నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం

ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకులా దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి ఉదయం నాగర్కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలో దేసిటికాల వార్డ్ కౌన్సిలర్ అచ్యుతారెడ్డి అమృతమ్మ ఆధ్వర్యంలో మరియు నాగర్ కర్నూల్…

చంద్రబాబు ని ముఖ్యమంత్రి చేసుకోవడమే మనందరి లక్ష్యంగా పని చేద్దాం – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వైవిబి.రాజేంద్రప్రసాద్

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలోని కాటూరు, గొడవర్రు, ఈడుపుగల్లు గ్రామాల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన వల్లభనేని బాల సౌరి ని, బోడె ప్రసాద్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరిన రాజేంద్రప్రసాద్…

రాహుల్ నాయక్… వివాహ వేడుకలో పాల్గొన్న మల్కాజ్గిరి వాస్తవ్యులు…

రాహుల్ నాయక్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ (A&E) ఆంధ్రప్రదేశ్, వివాహం ఘనంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఎంతో వైభవోపేతంగా కుటుంబ సభ్యులు.. స్నేహితులు.. అత్యంత సన్నిహితులు.. ఆప్తుల మధ్య వివాహ వేడుకలు జరిగాయి… ఈ వివాహ వేడుకకు మల్కాజ్గిరి వాస్తవ్యులు.. కార్పొరేటర్…

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్పూర్ మండల్ తుంగూరు

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీర్పూర్ మండల్ తుంగూరు గ్రామంలో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ తో కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి కమలం పువ్వు గుర్తుకు…

బిఆర్ఎస్ బిజెపిల మాటలను లను నమ్మొద్దు

ప్రజల సమస్యలను తీర్చే నాయకుడు మల్లు రవిని గెలిపించాలని ఎమ్మెల్యే మేఘ విజ్ఞప్తి వనపర్తి : బిజెపి, బిఆర్ఎస్ పార్టీల కల్లబొల్లి మాటలను నమ్మొద్దని ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం ప్రజల సమస్యలను తీర్చే నాయకుడు నాగర్ కర్నూల్ పార్లమెంట్…

హస్తం గుర్తుకే ఓటేద్దాం..కాంగ్రెస్ పార్టీ నే గెలిపిద్దాం

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి…

కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి ని సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రశ్నించారు. ఆయన మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్,…

ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థిని ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా:మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండ లంలోని ఎర్రచక్రు తండాకు చెందిన గుగు లోతు స్వాతి (17) అనే విద్యార్థిని ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పేలవడం తో మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకుంది. ఎర్రచక్రు తండాలో వ్యవసా య కూలి…

సర్వేపల్లి పరువు తీసేసిన కాకాణి

80కి పైగా గ్రామాలకు తాగునీరు అందించే పథకాలను బీడు పెట్టిన పెద్దమనిషి ప్రతి మండలంలోనూ కాకాణి అరాచకాలు శ్రుతిమించాయి మా హయాంలో పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాం. ఇప్పుడంతా రివర్స్ గిరిజనుల భూములను ఫ్యాకర్టీలకు అమ్ముకుని కోట్ల రూపాయలు…

ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్‌

అమరావతి:ఏప్రిల్ 29ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గ దర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల కోసం సచివాలయా లకు రానవసరం లేదని, మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని…

బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా…

బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కేపిహెచ్బీ కాలనీలో మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కుమార్తె డాక్టర్ మౌనిక రెడ్డి తో కలిసి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి శిరీష బాబురావు ప్రచారం నిర్వహించారు.. కేపిహెచ్బి కాలనీలోని 2వ మరియు 3వ రోడ్లలో…

మేడే ను జయప్రదం చెయ్యండి.కార్మికులకు ఏఐటీయూసీ నాయకుల పిలుపు.

138 వ మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా నేడు షాపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో పత్రిక ప్రకటనను విడుదల చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా వారు…

ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే

హైదరాబాద్:ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేని ప్రపంచ డ్యాన్స్ డేగా కూడా పిలుస్తారు. 64 కళల్లో ఒకటై న డ్యాన్స్ను గౌరవిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుం టారు. వివిధ సాంస్కృతిక నృత్యా లను విశ్వవ్యాప్తంగా పరిచ యం…

శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో ఆపరేషన్ చిరుత

శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా ఒక బోన్‌ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాల్లో…

కూటమి మేనిఫెస్టోను ఈ నెల 30న విడుదల

కూటమి మేనిఫెస్టోను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో విడుదలపై…

నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్ పల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షులు అనంత నాగరాజు నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ…

ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి

ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలిరాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క సాక్షిత : ఉదయం 9 గంటల నుంచేభానుడు తనఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు అని కూలీ పనులకు వెళ్ళే…

కోమటిరెడ్డికి సీఎం అర్హత ఉందని అందుకే చెప్పా: రేవంత్ రెడ్డి

కోమటిరెడ్డికి సీఎం అర్హత ఉందని అందుకే చెప్పా: రేవంత్ రెడ్డిమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయ్యే అన్ని అర్హలు ఉన్నాయని చేసిన కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. తాను ఆ వ్యాఖ్యలు చేయడానికి…

కంచికచర్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

మహా సుదర్శన యాగంలో పాల్గొన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … కంచికచర్ల పట్టణంలోని పెద్ద బజారులో గల శ్రీ కాశీ విశ్వనాధుని (శివాలయం) ఆలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి…

కైకలూరు ఎన్నికల ప్రసారంలో ఎంపీ అభ్యర్థి సునీల్ , ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరావు

కైకలూరు ఎన్నికల ప్రసారంలో ఎంపీ అభ్యర్థి సునీల్ , ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరావు తో కలిసి పాల్గొన్న, ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న కైకలూరు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ , ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరావు…

మళ్లీ సొంతగూటికి చేరిన బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ

మళ్లీ సొంతగూటికి చేరిన బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ, కార్యకర్తపెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు సమక్షంలో తిరిగి పార్టీలోకి ఇటీవల టీడీపీలో చేరిన బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మళ్లీ సొంత గూటికి…

వడదెబ్బతో ఒకరు మృతి

వడదెబ్బతో ఒకరు మృతివడ దెబ్బతో యువకుడు మృతి చెందిన ఘటన కొమురంభీం జిల్లా బెజ్జూర్‌ మండలం లో చోటు చేసుకుంది. బెజ్జూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన చౌదరి రవి(26) వడదెబ్బతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి…

కడియం శ్రీహరి, కావ్యను కలిసిన: తీన్మార్ మల్లన్న..

హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరిని, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ కడియం కావ్యను నల్లగొండ,ఖమ్మం,వరంగల్ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా

మల్కాజ్గిరి పార్లమెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో వెంకటేశ్వర కాలనీ ఈస్ట్, వెంకటేశ్వర వెస్ట్, న్యూ వివేకానంద నగర్, శ్రీనివాస్ నగర్ లలో బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ని గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న…

కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాయగాళ్లే: ఈటల

కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాయగాళ్లే: ఈటలసీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఇద్దరు మాయాగాళ్లేనని, అబద్దాలు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మేడ్చల్ నియోజకవర్గంలోని నారపల్లిలో…

ఏపీకి ప్రయాణం చాలా కాస్ట్లీ గురూ..!

ఏపీకి ప్రయాణం చాలా కాస్ట్లీ గురూ..!వేసవి సెలవులు, ఎన్నికల నేపథ్యంలో ఏపీకి చెందిన చాలామంది హైదరాబాద్‌ నుంచి తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో బస్‌స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా…

28వ వార్డులలో గడప గడప ప్రచారం.

జడ్పీ చైర్ పర్సన్ గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి సరిత తిరుపతయ్య ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికలలో మల్లు రవి గెలుపుకై గడప గడప ప్రచారం చేసిన మున్సిపల్ చైర్మన్ గద్వాల పట్టణంలోని 28వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ…

మార్నింగ్ వాక్ లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారం

గద్వాల జిల్లా:ఉదయము మార్నింగ్ వాకర్స్ తో ముచటిస్తూపార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల పట్టణంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మార్నింగ్ వాకింగ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు నాగర్‌కర్నూల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ…

You cannot copy content of this page