• teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
ఆందోళన చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరండి: సుప్రీంకోర్టు

ఆందోళన చేస్తున్న వైద్యులు వెంటనే విధుల్లో చేరండి: సుప్రీంకోర్టు కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ సంచలన రిపోర్టు.. బెంగాల్ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసహనం కోల్ కత్తా : కోల్‌కతా డాక్టర్ హత్యా చారం కేసులో సుప్రీంకోర్టుకు నివేదించిన రిపోర్టులో…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
కాంగ్రెస్ రైతు రుణ మాఫీ బోగస్

కాంగ్రెస్ రైతు రుణ మాఫీ బోగస్ రైతులకు రుణమాఫీ చేసే వరకు ప్రభుత్వంపై పోరాడుతాం. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ రైతంగానికి పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాడుతామని మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృత పర్యటన…

ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృత పర్యటన… ఖమ్మం నగరంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. *ఖమ్మం ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వేముల రవి కుమారుడు పవన్ వివాహ మహోత్సవానికి హాజరై వదువరులను ఆశీర్వదించారు. *ఇటీవల మరణించిన మాజీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
ఓ వైపు ఒప్పందాలు.. మరోవైపు నిరసనలు!

ఓ వైపు ఒప్పందాలు.. మరోవైపు నిరసనలు! TG: ఓ వైపు ఒప్పందాలు.. మరోవైపు నిరసనలు!తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఏఐసీసీ ఆదేశాలతో అదానీ వ్యవహారంలో JPC విచారణకు డిమాండ్ చేస్తూ HYDలోని ఈడీ కార్యాలయం ముందు ఇవాళ సీఎం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
శ్ర‌ద్దాక‌పూర్ ‘స్త్రీ 2’ ఫస్ట్‌ వీక్‌లోనే రికార్డ్‌ వసూళ్లు

శ్ర‌ద్దాక‌పూర్ ‘స్త్రీ 2’ ఫస్ట్‌ వీక్‌లోనే రికార్డ్‌ వసూళ్లు శ్ర‌ద్దాక‌పూర్ ‘స్త్రీ 2’ ఫస్ట్‌ వీక్‌లోనే రికార్డ్‌ వసూళ్లుఅమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్ర‌ద్దా క‌పూర్, రాజ్ కుమార్ రావు జంటగా నటించిన సీక్వెల్‌ మూవీ ‘స్త్రీ 2’ రికార్డు స్థాయిలో కలెక్షన్లు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
ప్రధాని మోదీ అనేక ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టారు: మంత్రి ఉత్తమ్‌

ప్రధాని మోదీ అనేక ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టారు: మంత్రి ఉత్తమ్‌ ప్రధాని మోదీ అనేక ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టారు: మంత్రి ఉత్తమ్‌ప్రధాని మోదీ అనేక ప్రాజెక్టులను అదానీకి కట్టబెట్టారని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. మంచి ఆదాయం వచ్చే ప్రాజెక్టులను…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
హీరో విజయ్ కీలక ప్రకటన… పార్టీ జెండా అవిష్కరణ

హీరో విజయ్ కీలక ప్రకటన… పార్టీ జెండా అవిష్కరణ తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కీలక ప్రకటన చేశారు. తన పార్టీ తమిళగ వెట్రి కజగం జెండాను ఆయన రిలీజ్ చేశారు. చెన్నైలోని పనయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా…

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా… పరవాడ మండలం 79 వార్డులో మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా లంకెలపాలెంలో గత వారం రోజులుగా నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు నేటితో ముగిసాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా లంకెలపాలెం జంక్షన్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై పవన్ సంచలన వ్యాఖ్యలు

అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై పవన్ సంచలన వ్యాఖ్యలుఅచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీ యాజమాన్యం మధ్య…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
మహాత్మ జ్యోతి భా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మీకంగా తనికి

మహాత్మ జ్యోతి భా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మీకంగా తనికి చేసినా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దర్మపురి నియెాజక వర్గం ప్రథినిదిజగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి ( కోటిలింగాల) మహాత్మ జ్యోతి భా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మీకంగా తనికి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
ఏపీలో మరో భారీ ప్రమాదం

ఏపీలో మరో భారీ ప్రమాదం ఏపీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ అంటూ ప్రచారం స్పందించిన పోలీసులు.

రాత్రి వేళ మహిళలకు ఫ్రీ జర్నీ అంటూ ప్రచారం స్పందించిన పోలీసులు. తెలంగాణ రాత్రి 10 నుంచి ఉదయం 6 మధ్య పోలీసులకు ఫోన్ చేస్తే మహిళలను ఇంటివద్ద ఉచితంగా దించుతారనే ప్రచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఖండించారు. ‘మహిళలు 1091, 7837018555…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలనే కాదు… దొంగ ఒట్లతో దేవుళ్లను కూడా మోసం

అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలనే కాదు… దొంగ ఒట్లతో దేవుళ్లను కూడా మోసం చేసిన చరిత్ర ముఖ్యమంత్రిది :విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ …. ఒట్లతో ముఖ్యమంత్రి చేసిన పాపాలకు తెలంగాణ ప్రజలను శిక్షించవద్దని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు…* తెలంగాణ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం

వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం:మరోసారి వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ. తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో ముస్లిం మైనారిటీలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ..‘ముస్లిం మైనారిటీల సమస్యలపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
శ్రీ నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ విగ్రహ పున: ప్రతిష్టా మహోత్సవం

*శ్రీ నల్ల పోచమ్మ, రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ విగ్రహ పున: ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ * గాజుల రామారం లోని నల్ల పోచమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ దేవస్థాన విగ్రహ పున: ప్రతిష్ఠ మహోత్సవానికి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
నాగ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన

నాగ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన గ్రామ పెద్దలు, డిప్యూటీ మేయర్,స్థానిక కార్పొరేటర్, శ్రీనివాస్ నగర్ అయ్యప్ప స్వామి దేవాలయ ఛైర్మెన్, … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7డివిజన్ రెడ్డీస్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
ఎద్దు ఏడిస్తే ఎవుసం నిలువదు…రైతు కన్నీరు పెడితే రాజ్యం నిలువదు

ఎద్దు ఏడిస్తే ఎవుసం నిలువదు…రైతు కన్నీరు పెడితే రాజ్యం నిలువదు : బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు…అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన అనంతరం మహా ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు…. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
సీఎం చంద్రబాబుకు కె ఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్.

సీఎం చంద్రబాబుకు కె ఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్…? అమరావతి : ఏపీలో ఎన్నికలు అవినీతి మయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఈవీఎంల ట్యాంప రింగ్ జరిగిందని చెప్పారు.…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సమావేశం

ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఎస్‌ఆర్టీసీ, రవాణా శాఖలపై సచివాలయంలో సమీక్ష…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచండి

ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచండి కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలు పగడ్బంధీగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు: నారా చంద్రబాబు నాయుడు రవాణా శాఖ, ఆర్టీసీ పై సీఎం చంద్రబాబు సమీక్ష. పాల్గొన్న మంత్రి మండిపల్లి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
పుట్టినరోజున శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్*

పుట్టినరోజున శ్రీవారిని దర్శించుకున్న మెగాస్టార్* శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో మెగాస్టార్ ఫ్యామిలీ తిరుమల తెల్లవారుజామున సుప్రభాత సేవా సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్నారు.దర్శనానంతరం శ్రీవేంకటేశ్వరుని రంగనాయక మండపంలో TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు వారికి పట్టువస్త్రాలతో సత్కరించి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
మెదక్‌ ఎంపీ స్వగ్రామంలో కుల బహిష్కరణ…

మెదక్‌ ఎంపీ స్వగ్రామంలో కుల బహిష్కరణ…!!! అనారోగ్యంతో మరణించిన బండమీది సాయిలు దహన సంస్కారాలకూ కులస్తులు రాని వైనం సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండలంలో ఘటన దుబ్బాక మెదక్‌ ఎంపీ మాధవనేని రఘునందన్‌ రావు స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
ఆంక్షలు లేకుండా రైతులంద

సాక్షిత*జగిత్యాల జిల్లా :ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ.. బీ.ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అధ్వర్యంలో..జిల్లాలోనిఅన్ని మండలాల్లో భారాస నాయకులు ఆర్ డి వో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.. ధర్నా లో పాల్గొన్న…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
జగిత్యాల జిల్లా మండలంలోని వ్యవసాయ శాఖ ఏవో అధికారులతో సమీక్ష

జగిత్యాల జిల్లా మండలంలోని వ్యవసాయ శాఖ ఏవో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్…………………………………………………………… సాక్షిత : మండలాల్లోప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. రుణమాఫీపై నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌లో రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఫిర్యాదులను…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన కోల్‌కతాలోని వైద్య కళాశాల

డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన కోల్‌కతాలోని వైద్య కళాశాల కొత్త ప్రిన్సిపాల్ తొలగింపు డాక్టర్ పై అత్యాచారం, హత్య జరిగిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రి కొత్త ప్రిన్సిపల్ సుహ్రిత పాల్‌ను తొలగించారు. వైద్యుల నిరసనల మధ్య ఈ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో లోకేశ్ భేటీ

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో లోకేశ్ భేటీ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రమంత్రి నారా లోకేశ్ రాత్రి భేటీ అయ్యారు. పలు రాజకీయ అంశాలు, వివిధ పథకాలకు కేంద్ర నిధుల మంజూరుపై ఎన్డీయే నేతలు,…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
దేశం విడిచి పారిపోయేందుకు దేవినేని అవినాశ్‌ యత్నం

దేశం విడిచి పారిపోయేందుకు దేవినేని అవినాశ్‌ యత్నం! టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి వ్యవహారంలో.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి టీడీపీ ఆఫీసుపై దాడి వెనుక కుట్ర కోణాన్ని తేల్చాలి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ: KTR

గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ: KTR గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ: KTRవ్యాపారవేత్త అదానీకి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి నిరసనలు చేయడం ఈ ఏడాదిలోనే పెద్ద జోక్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో పెట్టుబడుల కోసం అదానీని ఆహ్వానించి,…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
సెజ్ ఘటనలో మరణించిన వారికి కోటి రూపాయల ఆర్థిక సహాయం: జిల్లా కలెక్టర్

సెజ్ ఘటనలో మరణించిన వారికి కోటి రూపాయల ఆర్థిక సహాయం: జిల్లా కలెక్టర్ అమరావతి :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలతో విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఈరోజు ఉదయం మాట్లాడారు. విశాఖలోకి కేజీహెచ్ దగ్గర…

  • teja newsteja news
  • ఆగస్ట్ 22, 2024
  • 0 Comments
ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విశాఖ కలెక్టర్ 41 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారుచికిత్స పొందుతున్నవారికి కూడా పరిహారం అందిస్తాం – కలెక్టర్‌ హరిందర్‌ ప్రసాద్

You cannot copy content of this page