• teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయండి

మొబైల్ ఫోన్ పోతే సంబదిత పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయండి: : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ *మొబైల్ ఫోన్ పోయిన,చోరికి గురైనా www.ceir.gov.in CEIR అప్లికేషన్ సద్వినియోగం చేసుకోవాలి.*జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరికి గురైన 8 లక్షల విలువగల…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
తొమ్మిదేళ్లుగా మురికి కాలువ పూడిక తీయనందుకు

తొమ్మిదేళ్లుగా మురికి కాలువ పూడిక తీయనందుకు మున్సిపల్ కమిషనర్ పై కలెక్టర్ కు ఫిర్యాదు వనపర్తి :వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో 9 సంవత్సరాల నుండి మురికి తో కాలువ నిండి పోయిందని పూడిక తీయకపోవడం వల్ల వర్షపు నీరు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
10 శాతం రాయితీని ప్రకటించిన టిజిఎస్ఆర్టీసీ ..

10 శాతం రాయితీని ప్రకటించిన టిజిఎస్ఆర్టీసీ .. సికింద్రాబాద్:శ్రావణమాసం సందర్భంగా టిజిఎస్ఆర్టీసీ 10 శాతం రాయితీని ప్రవేశపెట్టడం జరిగిందని రాణిగంజ్ డిపో మేనేజర్ ఏ. శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు పర్యాటక ప్రాంతాలు సందర్శించుట తీర్థ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
కాటమయ్య స్ఫూర్తితో కల్లుగీత వృత్తిలో ఉపాధికై ఉద్యమిస్తాం.

కాటమయ్య స్ఫూర్తితో కల్లుగీత వృత్తిలో ఉపాధికై ఉద్యమిస్తాం.మేకపోతుల వెంకటరమణ,KGKS రాష్ట్ర అధ్యక్షులు. నాడు నరరూప రాక్షసులను సంహరించి తాటి ఈత వనాన్ని కాపాడిన కాటమయ్య స్ఫూర్తితో నేడు వన సంరక్షణకై ఉద్యమిస్తామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
బైక్ లను దొంగతనం చేసే వ్యక్తిని గుర్తిస్తే శంకర్పల్లి PS లో ఫిర్యాదు చేయండి

బైక్ లను దొంగతనం చేసే వ్యక్తిని గుర్తిస్తే శంకర్పల్లి PS లో ఫిర్యాదు చేయండి శంకరపల్లి :. బైక్ లను దొంగతనం చేసే వ్యక్తిని గుర్తిస్తే శంకర్‌పల్లి PS లో ఫిర్యాదు చేయండని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు గత…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా రేపు వనపర్తి జిల్లా బందుకు

బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా రేపు వనపర్తి జిల్లా బందుకు………హిందూ వాహిని పిలుపు……………_ జిల్లా కన్వీనర్ అరుణ్ కుమార్ గౌడ్ _ వనపర్తిఆఖండ భారతావని లో నుండి ఆక్రమిత ప్రాంత మైన బంగ్లా దేశం లోని ముస్లిం మతోన్మాదులు అక్కడ హిందువులను అతి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన..

ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన.. సౌత్ కొరియా బయలుదేరిన రేవంత్ రెడ్డి అండ్ టీమ్.. అమెరికాలో 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు.. రూ.31,532 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు సమాచారం.. దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు వస్తాయంటున్న నేతలు.

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
చాంద్ బీ పై ఉన్న 8 లక్షల రివార్డ్ చెక్కును అందించి

చాంద్ బీ పై ఉన్న 8 లక్షల రివార్డ్ చెక్కును అందించి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS CPI (మావోయిస్ట్) పార్టీ సభ్యురాలు షేక్ ఇమాంబీ,జ్యోతక్కవయస్సు 65 సంవత్సరాలు, మనుబోతలగడ్డ h/o బుధరావుపేట (V) స్థానికురాలు సీపీఐ(మావోయిస్ట్)…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి.

విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి…. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన కూటమి… ఈనెల 30న ఎమ్మెల్సీ ఎన్నిక వైసీపీ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్న బొత్స సత్యనారాయణ బొత్సను ఢీకొననున్న బైరా దిలీప్ చక్రవర్తి… బలం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
నూతన చట్టాల గురించి అవగాహన-మహిళల భద్రతయే.. మా మొదటి ప్రాధాన్యత”

నూతన చట్టాల గురించి అవగాహన-మహిళల భద్రతయే.. మా మొదటి ప్రాధాన్యత” మహబూబాబాద్ జిల్లాలో మహిళల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని జిల్లా అడిషనల్ ఎస్పీ చెన్నయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశానుసారంగా మహిళల,…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు నిత్యం అవగాహన

మహబూబాబాద్ జిల్లా. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు నిత్యం అవగాహన కల్పించాలిడయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలి కేసముద్రం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
దువ్వాడ వ్యవహారం.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రభావం.. వైసీపీ ఆందోళన.

దువ్వాడ వ్యవహారం.. ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రభావం.. వైసీపీ ఆందోళన. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వైసీపీకి కొత్త తలనొప్పిగా మారింది. దివ్వెల మాధురితో తన సహజీవనాన్ని తన భార్య వాణి, బిడ్డలు హైందవి, నవీనాలు నిలదీస్తూ, ప్రశ్నించడం వెనుక తెలుగుదేశం, ఆ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
ప్రజావాణి కి 35 ఫిర్యాదులు:జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్

ప్రజావాణి కి 35 ఫిర్యాదులు:జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ గద్వాల కలెక్టరేట్ : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు.సోమవారం ఐడిఓసి సమావేశం హాలులో ఏర్పాటు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
పామాయిల్‌ రైతులకు నష్టం రానివ్వం.

పామాయిల్‌ రైతులకు నష్టం రానివ్వం.ఆయిల్ పామ్ రైతులకు ప్రోత్సాహం లో భాగమేహబ్‌గా భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాతెలంగాణ రాష్ట్రం లో ఫామయిల్ సాగు రైతులకు ఎటువంటి నష్టం రానివ్వమని ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు..పలు పత్రికలలో నూనె…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య సెక్యూరిటీ కార్మికుల ఐదు నెలల పెండింగ్

ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య సెక్యూరిటీ కార్మికుల ఐదు నెలల పెండింగ్ వేతనాలకై కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ధర్నా.ప్రభుత్వాలు మారుతున్న జీతాలు లేక పస్తులు తప్పడం లేదు.పి.సురేష్ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి. వనపర్తి ప్రభుత్వాలు ఎన్ని మారుతున్న…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
అక్రమ గ్రావెల్ పై మైనింగ్ అధికారులు ఉక్కు పదం..

అక్రమ గ్రావెల్ పై మైనింగ్ అధికారులు ఉక్కు పదం.. సాక్షత:- సబ్బవరం మండలం జీవీఎంసీ 88 వ వార్డు పరిధిలోగల గంగవరం రెవెన్యూ పరిధిలో అక్రమంగా గ్రావెల్ నిల్వచేసి గ్రావెల్ ను తరలిస్తుండగా సంధ్యా నగర్ గేటు వద్ద లారీని సీజ్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించండి.కమిషనర్ ఎన్.మౌర్య

ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించండి.కమిషనర్ ఎన్.మౌర్య* తిరుపతి నగరపాలక సంస్థ:ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
అయోధ్య రామిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

అయోధ్య రామిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పరవాడ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు పరవాడ ఫార్మాసిటీ రాంకీ ఫౌండేషన్ మరియు రాంకీ గ్రూపు అధినేత అయోధ్య రామి రెడ్డికి సోషల్ మీడియా ద్వారా పరవాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సభ్యులు అందరూ శుభాకాంక్షలు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
పోరాటాలు, త్యాగాల చరిత్ర …….ఏఐఎస్ఎఫ్ ది

పోరాటాలు, త్యాగాల చరిత్ర …….ఏఐఎస్ఎఫ్ దిపెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలి వనపర్తి :పోరాటాలు త్యాగాల చరిత్ర గలది ఏఐఎస్ఎఫ్ అని జిల్లా ఇన్చార్జ్ జె రమేష్ విద్యార్థి సంఘం మాజీ నాయకులు గోపాలకృష్ణులు అన్నారు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
పార్టీలో గౌరవం దక్కకపోవడంతో కన్నీరు పెట్టుకున్న మహిళ

పార్టీలో గౌరవం దక్కకపోవడంతో కన్నీరు పెట్టుకున్న మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు రాహుల్ గాంధీ నారీ న్యాయం నినాదం ఏం అయ్యింది? గతంలో మహిళ కాంగ్రెస్‌కి పెద్దగా ప్రియారిటీ లేకుండే.. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నా కర్తవ్యం నిర్వహించాను.. 241…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
రాజమహేంద్రవరం సబ్ జైలు ప్రాంగణంలో హెచ్పీసీఎల్ వారి పెట్రోల్ బంకు

రాజమహేంద్రవరం , రాజమహేంద్రవరం సబ్ జైలు ప్రాంగణంలో హెచ్పీసీఎల్ వారి పెట్రోల్ బంకును రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ప్రారంభించారు.స్థానిక ఇన్నీస్ పేట సమీపంలో ఉన్న సబ్ జైలు ఆవరణ లో ఏపి ప్రిజన్స్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
రోడ్ల వెంబడి చిరు వ్యాపారులు…. ట్రాఫిక్ కు అవాంతరాలు

రోడ్ల వెంబడి చిరు వ్యాపారులు…. ట్రాఫిక్ కు అవాంతరాలు సృష్టించొద్దు: ట్రాఫిక్ ఎస్.ఐ ప్రసాద్ గుడివాడ పట్టణంలోనీ ప్రధాన రహదారులు వెంబడి ట్రాఫిక్ అవాంతరాలకు కారణమవుతున్న తోపుడుబల్లపై ట్రాఫిక్ పోలీసులు సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ల మీదకు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..

ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. రూ.80-90 లకే క్వార్టర్! అమరావతీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల ఎన్ఎంసీ(NMC) బ్రాండ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో తక్కువ ధర కేటగిరీలో క్వార్టర్ రూ.200కు విక్రయించగా దాన్ని రూ.80-90లోపే నిర్ధారించాలని కూటమి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
నగరంలో తనిఖీలు నిర్వహించిన కమిషనర్ ఎన్.మౌర్య

నగరంలో తనిఖీలు నిర్వహించిన కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి నగరపాలక సంస్థ:నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక లీలామహల్ కూడలి సమీపంలో మస్టర్ పాయింట్ వద్ద ముఖ ఆధారిత హాజరును పరిశీలించారు.…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
రంగనాయక సాగర్ జల సోయగంతో పులకరించాను

రంగనాయక సాగర్ జల సోయగంతో పులకరించాను.. మాజీ మంత్రి టి. హరీష్ రావు.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక్ సాగర్ జలాశయం గోదావరి జలాలతో నిండుకుంటున్న జల దృశ్యం చూసి నా మనసు పులకరించిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
ఆలయ నిర్మాణానికి 15 లక్షలు నిధులను ప్రకటించిన హిందూపురం

ఆలయ నిర్మాణానికి 15 లక్షలు నిధులను ప్రకటించిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికె.పార్థసారధి హిందూపురం పట్టణం పరిగి రోడ్డు నందు నూతనంగా నిర్మించబోయే శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికె.పార్థసారధి అనంతరం పార్థసారథి మాట్లాడుతూ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
సెప్టెంబర్ 21, 25, 30 తేదీల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు

సెప్టెంబర్ 21, 25, 30 తేదీల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు?? తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది.. ఇప్పటికే గ్రామపంచాయతీ పాలకవర్గాల కాలపరిమితి ముగిసి ఆరు నెలలు కావడంతో ఇక ఆలస్యం చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
మాజీ అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్

మాజీ అడ్వకేట్ జనరల్ బి.ఎస్. ప్రసాద్ గారి తండ్రి బండ శ్రీహరి పరమపదించగా.. బాగ్ లింగంపల్లిలోని బి.ఎస్. ప్రసాద్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. శ్రీహరి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేటీఆర్, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని…

  • teja newsteja news
  • ఆగస్ట్ 12, 2024
  • 0 Comments
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ U. శోభన్ బాబు..

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ U. శోభన్ బాబు.. పల్నాడు జిల్లా వినుకొండ రౌడీ షీటర్లపై పోలీసుల నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని, చట్ల వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ యు. శోభన్ బాబు హెచ్చరించారు. గతంలో…

You cannot copy content of this page