హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పబ్బులపై అధికారుల దాడులు
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పబ్బులపై అధికారుల దాడులు హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి పబ్బులు, బార్లలో దాడులు చేశారు. తెలంగాణ నార్కొటిక్ బ్యూరో, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా 25 పబ్బుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 107 మందికి డ్రగ్ డిటెక్షన్…