృష్టించిన దేవాదాయ శాఖ వివాదంలో మరో ట్విస్ట్ తనపై తప్పుడు ప్రచారానికి స్వస్తి చెప్పాలి – దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి సంచలనం కల్గిస్తున్న దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారం.…

బిజెపి కేంధ్ర రాష్టృ మంత్రుల స్వాగత ర్యాలీకి జెండా

బిజెపి కేంధ్ర రాష్టృ మంత్రుల స్వాగత ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించిన కేఎన్ఆర్ విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం పంతులు మేడ బిజెపి కార్యాలయం నుండి విశాఖ వినాశ్రయంకి బిజెపి కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆద్వర్యంలో కార్ల ర్యాలీగా వెల్లారు. కేంద్ర…

సర్పంచ్ పల్లా నాగమణి స్పందనకు ఫిర్యాదు

సర్పంచ్ పల్లా నాగమణి స్పందనకు ఫిర్యాదు అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామంలో ఇటీవల ఫార్మా పరిశ్రమల వ్యర్థ రసాయనయాలను బచ్చల దిగువ బంధ సర్వేనెంబర్ 298 లో డ్రమ్ములతో వ్యర్ధాలు డ్రంప్ చేయడం వల్ల తీవ్ర దుర్గంధం, తీవ్ర…

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంసమావేశం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం… సామాజిక తనిఖీ సమన్యయ సమావేశం అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెలుగు కార్యాలయంలో MNREGS సిబ్బందికి జరిగిన సామాజిక తనిఖీ సమన్వయ సమావేశానికి ముఖ్యఅతిథిగా పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ…

పార్టీ మార్పు ప్రచారంపై BRS ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జరుగుతున్నప్రచారాన్ని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేవివేకానంద ఖండించారు. తాను కేసీఆర్నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరిపైఅనర్హత వేటు వేయాలన్న పిటిషన్ ముందు తానేవేశానని గుర్తు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైకచ్చితంగా అనర్హత వేటు…

తెలంగాణ మహిళలకు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు?

హైదరాబాద్: తెలంగాణలోమహిళలకు ఉచిత బస్సు, జీరో కరెంటు బిల్లు, 500లకు వంటగ్యాస్ సిలిండర్ వంటి స్కీములను ఇప్పటికే పలువురు లబ్దిదా రులు అందుకుంటున్నారు. తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు విజయవంతంగా అమలవుతోంది. మహిళలు రూపాయి కూడా చెల్లించుకుండానే ఆధార్ కార్డు చూపిస్తూ…

You cannot copy content of this page