జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం
జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరిస్తున్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి .
జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరిస్తున్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి .
జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన బీర్ల సురేష్ యాదవ్ శంకరపల్లి : రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణ కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసిన కురుమ సంఘం యువ నాయకులు బీర్ల సురేష్ యాదవ్ ఈ సందర్భంగా…
ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జనోత్సవాన్ని రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటగా క్యాంపు కార్యాలయంలోనీ విఘ్నేశ్వరుడికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మండల నాయకులతో…
10 నెలల బాలుడిని పీక్కుతిన్న వీధి కుక్కలు నిజామాబాద్ జిల్లా బోధన్ బస్స్టాండ్ పరిసరాల్లో బిడ్డను వదిలి బహిర్భూమికి వెళ్లిన తల్లి. అదే సమయంలో బాలుడి ఈడ్చుకెళ్లి పీక్కుతిన్న వీధి కుక్కలు. కిడ్నాప్ చేశారని మహిళ ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన…
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి తలమానికంలా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.ఇప్పటికే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కూడా చర్చనీయాంశమైన ప్రస్తుత పరిస్థితుల్లో- కేంద్రం…
కాకినాడ జిల్లాలోపర్యటించనున్న సీఎం చంద్రబాబు కాకినాడ జిల్లాలోపర్యటించనున్నారు సీఎం చంద్రబాబు.ఏలేరు వరద ముంపు గ్రామం రాజుపాలెంగ్రామంలో క్షేత్రస్థాయి పర్యటనచేయనున్నారు. ముంపు ప్రాంతాలనుపరిశీలించి బాధితులతో ఆయనమాట్లాడనున్నారు. అనంతరం జిల్లాఅధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
నందిగం సురేష్ దగ్గరకి జగన్ ఎందుకు వెళ్తున్నట్టో…?! వైసీపీ నాయకుడు జగన్ ప్రస్తుత రొటీన్ ఏంటంటే… తాడేపల్లి, బెంగళూరు, లండన్ మధ్య ఆసులో కండెలాగా తిరగడం… రాజకీయాలు చేయడానికి శవాల కోసం అన్వేషించడం… కూటమి ప్రభుత్వం మీద ఏ రకంగా విషం…
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం అందించిన పవన్ కళ్యాణ్. సీఎం రేవంత్ రెడ్డికి చెక్ ను అందజేసిన పవన్.
మూడవరోజు వరద బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలు మేరకు ,విజయవాడ ఈస్ట్ 16 వ డివిజన్ లో మూడవరోజు రామలింగేశ్వర నగర్ , నాగేంద్ర నగర్ ,కాలనీలో వరద “నష్టం గణన”…
దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ దిగ్భ్రాంతి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైయస్ఆర్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో…
అర్హులైన జర్నలిస్టులు అంటే ఎవరో తేల్చి చెప్పాలిహైదరాబాదులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలిముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడిన—రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి సూర్యపేట జిల్లా ప్రతినిధి : అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు అక్రిడేషన్ కార్డులు హెల్త్…
మల్కాజ్గిరి లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు… మల్కాజ్ గిరి : చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి నిర్వహించుకునే పండుగలలో మొదటి పండుగ వినాయక చవితి.. మల్కాజిగిరిలో గల్లి గల్లి లో కొలువైన గణనాథుడు.. మల్కాజ్గిరిలోగల స్వయంభు సిద్ధి…
గణేష్ మండపాలకు బియ్యం పంపిణీ చేస్తున్న బిజెపి నాయకులు… గణేష్ మండపాలలో గణేష్ నవరాత్రిని పురస్కరించుకొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు… అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం… స్థానిక బిజెపి నాయకులు జిల్లా బీజేవైఎం…
ప్రజల జీవితాలలో వెలుగు నింపే దిశగాసత్య ప్రచారక్ సమాజ్ పయనం సాగాలి. కవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు మోహన్ బైరాగి నేతృత్వంలో ప్రారంభం అయిన సత్య ప్రచారక్ సమాజ్డిజిటల్ మీడియా వెబ్సైట్ ను సి పి ఐ రాష్ర్ట కార్యదర్శి, కొత్త…
హైదరాబాద్లో 19 ఏళ్లుగా వినాయకుడికి సేవ చేస్తున్న ముస్లీం యువకుడు హైదరాబాద్లో 19 ఏళ్లుగా వినాయకుడికి సేవ చేస్తున్న ముస్లీం యువకుడుమత సామరస్యాన్ని చాటే ఘటనలు చాలా చోట్ల చూస్తుంటాం. హైదరాబాద్కు చెందిన మహమ్మద్ సిద్ధిఖీ అనే ముస్లీం యువకుడు.. 19…
జిల్లా పరిస్ధితులు ఎప్పటికప్పుడు తెలుసు కుంటున్న రాష్ట్ర వ్యవశాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వాతావరణ శాఖ అంచాన ప్రకారం భారీ వర్షాలు పడే అవకాశం వైద్య, రెవెన్యూ, పోలీసుశాఖలతో పాటు ఇతర శాఖలు అధికారులు అందుబాటులో ఉండాలి అత్యవసర మైతే…
విశాఖపట్నం : భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత.. పాత భవనాల వద్ద ఉండొద్దని అధికారుల సూచన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షసూచన, రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు. విశాఖలో సైక్లోన్…
విజయవాడ రాష్ట్రంలో వరద పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ కు వివరించిన సీఎం రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా విజయవాడ నగరంలో బుడమేరు వల్ల సంభవించిన వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర…
ఇక ట్రాఫిక్ కష్టాలు దూరం నెరవేరనున్న కల రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం మారనున్న పట్టణ రూపురేఖలు, ఆలయం, పరిసరాలు ఎన్నో ఏండ్ల నాటికల నెరవేరునుంది. వేములవాడ పట్టణవాసులు, రాజన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు దూరం కానున్నాయి. మెరుగైన వసతులు అందుబాటులోకి…
Sep 8, 2024 హైదరాబాద్: రవీంద్రభారతిలో జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం…
జర్నలిస్టులకు 38 ఎకరాల భూమి కాగితాలు అందజేసిన ప్రభుత్వం Sep 8, 2024 ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా బషీర్బాద్లో 38 ఎకరాల భూమిపత్రాలు అందజేసిన ప్రభుత్వం. రాజకీయ నేతల్ని ప్రజలు చిన్నచూపు చూసే పరిస్థితి వచ్చింది. రాజకీయ నేతలు…
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, పవన్ తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు అందరికి శుభం కలిగించాలని కోరుకుంటున్నాను. రానున్న…
ఎమ్మెల్యే రాసలీలల ఘటన.. బాధితురాలి సంచలన నిర్ణయం ఎమ్మెల్యే రాసలీలల ఘటన.. బాధితురాలి సంచలన నిర్ణయంసత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బాధితురాలు ఆత్మహత్య చేసుకుంటానంటూ వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. తనను…
Rs. 5 కోట్లు (ఏపీ- 2.50 కోట్లు, తెలంగాణకు 2.5 కోట్లు) వరద సహాయం ప్రకటించిన నటుడు సోనూసుద్.
టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్ టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్టెన్త్ క్లాస్లో 2022, 2023, 2024 బ్యాచ్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్. పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది…
69 ఏళ్ల వయసులో ఏఐ టెక్నాలజీ చదవడానికి అమెరికాకు వెళ్లిన కమల్ హాసన్ 69 ఏళ్ల వయసులో ఏఐ టెక్నాలజీ చదవడానికి అమెరికాకు వెళ్లిన కమల్ హాసన్ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు 69 ఏళ్లు వచ్చినప్పటికీ ఇంకా ఏదో నేర్చుకోవాలన్న…
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన భట్టి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన భట్టిఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం రాష్ట్ర ప్రజలకు వినాయక…
వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్, రానా వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్, రానావరద బాధితులకు దగ్గుబాటి హీరోలు కూడా మేము సైతం అంటూ చెయ్యి కలిపారు. దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా ..…
లయన్స్ క్లబ్ అఫ్ వెల్గటూర్ ఆధ్వర్యంలో పర్యావరణ సహిత మట్టిగణపతుల పంపిణీ కార్యక్రమం …. ధర్మపురి ఈ కార్యక్రమములో స్థానిక SI ( సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ )ఉమాసాగర్ మాట్లాడుతూ…పర్యావరణ సహిత మట్టి గణపతులనే పూజించండి –ఈ వినాయక చవితి…
You cannot copy content of this page