• teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
బాధితులకు సీఎం సహాయనిది చెక్కులు అందజేత

బాధితులకు సీఎం సహాయనిది చెక్కులు అందజేత సిద్దిపేట జిల్లా జగదేవపూర్ పేదలకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వరం లాంటిదని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన రాగుల కనకయ్య, పీ నర్సింలు అనారోగ్యం కారణంగా…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
వాటర్ ప్లాంట్ ను జిపి ద్వారా నిర్వహించాలి

వాటర్ ప్లాంట్ ను జిపి ద్వారా నిర్వహించాలి సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్ ను గ్రామ పంచాయతీ ద్వారా మరమ్మతులు చేయించి పంచాయతీ ద్వారానే ఫిల్టర్ వాటర్ అందించాలని కోరుతూ బిఆర్ఎస్ నాయకులు గ్రామపంచాయతీ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
20 సంవత్సరాల నుండి మట్టి గణపతులను పంపిణి చేస్తున్న శ్రీరామకోటి భక్త సమాజం

20 సంవత్సరాల నుండి మట్టి గణపతులను పంపిణి చేస్తున్న శ్రీరామకోటి భక్త సమాజం పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత: రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా మట్టి గణపతులను వాడి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిది అని గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
కలకత్తాలో డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన

కలకత్తాలో డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్య ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి సిఐటియు డిమాండ్.. డాక్టర్ మౌమిత పై హత్యచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పరవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విడుట సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబునాయుడు విఫలమయ్యారంటూ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబునాయుడు విఫలమయ్యారంటూ పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆగ్రహం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానాలు అమలు చేయడంలో గోరంగా విఫలమయ్యారని పెందుర్తి శాసనసభ మాజీ సభ్యుడు అన్నం రెడ్డి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
రాయికల్ పట్టణ మరియు మండలానికి చెందిన 182 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి

రాయికల్ పట్టణ మరియు మండలానికి చెందిన 182 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 37 లక్షల 12 వేల రూపాయల విలువగల చెక్కులను రాయికల్ పట్టణం లో అర్ అర్ గార్డెన్స్ లో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
వెల్గటూర్: ముంపు గ్రామాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

వెల్గటూర్: ముంపు గ్రామాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ ధర్మపురి : వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలోని ముంపుప్రాంతాన్ని నేడు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న బడిలో నివసిస్తున్నప్రజలను కలిసి వెంటనే అక్కడి నుంచి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
విజయాంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు

విజయాంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు సూర్యాపేట జిల్లా స్థానిక శ్రీరాంనగర్ కాలనీలోని విజయాంజనేయ స్వామి ఆలయంలో సందర్భంగా ఆలయ అర్చకులు మరింగంటి వరదా చార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అర్చకులు మాట్లాడుతూ ఉదయం స్వామివారికి ఆరాధన పంచామృత అభిషేకం విశేషాలంకరణ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
ధర్మపురి లోనీ గోదావరి వరద ఉధృతినీ

ధర్మపురి ధర్మపురి లోనీ గోదావరి వరద ఉధృతినీ ఉదయం అధికారులు మరియు మండల నాయకులతో కలిసి *ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ * పరిశీలించారు. ఈ సంధర్బంగా ఇరిగేషన్ మండల మున్సిపల్,రెవెన్యూ,పోలీస్ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలపై వివరాలు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
పారాలింపిక్స్‌లో రెండో సిల్వర్ మెడల్ ను సాధించిన ఐఏఎస్ ఆఫీసర్ సుహాన్

పారాలింపిక్స్‌లో రెండో సిల్వర్ మెడల్ ను సాధించిన ఐఏఎస్ ఆఫీసర్ సుహాన్ పారాలింపిక్స్‌లో రెండో సిల్వర్ మెడల్ ను సాధించిన ఐఏఎస్ ఆఫీసర్ సుహాన్ఐఏఎస్ ఆఫీసర్, ప్రపంచ నంబర్ వన్ పారా షట్లర్ సుహాస్ LY పారిస్ 2024 పారాలింపిక్స్‌లో పురుషుల…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం

తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయం తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు రూ.10 లక్షల సాయంతెలుగు రాష్ట్రాల్లో వరదలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తన పెన్షన్ నుంచి 2 రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
ఫామ్ హౌస్‌లో పడుకున్నోడిలా కాను..చెప్పిందే చేస్తా

ఫామ్ హౌస్‌లో పడుకున్నోడిలా కాను.. చెప్పిందే చేస్తా.. ఖమ్మం: చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగన్నంత ఉపద్రవం సంభవించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ ఖమ్మంలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఆపదలో ఉన్న తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని.. ప్రజలందరినీ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
బస్సు ప్రమాద మృతులకు ఎక్స్రేషియే చెల్లించాలి

బస్సు ప్రమాద మృతులకు ఎక్స్రేషియే చెల్లించాలిక్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు వైద్య సేవలు అందించాలిపాలకుర్తిలో పోస్టుమార్టం సౌకర్యం కల్పించాలిసిపిఐ(ఎంఎల్) లిబరేషన్ డిమాండ్… జనగామ జిల్లా /పాలకుర్తి:వావిలాలలోని రైస్ మిల్ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మృతి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
ప్రాణాలతో బయట పడతామనుకోలేదు” – సీఎం చంద్రబాబు వద్ద బాధితుల ఆవేదన

ప్రాణాలతో బయట పడతామనుకోలేదు” – సీఎం చంద్రబాబు వద్ద బాధితుల ఆవేదన విజయవాడలోని పలు వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో బోట్ల ద్వారా స్వచ్ఛందంగా బయటకు వచ్చిన బాధితులతో సీఎం మాట్లాడారు. ప్రతి ఒక్కరూ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
వరదనీటిలో మునిగి ప్రమాదవశాత్తు లైన్ మెన్ మృతి.

వరదనీటిలో మునిగి ప్రమాదవశాత్తు లైన్ మెన్ మృతి. మృతదేహాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, కిలేశపురం, కృష్ణానది అకస్మాత్తుగా వచ్చిన వరదనీటిలో మునిగి విధి నిర్వహణలో ఉన్న పశ్చిమ ఇబ్రహీంపట్నంకు చెందిన విద్యుత్ శాఖ లైన్ మెన్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందర శాల వద్ద గల నిర్మించిన అన్నారం బ్యారేజీ

మంచిర్యాల జిల్లా: కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందర శాల వద్ద గల నిర్మించిన అన్నారం బ్యారేజీను సందర్శించి మునిగిన పంట పొలాలను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
ఇది గతంలో ఎన్నడూ లేని, చూడని జలప్రళయం.

ఇది గతంలో ఎన్నడూ లేని, చూడని జలప్రళయం.విమర్శలకు తావులేదు…ఒకరికొకరు సాయపడుదాం. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్.ఇబ్రహీంపట్నంలో వరద బాధితులకు పరామర్శ. జె.ఎన్.ఎన్.యు.ఆర్.ఎం కాలనీకి హెలికాఫ్టర్ల ద్వారా ఆహారం అందజేత.ఎమ్మెల్యే ఆన్ డ్యూటీ…వరుసగా నాలుగో రోజు పర్యటన.బాధితులకు ఆహారం, తాగునీటి పంపిణీ.…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ రూ.కోటి విరాళం

తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ రూ.కోటి విరాళం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారాం తండాలో

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారాం తండాలో నునావత్ మోతీలాల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం ఆకేరు వరదలో కారు కొట్టుకుపోయి మృతిచెందిన మోతీలాల్, ఆయన కుమార్తె…యువ శాస్త్రవేత్త అశ్విని వారి చిత్రపటాలకు పూలమాలలు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
ఇండ్లు కూలిపోయిన ఇద్దరూ బాధితులకు10,000 ఆర్థిక సహాయం

ఇండ్లు కూలిపోయిన ఇద్దరూ బాధితులకు10,000 ఆర్థిక సహాయం చేసిన, తిరుమల మహేష్వనపర్తి గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు, నియోజకవర్గంలోని తాటిపాముల గ్రామంలో నాగరాజు (చెర్రీ) ఇల్లు మరియు గోపాల్ ఇల్లు కూలీపోయి, వారు నిరాశ్రయులు అయిన…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
మత సామరస్యానికి ప్రతీక వనపర్తి

మత సామరస్యానికి ప్రతీక వనపర్తి……. వినాయక చవితిలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు….. జిల్లాఎస్పీ గిరిధర్ రావు వనపర్తి మత సామరస్యానికి ప్రతీక వనపర్తి జిల్లా అని ఇక్కడి ప్రజలు ఒకరి మతాన్ని ఇంకొకరు గౌరవించుకుంటూ అన్ని మతాల పండుగలను…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 3, 2024
  • 0 Comments
వరద బాధితులకు అన్నదానం చేసిన మహమ్మద్ గౌస్ పాషా*

వరద బాధితులకు అన్నదానం చేసిన మహమ్మద్ గౌస్ పాషా* రామన్నపేట కాలనీ లో ముత్తగూడెం ఎర్ర పులి ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా ఆధ్వర్యంలో వరద బాధితులకు సుమారు 1500 మందికి వారి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 2, 2024
  • 0 Comments
వరద బాధితులకు బాసటగా నిలవండి

బాధితులకు నష్ట పరిహారం అందించి అన్ని విధాలా ఆదుకోవాలి -మాజీ ఎంపీ నామ డిమాండ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, బీఆర్ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 2, 2024
  • 0 Comments
వరద ముంపుకుగురై సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలి.

వరద ముంపుకుగురై సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలి. … సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ఖమ్మం పట్టణంలోని 3 టౌన్ ప్రాంతంలో మోతీ నగర్ వెంకటేశ్వర్ నగర్ సుందరయ్య నగర్ ప్రకాష్ నగర్ జూబ్లీ పుర ప్రాంతాలలో ఇటీవల…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 2, 2024
  • 0 Comments
రెండు పుస్తకాలు రెండు లక్ష్యాలు!!

కళాశాల చరిత్రలో సరికొత్త ప్రయోగం! అపూర్వ సమ్మేళనంలో 8న ఆవిష్కరణ ఈనెల 8 న జరిగే యస్ఆర్ బిజీయన్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనంలో విలక్షణమైన రెండు పుస్తకాలను ఆవిష్కరించడం జరుగుతుంది. రెండు పుస్తకాలు పూర్వ విద్యార్థుల చరిత్రలో సరికొత్త…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 2, 2024
  • 0 Comments
ఒకటో వార్డులో ఇండ్లు కూలిపోయిన బాధితులను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్,

ఒకటో వార్డులో ఇండ్లు కూలిపోయిన బాధితులను పరామర్శించిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు వనపర్తి గత మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో పలువురి పాత మట్టి ఇండ్లు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 2, 2024
  • 0 Comments
రైట్ ఛాయిస్ కిరణ్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి ఆహార పొట్లల పంపిణీ

రైట్ ఛాయిస్ కిరణ్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి ఆహార పొట్లల పంపిణీ రైట్ ఛాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మున్నేరు పరివాహక ప్రాంత వరద బాధితులకు ఆహార పొట్లలను సోమవారం పంపించేశారు. పెద్దతండా, ధంసలాపురం, అగ్రహారం తదితర…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 2, 2024
  • 0 Comments
సమకాలీన సమాజ ఔన్నత్యానికి ప్రతిరూపం

సమకాలీన సమాజ ఔన్నత్యానికి ప్రతిరూపం ఖండాంతరాలకు వ్యాప్తి చెందిన మేధా సంపత్తిచరిత్ర సృష్టించిన విశిష్టమైన కళాశాల యస్ఆర్ &బిజీయన్ఆర్ కళాశాల! యస్ఆర్ బిజీయన్ఆర్ కళాశాల సామాజిక ఔన్నత్యాన్ని నిలబెట్టి మూడు జిల్లాల ప్రజలకు జ్ఞానగవాక్షంగా నిలిచింది. తొలిసారి వినూత్నంగా కళాశాల పూర్వ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 2, 2024
  • 0 Comments
వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలి

వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకోవాలి -సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ డిమాండ్ అకాల వర్షాల కారణంగా వరదలతో ఖమ్మం నగరం లో నష్టపోయిన వరద బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 2, 2024
  • 0 Comments
శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేరు సంఘం అధ్యక్షుడు శీలంకోటి రవికుమార్

శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేరు సంఘం అధ్యక్షుడు శీలంకోటి రవికుమార్ శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి చిన్న శంకర్‌పల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి సోమవారం మండల మేరు సంఘం అధ్యక్షుడు శీలం కోటి…

You cannot copy content of this page