ప్రజావాణి కార్యక్రమానికి 12 పిర్యాదులు.

పిర్యాదుదారులతో మాట్లాడి పిర్యాదులు పరిశీలించిన ఎస్పీ. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారానికి బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహూల్ హెగ్డే ఐపిఎస్ అన్నారు. జిల్లా పోలీస్…

స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో గ్రాడ్యుయేషన్ డే.

-ఒలంపియాడ్ లలో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్. …… స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో సోమవారం ఆందోత్సవాలతో గ్రాడ్యుయేషన్ డే జరిగింది. పాఠశాలలో చివరి తరగతి 5వ తరగతి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే పట్టాలు అందించారు. నర్సరీ నుంచి…

జగన్మోహన్ రెడ్డిపై దాడి హేయమైన చర్య

తెలంగాణ మాజీ వైఎస్సార్సిపి రాష్ట్ర కార్యదర్శి వేమిరెడ్డి రోసిరెడ్డి …… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, జన హృదయనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో జరిగిన దాడిని తెలంగాణ మాజీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేమిరెడ్డి రోషిరెడ్డి సోమవారం ఒక…

ఇంటింటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శంకర్‌పల్లి కాంగ్రెస్ నాయకులు

చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి.. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని గోపన్ పల్లిలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డిని శంకర్‌పల్లి మున్సిపల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు…

జాతీయ బాబు జగజ్జీవన్ రాం అవార్డు అందుకున్న ఆదిరెడ్డి

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోని సండ్రాల్లపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏనుగు ఆదిరెడ్డి జాతీయ బాబు జగజ్జీవన్ రాం ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షులు దాసరి స్వప్న, మహేష్ లు సోమవారము ఆన్…

సీఎం జగన్‎పై రాళ్ల దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం.. రంగంలోకి 20 స్పెషల్ టీమ్స్..

సీఎం జగన్‎పై రాళ్లతో దాడి చేసిన కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఆసలు నిందితులను పట్టుకునేందుకు జల్లెడ పడుతున్నారు. దాడికి గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ…

ఘనంగా శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారాతి కళ్యాణ మహోత్సవం…

132 – జీడిమెట్ల డివిజన్ బీరప్ప నగర్ లో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి కామారతి కళ్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు ముఖ్యఅతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారు…

హనుమాన్ మోటార్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద

131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫెస్ 2 లో మెకానిక్ రాజు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన హనుమాన్ మోటార్స్ ను ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కేఏం.గౌరీష్, బిఆర్ఎస్ పార్టీ కుత్బుల్లాపూర్…

చిత్తారమ్మ దేవి జాతరకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద

దుండిగల్ మున్సిపాలిటీ దొమ్మర పోచంపల్లి లో కోళ్ల వీరేశం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిత్తారమ్మ దేవి జాతరకు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ అమ్మవారిని కొలవడం ద్వారా చీడపీడలు తొలగడమే కాక అష్టైశ్వర్యాలు…

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికకు సిద్ధం కావాలి : మాజీ సీఎం కేసీఆర్

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్‌ ఎన్నికల సంద ర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిని గెలిపించాలని సూచిం చారు. ఎర్రవల్లిలోని నివాసంలో…

బీజాపూర్ ఎన్ కౌంటర్లకు నిరసనగా బందుకు పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ

ఛత్తీస్‌గడ్: మావోయిస్ట్ పార్టీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. బీజాపూర్ జిల్లా ఎన్ కౌంటర్లకు నిరసనగా సెంట్రల్ రీజియన్ బంద్‌ నిర్వహించతలపెట్టింది.. తెలంగాణ, ఏపీ, ఒడిషా, ఛత్తీస్‌గడ్ (Chattisgarh), మహారాష్ట్ర పరిధిలో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో భద్రాద్రి ఏజెన్సీలో హై అలర్ట్‌కు పోలీసులు…

ఇరాన్‌కు బైడెన్‌ వార్నింగ్‌.! అలా చేస్తే మీకు పోటీ మేమే.!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడి ఆలోచనలను ఇరాన్ మానుకోవాలని సూచించారు.. ‘వద్దు..’ అంటూ ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇరాన్ దాడికి పాల్పడే అవకాశం…

ఎన్నికల కోడ్ తేదీ నుండి…పోలీసుల తనిఖీ

ఎన్నికల కోడ్ తేదీ నుండి…పోలీసుల తనిఖీ లలో రోజుకు రూ. 100 కోట్లు పైగా స్వాధీనం.. చరిత్రలో నే రికార్డు దిశగా ఈసీ రికవరి చేసిన సొమ్ము మొత్తం రూ.4650 కోట్ల పై మాటే? ఓటర్లకు నేరుగా నగదు పంపిణీ నుంచి…

కోడూరు అవనిగడ్డ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం.

ఆటోను ఢీ కొట్టి ప్రక్కనే ఉన్న మురుగు బోధిలోకి బోల్తా పడిన ఎక్సైజ్ శాఖ వాహనం. ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్న అవనిగడ్డ ఎస్సై రమేష్..

తల్లితో గొడవపడుతున్న నానమ్మను పొడిచేసిన 14 ఏళ్ల బాలుడు.

తల్లితో గొడవపడుతున్న నానమ్మను పొడిచేసిన 14 ఏళ్ల బాలుడు.. జనగామ జిల్లాలో దారుణం పదేళ్ల క్రితం భర్తను కోల్పోయిన అత్తమామల వద్దే ఉంటున్న కోడలు అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు రాత్రి మరోమారు గొడవ అది చూసి నానమ్మ చాతీలో కత్తితో…

సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు… నలుగురి అరెస్టు- రహస్యప్రదేశంలో విచారణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సీఎం జగన్‌పై గులకరాయి దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పోలీసుల అదుపులో నలుగురు ఈ కేసును…

ఓటు నమోదుకు నేడే చివరి అవకాశం

ఈ ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఇదే ఆఖరి గడువు అమరావతి: ఈ సారి ఓటర్ల జాబితాలో మీ పేరుందా? లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి రోజు.. మే 13న జరగనున్న సార్వత్రిక…

ముఖ్యమంత్రి పై దాడి చేసిన వారి వివరాలను తెలిపిన వారికి నగదు బహుమతి.

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడికి సంబంధించిన నిందితులను పట్టుకొనుటకు దోహదపడే ఖచ్చితమైన సమాచారమును, దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా…

సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరట

సుప్రీంకోర్టులో కేజీవాలకు దక్కని ఊరటలిక్కర స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎంఅరవింద్ కేజీవాలు సుప్రీంకోర్టులో ఊరటలభించలేదు. ఆయన అరెస్టును సవాల్ చేస్తూదాఖలు చేసిన పిటిషన్పై తక్షణ విచారణచేపట్టేందుకు సుప్రీం నిరాకరించింది. దీనిపైఈడీకి నోటీసులు జారీ చేసిన అత్యున్నతన్యాయస్థానం.. ఈనెల 24వ తేదీ…

కవితకు మరో బిగ్ షాక్ తగిలింది

కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈనెల 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆమెకు ఈనెల 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు'(సీబీఐ…

నారాయణపేటలో నేడు కాంగ్రెస్ జన జాతర సభ..

మహబూబ్‌నగర్‌ జిల్లా: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జన జాతర సభ జరగనుంది. సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో సభ జరగనుంది. మహబూబ్ నగర్ కాంగ్రెస్…

సోమిరెడ్డి శకం సమాప్తం”

సర్వేపల్లి వైకాపాలోకి ఉధృతంగా కొనసాగుతున్న వలసలు” “సోమిరెడ్డి రాజకీయ శకం ముగిసిపోయిందని నిర్ధారిస్తున్న విశ్లేషకులు” శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా “సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, ఇస్కపాలెం గ్రామం నుండి తెలుగుదేశం పార్టీని వీడి మంత్రి కాకాణి సమక్షంలో…

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో 124 డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి నుండి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, అధ్యక్షురాలు మధులత, మరియు సీనియర్…

జగిత్యాల లో అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి…

కొత్త బస్టాండ్‌లో నిర్వహించిన అగ్నిమాపక విన్యాసాలు సిబ్బంది నిర్వహించారు.. 1944 లో ముంబైలో అగ్నిమాక ఘటనలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది అసువులు బాషారు.. ఈ నెల 20 వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి.. వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాలకు నివారణ చర్యలపై సిబ్బంది…

పాలకుర్తి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం

పాలకుర్తి నియోజకవర్గ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక సమావేశం లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లా….పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన వరంగల్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాక…

శ్రీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ, శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర శ్రీ శివపంచాయతన శ్రీ లలితా పరమేశ్వరి నవగ్రహ ప్రతిష్టా

శ్రీ శ్రీ శ్రీ సీతారామాంజనేయ, శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర శ్రీ శివపంచాయతన శ్రీ లలితా పరమేశ్వరి నవగ్రహ ప్రతిష్టా,శ్రీ వెంకట శివ రామాలయ ప్రతిష్టా, మహకుంభాభిషేక మహోత్సవ వేడుకలో పాల్గొన ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు సాక్షిత :…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని కలిసిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. అదే విదంగా వివిధ శుభ కార్యాలకు రావాలని…

బి అర్ ఎస్ పార్టీ సన్నాహక సమావేశం

రాయికల్ పట్టణ లక్ష్మి గార్డెన్స్ లో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆధ్వర్యం లో రాయికల్ పట్టణ,మండల ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న బి అర్ ఎస్ ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరైన జెడ్పీ ఛైర్మెన్ దావా…

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశం

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో కూకట్ పల్లి నియోజకవర్గం కూకట్ పల్లి డివిజన్ కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , మల్కాజిగిరి పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .. *అనంతరం రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూరేవంత్…

You cannot copy content of this page