• teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
కేరళకు బయల్దేరిన చిరంజీవి

కేరళకు బయల్దేరిన చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి కేరళకు బయల్దేరారు. వయనాడ్ బాధితులకు కోసం ఆయన రూ.కోటి చెక్కును ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్కు అందించనున్నారు. రామ్చరణ్, తాను కలిసి బాధితులకు రూ.కోటి సాయం చేస్తామని ఇటీవల చిరు ప్రకటించిన విషయం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
ఉద్యమానికి ఊపిరి పోసింది జగిత్యాల జర్నలిస్టులే

ఉద్యమానికి ఊపిరి పోసింది జగిత్యాల జర్నలిస్టులేవిలేఖరులను చిన్న చూపు చూడడం తగదువెంటనే ఇండ్ల స్థలాలు ఇచ్చి – నిర్మాణం చేపట్టాలిఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి డిమాండ్ జగిత్యాల :జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
ప్రజల పట్ల జవాబుదారీతనం తో విధులు నిర్వహించండి.

ప్రజల పట్ల జవాబుదారీతనం తో విధులు నిర్వహించండి.విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు*సచివాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేసిన కమిషనర్ ఎన్.మౌర్య* తిరుపతి నగరపాలక సంస్థ:ప్రజల పట్ల జవాబుదారీతనంతో విధులు నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
ప్రసాద్ స్కీం భావనము గ్రౌండ్ ఫ్లోర్ లో మిగిలి ఉన్న పనులను

ప్రసాద్ స్కీం భావనము గ్రౌండ్ ఫ్లోర్ లో మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి ఈనెల 25న దేవదాయ శాఖకు అందజేయాలని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ సంబంధిత టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు.

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
మొక్కలు నాటడం మాత్రమే కాదు… వాటిని సంరక్షించడం కూడా మన బాధ్యతే

మొక్కలు నాటడం మాత్రమే కాదు… వాటిని సంరక్షించడం కూడా మన బాధ్యతే: ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ … 126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూం నగర్ (పొలాల బస్తి) లో నిర్వహించిన “స్వచ్ఛదనం – పచ్చదనం” కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
పోలీస్ శాఖలో బదిలీలు అనివార్యం — ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

పోలీస్ శాఖలో బదిలీలు అనివార్యం –— ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ సీఐ గా విధులు నిర్వహించి బదిలీ పై ఖమ్మం కమీషనరేట్ పరిధిలో కూసుమంచి సీఐ వెళ్తున్న సీఐ సంజీవ ని మరియు తొర్రుర్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ని కలసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు

ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ని కలసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సాయంత్రం అమరావతిలోని సచివాలయంలో…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
ప్రైమరీ స్కూల్ ను సందర్శించిన జిన్నారం ఎమ్మార్వో

ప్రైమరీ స్కూల్ ను సందర్శించిన జిన్నారం ఎమ్మార్వో జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో గల పుట్టగూడా ప్రైమరీ స్కూల్ ను సందర్శించిన జిన్నారం ఎమ్మార్వో అలాగే స్కూల్ లో పిల్లలతో కలిసి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
బాగ్ లింగంపల్లిలోని తెలంగాణ బాలోత్సవ కార్యక్రమానికి మంత్రి సీతక్క

బాగ్ లింగంపల్లిలోని తెలంగాణ బాలోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సీతక్క సీతక్క దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుంది అటువంటి ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నంత మాత్రాన నాముషీగా ఫీల్ కావలసిన…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
మంత్రి సీతక్క,ఆత్మ గౌరవం, హక్కులు, తమ ప్రాంతాల అభివృద్ధి

మంత్రి సీతక్క ఆత్మ గౌరవం, హక్కులు, తమ ప్రాంతాల అభివృద్ధి కోసం ఆదివాసులు నేటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నారు 5, 6 షెడ్యూల్ , స్పెషల్ స్టేటస్ , ఇతర మార్గాల ద్వారా ప్రత్యేక హక్కుల కల్పించబడ్డా నేటి ఆదివాసుల సమస్యలెన్నో…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ AP: బెంగళూరుకు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ వెళ్లారు. కర్ణాటక అటవీశాఖ మంత్రితో సమావేశం కానున్నారు. కుంకీ ఏనుగులు, ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు. జనసేన అధినేతన, డిప్యూటీ సీఎం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు.

నల్గొండ :ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు…. కొంతకాలంగా జిల్లాలో ట్రాన్స్ ఫార్మర్ లను డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్ , ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠా…. పట్టుబడ్డ నిందితుల నుంచి రూ 9…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
స్వచ్ఛధనం – పచ్చధనం కార్యక్రమం

స్వచ్ఛధనం – పచ్చధనం కార్యక్రమంలో భాగంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కమిషనర్ రామకృష్ణారావు,కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముదిరాజ్ ప్రజాప్రతినిధులతో కలిసి 19వ డివిజన్ పరిధిలో హైలాండ్ హోమ్స్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని శంశిగుడాలో తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయల నిధులతో నిర్మాణ పనులు జరుగుతున్న సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
కవిత ను బైటకి తీసుకు రావడమే B R S ఫస్ట్ ప్రయార్టీ

కవిత ను బైటకి తీసుకు రావడమే B R S ఫస్ట్ ప్రయార్టీ ఎమ్మెల్సీ క‌విత జైలు కెళ్లి నెల‌లు గ‌డిచిపోతున్నాయి. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ మ‌నీష్ సిసోడియాకు కూడా ఇంతవ‌ర‌కు బెయిల్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను…. మోతుకుపల్లి మహిపాల్ యాదవ్

ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను…. మోతుకుపల్లి మహిపాల్ యాదవ్. శంకరపల్లి : కాంగ్రెస్ పార్టీ యూత్ ఎన్నికలలో శంకరపల్లి మండల పరిది కొండకల్ గ్రామానికి చెందిన మోతుకుపల్లి మహిపాల్ యాదవ్ చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేస్తున్నట్లు తెలియజేసారు.ఈ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
డెంగ్యూ మరియు మలేరియా వ్యాధులపై అవగాహన కార్యక్రమం

డెంగ్యూ మరియు మలేరియా వ్యాధులపై అవగాహన కార్యక్రమం శంకరపల్లి : శంకరపల్లి మండల పరిధి కొండకల్ గ్రామం లో స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం లో భాగంగా మూడవ రోజు మలేరియా , డెంగ్యు మరియు వివిద వ్యాధులపై గ్రామస్తులకి అవగాహన…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ 3వ వార్షికోత్సవంలో

రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ 3వ వార్షికోత్సవంలో..రాంకీ సీఈఓ లాల్ కృష్ణ..జనసేన నాయకులు సుందరపు శ్రీనివాస్. అనకాపల్లి జిల్లా పరవాడ నెహ్రూ ఫార్మాసిటీ వద్ద గల రాజరాజేశ్వరి అమ్మవారి మూడవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.. రాంకీ సీఈఓ లాల్ కృష్ణ హాజరై…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
మొల్లోడు గెడ్డలో ఆక్రమణల తొలగించిన..రెవెన్యూ అధికారులు.

మొల్లోడు గెడ్డలో ఆక్రమణల తొలగించిన..రెవెన్యూ అధికారులు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం భరణికం రెవెన్యూ లోని పెద మొల్లోడు గెడ్డ పరివాహక ప్రాంతం లోని ఆక్రమణను రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు తొలగించారు.51 సర్వే నెంబర్ లోని గెడ్డ స్థలం సుమారు 30…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
పాఠశాల విద్యార్థి, విద్యార్థినులకు సైబర్ నేరాలుపై అవగాహన….సిఐ.బాల సూర్యరావు

పాఠశాల విద్యార్థి, విద్యార్థినులకు సైబర్ నేరాలుపై అవగాహన….సిఐ.బాల సూర్యరావు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో పాఠశాల విద్యార్థి, విద్యార్థినులకు బుధవారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పరవాడ సీఐ బాల సూర్యరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరవాడ జిల్లా పరిషత్ ఉన్నత…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
సబ్బవరం రెవెన్యూ అధికారులపై రైతులు ఆందోళన

సబ్బవరం రెవెన్యూ అధికారులపై రైతులు ఆందోళన… సబ్బవరం ఇరువాడ గ్రామంలో జిరాయితి భూమిలో రైతుల పొలాలకు వెళ్లేం దుకు నిర్మించుకున్న రోడ్డును రాజకీయ కక్షతో ధ్వంసం చేసిన వ్యక్తులతో పాటు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దళిత సంఘం నేత…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలిసిన పెందుర్తి నియోజవర్గ వైసీపీ నాయకులు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలిసిన పెందుర్తి నియోజవర్గ వైసీపీ నాయకులు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , వై.ఎస్.ఆర్.సి.పి అధ్యక్షులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన పరవాడ మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
హైదరాబాద్కు ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీ

హైదరాబాద్కు ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీ TG: హైదరాబాద్లో ఛార్లెస్ స్కాబ్ కంపెనీ టెక్నాలజీడెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లుప్రభుత్వం తెలిపింది. భారత్లో ఈ సంస్థకు ఇదేమొదటి సెంటర్ అని పేర్కొంది. ఈ మేరకు USలోనిడల్లాస్ ఆ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్హోవార్డ్,…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
కొండపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా రమ్య కీర్తన బాధ్యతల స్వీకారం

కొండపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా రమ్య కీర్తన బాధ్యతల స్వీకారం కొండపల్లి మున్సిపాలిటీ, : కొండపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బి.రమ్య కీర్తన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డిప్యూటేషన్ పై పనిచేస్తున్న కమిషనర్ వై.శంకర్ నాయక్ గుంటూరు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు కర్నూలు: ఎమ్మిగనూరు మండలం కందనాతి మాచమానదొడ్డి గ్రామం మలుపు దగ్గర ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో బైకు, ఆటో ఢీకొని ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి.ఈయన స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళ్తున్న…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
ఇకపై UPI ద్వారా రూ. 5 లక్షల వరకు లావాదేవీలు చేయోచ్చు

ఇకపై UPI ద్వారా రూ. 5 లక్షల వరకు లావాదేవీలు చేయోచ్చు UPI లావాదేవీల పరిమితి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం. పన్ను చెల్లించేవారు రూ.5 లక్షల వరకూ ఎలాంటి ఇబ్బందులు లేకుండానే UPI…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
స్వచ్చదనం – పచ్చదనంతో సంపూర్ణ ఆరోగ్యం

స్వచ్చదనం – పచ్చదనంతో సంపూర్ణ ఆరోగ్యం ప్రత్యేక అధికారి,డిప్యూటీ కలెక్టర్ పి.రాంరెడ్డి ఆరోగ్యం – పరిశుభ్రత పై లక్ష్మీ పల్లి లో విద్యార్థులకు అవగాహనతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్చ దనం – పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రంగా నగర్ కాలనీ లో పాదయాత్ర

స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రంగా నగర్ కాలనీ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ ….. 128 చింతల్ డివిజన్ రంగా నగర్ కాలనీ లో స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమం కాలనీ సంక్షేమ సంఘము నాయకులు డివిజన్ సీనియర్ నాయకులతో…

You cannot copy content of this page