అంగన్వాడిల జాయినింగ్ కు సాంకేతిక సమస్యలు
అంగన్వాడిల జాయినింగ్ కు సాంకేతిక సమస్యలు… జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేందుకు అధికారుల వద్ద టీచర్లు, హెల్పర్లు ఉదయం నుండి నిరీక్షణ… జాయినింగ్ రిపోర్ట్ ఇస్తేనే తాళాలు ఇస్తామంటూ మొండికేసిన ఐసిడిఎస్ అధికారులు…
అంగన్వాడిల జాయినింగ్ కు సాంకేతిక సమస్యలు… జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేందుకు అధికారుల వద్ద టీచర్లు, హెల్పర్లు ఉదయం నుండి నిరీక్షణ… జాయినింగ్ రిపోర్ట్ ఇస్తేనే తాళాలు ఇస్తామంటూ మొండికేసిన ఐసిడిఎస్ అధికారులు…
రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గo హట్ ఠాపీగ్గా మారిందా…??? గిద్దలూరు నియోజకవర్గంలో దాదాపు ఊహ తెలిసిననుంచి ఓకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే గిద్దలూరు నియోజకవర్గంలో రాజ్యమేలుతున్నారు…??? అలాంటిది వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గిద్దలూరు నియోజకవర్గంలో రెండు…
విజయనగరం వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన షర్మిల వైసీపీ ఎంపిలు బీజేపీ కార్యాలయంలో కూర్చుంటున్నారు బీజేపీ కి ఎందుకు అమ్ముడు పోయింది బీజేపీ ఒక మత తత్వ పార్టీ… ఆనాడు రాజ శేఖర్ రెడ్డి కూడా వ్యతిరేకించారు బీజేపీ కి…
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు హైదరాబాద్: జనవరి 23తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. కర్ణాటక నుంచి తెలంగాణ, విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తోందని తెలిపింది. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా…
తిరుపతి జిల్లా… ఇద్దరు గజ దొంగల అరెస్ట్. తిరుపతి పరిసర ప్రాంతాలలో గత మూడు సంవత్సరాలుగా తప్పించుకొని చైన్ స్నాచ్చింగ్, ఆర్థిక నేరాలు చేస్తున్న ఇద్దరు దొంగలు అరెస్టు. ఒంటరిగా వయస్సు పైబడిన ఆడవారే టార్గెట్.. మాయమాటలు చెప్పి.. వారి మెడలోని…
ధనవంతమైన జిల్లాగా రంగారెడ్డి.. రెండో స్థానంలో హైదరాబాద్.. తెలంగాణలో ధనవంతమైన జిల్లా రంగారెడ్డి ఆవతరించింది. హైదరాబాద్ ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తెలంగాణలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నది జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది. పర్ క్యాపిట ఇన్ కమ్ అధారంగా…
కొమురవెల్లి మల్లన్న పట్నం వారం ఆదాయం ఎంతంటే చేర్యాల, జనవరి 23 : కొమురవెల్లి(Komuravelli) శ్రీ మల్లికార్జున స్వామి వారి పట్నం వారం(Patnam vaaram) సందర్భంగా రూ.70,22,307 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ.బాలాజీ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఆర్జీత…
గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం అమరావతి జనవరి 23రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ,ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్-1…
రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా నే రోడ్డు ప్రమాదాలను నివారించగలం:జిల్లా ఎస్పీ రితిరాజ్ గద్వాల జనవరి 23 :-రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ద్వారా నే రోడ్డు ప్రమాదాలను నివారించగలం అని జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు.మంగళవారం జిల్లా కేంద్రం…
రాయదుర్గం మీదుగా అయోధ్యకు ఐదు ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లు.అయోధ్యలో రామ మందిరంలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన సందర్భముగా యాత్రికులు ఆలయాన్ని దర్శించే నిమిత్తం నైరుతి రైల్వే ఆరు ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు నైరుతి రైల్వే అసిస్టెంట్…
రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా అధికార పార్టీ స్ట్రాటజీ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ను ఆమోదించిన స్పీకర్ వైసీపీ కి వచ్చిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, రాపాక వరప్రసాద్ లతో పాటు వైసీపీ నుంచి సస్పెండ్…
అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు భారీగా ఎగబడ్డారు. దీంతో స్వల్ప తొక్కసలాట జరిగి ఒక భక్తుడు గాయపడ్డాడు. మరోవైపు, మంగళవారం మధ్యాహ్నానికి రామ్లల్లాను రెండు లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు.. అయోధ్య రామయ్య దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.…
బాల రాముడికి భారీ కానుక.. ₹11 కోట్ల విలువైన వజ్రరత్నఖచితమైన బంగారు కిరీటాన్ని బహూకరించిన గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి ముఖేష్ పటేల్..
గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హమీ నేరవేరబోతుందన్న మంత్రి.. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయిందని వెల్లడి.
యూత్ కాంగ్రెస్ NSUI ఆధ్వర్యంలో నిరసన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో శాంతియుతంగా కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర పై అస్సాం లో బీజేపీ గూండాలు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తూ.., ఈరోజు కొత్తగూడెం పట్టణంలోని పోస్ట్…
చట్ట వ్యతిరేక, అసాంఘీక కార్యకలాపాల కట్టడికి ప్రత్యేక పోలీసు బృందాలు 👉 గంజాయి వంటి వ్యవస్థీకృత నేరాల కట్టడికి ప్రణాళిక 👉 విజబుల్ పోలిసింగ్ తో నేరాల నియంత్రణపై దృష్టి 👉 ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లో పటిష్టంగా సిటీ పోలీసు…
ఫిబ్రవరి నుంచే 200యూనిట్ల ఉచిత విద్యుత్ రాష్ట్రంలో వచ్చే నెల నుంచే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఇవాళ గాంధీ భవన్లో ఆరు గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ…
భారత్- శ్రీలంక మధ్య వారధి నిర్మాణానికి కసరత్తు పర్యాటకాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా భారత్ – శ్రీలంక మధ్య వంతెనను నిర్మించాలని కేంద్రం యోచిస్తోంది. తమిళనాడులోని ధనుష్కోడి, శ్రీలంకలోని తలైమన్నార్ను కలిపేలా 23 కి.మీ మేర ఈ వారధిని నిర్మించాలని…
ధరణి పోర్టల్ కేంద్ర సంస్థ ఆధీనంలోకి! ధరణి వెబ్ పొర్టల్పై రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్,ధరణి నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగించే యోచన.
ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు? ఎన్నికల సంఘం ఏమన్నదంటే? Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు సమీపించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలో ఈ ఎన్నికలు ఉంటాయని అన్ని పార్టీలూ దాదాపుగా అంచనా వేశాయి. అయితే,…
నాగార్జున సాగర్లో తగ్గుతున్న నీటి నిల్వలు. తొలిసారి హైదరాబాద్ నగరానికి తాగు నీటి ముప్పు..! నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు ప్రాంతాలు వ్యవసాయం…
ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉంది -జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఈ నెల 24న జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు…
“Ayodhya Ram New Name : అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు. ఐదేళ్ల బాలుడి రూపంలో కనిపిస్తున్న రఘునందుడికి నామకరణం చేశారు. ఏమని పిలవాలని నిర్ణయించారంటే? “Ayodhya Ram New Name : ఉత్తర్ప్రదేశ్ అయోధ్య ధామ్లో…
24న రాజధానిలో బందును జయప్రదం చేయండి అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వ ధమనకాండ కు నిరసనగా జనవరి 24న రాష్ట్రవ్యాప్తంగా జరిగే బందులో రాజధాని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయండి సిఐటియు రాజధాని డివిజన్ కమిటీ విజ్ఞప్తి 42 రోజుల నుండి…
నగరం.. రామనామం..! అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను పురస్కరించుకుని ఈరోజు నిజాంపేట్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్,డిప్యూటీ మేయర్, గ్రామ పెద్దలు అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీ…
జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య లో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం లో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి లో రామ్ రాజ్ నగర్, వెంకటేశ్వర కాలనీ,ప్రసూనా నగర్, మహా నగర్,…
రెవిన్యూ నిర్లక్ష్యం వల్లే వేలాదిమంది అమాయకులు మోసపోతున్నారు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. కుత్బుల్లాపూర్ మండలం గాజులరామరం సర్వే నెంబర్ 12,329,342,326,307 లలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల కబ్జాదారులు వేలాదిమంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి పదుల ఎకరాల…
ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్న APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.. ఇచ్ఛాపురం నుంచి ఇడుపుల పాయ వరకు పర్యటనకు శ్రీకారం.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం పై ఫోకస్.. ఈ నెల 23 న శ్రీకాకుళం, పార్వతీపురం…
వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసిన హైకోర్టు.. సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు కు హైకోర్టు ఆదేశం.. మూడు వారాల్లోగా రివ్యూ కమిటీ నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశం.. లోకేష్ వేసిన పిటిషన్ ను అనుమతించిన…
విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశం… ఏపీలో అంగన్వాడీల ఆందోళనపై ప్రభుత్వం సీరియస్ అయింది. విధుల్లో చేరని అంగన్వాడీ వర్కర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పలు చోట్ల అంగన్వాడీలపై…
You cannot copy content of this page