• teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని వెంటనే

నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలంటూ మున్సిపల్‌ కమిషనర్‌ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ఆదేశించారు. ఈ బీఆర్ఎస్ కార్యాలయ కూల్చివేతపై ఇప్పటికే ఓసారి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
సర్పంచ్ ఎన్నికలకు సిద్దం

సర్పంచ్ ఎన్నికలకు సిద్దం సర్పంచ్ ఎన్నికలు సెప్టెంబర్ 21, 25, 30 తేదీలలో మూడు విడతల వారిగా జరగనున్నాయి. కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచులు అక్టోబర్ 1తేదీన లేదా 2 తేదీన ప్రమాణ స్వీకారం

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
మంత్రి దానం నాగేందర్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్?

మంత్రి దానం నాగేందర్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్? హైదరాబాద్:ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా దమ్ముంటే మీరూ రావాలి అని మంత్రి దానం నాగేందర్ కు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, సవాల్ విసిరారు.దమ్ముంటే ఎమ్మె ల్యే పదవికి రాజీనామా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
రైల్వే గెట్లపై ఫ్లె ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన…..ఎంపీ వల్లభనేని

రైల్వే గెట్లపై ఫ్లె ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన…..ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నిర్లక్ష్యానికి తావు లేకుండా నిర్మాణ పనులను వేగవంతం చెయ్యాలి:ఎంపీ బాలశౌరి నిర్మాణ పనుల జాప్యంతో ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తే సహించేది లేదు: ఎమ్మెల్యే…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
రిల్ హీరో కాదు రియల్ హీరో: మోహన్ లాల్

రిల్ హీరో కాదు రియల్ హీరో: మోహన్ లాల్ కేరళ రిల్ హీరో అంటే సినిమాల్లో హీరోయిన్ క‌ష్టాల్లో ఉంటే గూండాలతో ఫైట్ చేసి ఆమెను కాపాడుతాడు కానీ ఇక్కడ సీన్ రివర్స్ వంద లాది మంది ప్రాణాలను కాపాడడానికి వచ్చి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ టి.కె.శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
ప్రభుత్వ పాఠశాలల్లో గంటపాటు స్పోర్ట్స్ పీరియడ్

ప్రభుత్వ పాఠశాలల్లో గంటపాటు స్పోర్ట్స్ పీరియడ్ హైదరాబాద్ :తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రతిరోజూ గంటపాటు క్రీడల పీరియడ్ ఉండేలా విద్యా శాఖకు ఆదేశాలిస్తామని శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామాల్లోని క్రీడాప్రాంగ ణాలను…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
సీఆర్డీఏ పరిధి 8,252 చ.కి.మీ ఉండేలా నిర్ణయించాం: మంత్రి నారాయణ

సీఆర్డీఏ పరిధి 8,252 చ.కి.మీ ఉండేలా నిర్ణయించాం: మంత్రి నారాయణ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం మీడియాకు వివరాలు తెలిపిన మంత్రి నారాయణ కోర్ క్యాపిటల్ పరిధి తిరిగి 217 చ.కి.మీ ఉండేలా నిర్ణయం సీఆర్డీఏ కోసం 32 మంది…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ..

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ.. సిద్దిపేట జిల్లాలో ఉన్న రిజర్వాయర్ లకు నీటిని విడుదల చేయండి..నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు లేఖ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
ఏసీబీకి చిక్కిన కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్..!!

ఏసీబీకి చిక్కిన కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్..!! పెద్దపల్లి జిల్లాకాల్వ శ్రీరాంపూర్ మండలంలో అవినీతి రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని తహసి ల్దార్ కార్యాల యంలో మందమర్రికి చెందిన కాడం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
వయనాడ్ బాదితులకు రూ.3కోట్లు సినిహీరో మోహన్ లాల్ విరాళం

వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్‌ స్వయంగా ముందుకొచ్చారు. ఆయన టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు. బాధితులకు పునరావాసం కల్పించడం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
పేదోడి ఆలోచనకు అనుగుణంగా ఇండస్ట్రీయల్ పార్కు

పేదోడి ఆలోచనకు అనుగుణంగా ఇండస్ట్రీయల్ పార్కు..!! జయశంకర్ భూపాలపల్లి: పేదోడి ఆలోచనకు అనుగుణంగా గాంధీనగర్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల దీవెనలతో రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం తమ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
కమీషనర్ బంగ్లా నిర్మాణాన్ని పనులను పరిశీలించిన నగర మేయర్ డాక్టర్ శిరీష

కమీషనర్ బంగ్లా నిర్మాణాన్ని పనులను పరిశీలించిన నగర మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి నగరపాలకనిర్మాణంలో జరుగుతున్న కమీషనర్ బంగ్లాను ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు.తిరుపతి యస్.వి. యూనివర్సిటీ సమీపంలో వున్న నగర పాలక సంబంధించి స్థలంలో…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
అటల్ బిహారీ వాజ్‌పేయీ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ కావ్య కిషన్ రెడ్డి

హైదరాబాద్‌: అటల్ బిహారీ వాజ్‌పేయీ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ కావ్య కిషన్ రెడ్డి హైటెక్స్‌లో దీప్‌మేళా ఎగ్జిబిషన్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ మేళా నిర్వహిస్తారని దీప్ మేళా అధ్యక్షురాలు రాధిక మలానీ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కావ్య…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
ఐకమత్యంతో ఉన్నపుడే కాలనీ అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే

ఐకమత్యంతో ఉన్నపుడే కాలనీ అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ …. దుందిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ “లహరి గ్రీన్ పార్క్ అసోషియేషన్” ఆధ్వర్యంలో వృక్షో రక్షతి రక్షితః అనే థీమ్ తో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని మల్కాజిగిరి ఎంపీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
లోక్సభ PACలో ముగ్గురు ఏపీ ఎంపీలకు చోటు

లోక్సభ PACలో ముగ్గురు ఏపీ ఎంపీలకు చోటు లోక్సభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC)లో ముగ్గురు ఏపీ ఎంపీలకు చోటు దక్కింది. మొత్తం 15 మందిని ఎంపిక చేయగా, వారిలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి(TDP), బాలశౌరి(JSP), సీఎం రమేశ్(BJP) ఉన్నారు. ప్రతిపక్ష నేత…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..

కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. కొండచరియలు విరిగిపడి 18 మంది గల్లంతు.. కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న 16 వందల మంది యాత్రికులు.. భారీ వర్షాలకు విరిగిపడుతున్న కొండచరియలు.. సహాయక చర్యలు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ బృందాలు.. గౌరీకుండ్‌-కేదార్‌నాథ్‌ దారిలో చిక్కుకుపోయిన భక్తులు. ఇప్పటి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని కలిసిన నూతన శ్రీ హోమ్స్ కాలనీ

డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని కలిసిన నూతన శ్రీ హోమ్స్ కాలనీ యూత్ అసోసియేషన్ సభ్యులు … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ లోని డిప్యూటీ మేయర్ కార్యాలయం వద్ద బాచుపల్లి శ్రీ హోమ్స్ కాలనీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
లక్ష్మీపార్వతికి ‘గౌరవ ఆచార్యురాలు’ హోదా ఉపసంహరణ

లక్ష్మీపార్వతికి ‘గౌరవ ఆచార్యురాలు’ హోదా ఉపసంహరణ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీపార్వతికి గతంలో కేటాయించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ‘గౌరవ ఆచార్యురాలు’ హోదాను ఉపసంహరించుకున్నట్లు ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య ఎన్‌.కిశోర్‌బాబు తెలిపారు. ఆమెకు ఇప్పటివరకు వర్సిటీ నుంచి వేతనం చెల్లించలేదని…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
సీఎం సహాయనిది ద్వారా ఆర్థిక సహాయం అందించిన సీపీఐ నాయకులు

సీఎం సహాయనిది ద్వారా ఆర్థిక సహాయం అందించిన సీపీఐ నాయకులు అంజయ్య నగర్ నివాసి యువజన సంఘం కార్యదర్శి వెంకటేష్ అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స డబ్బులు పెట్టి చికిత్స చేసుకోగా వారికి సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సహకారంతో…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
ఏపీ మెట్రో రైలు ఎండీగా ఎన్పీ.రామకృష్ణారెడ్డి నియామకం

ఏపీ మెట్రో రైలు ఎండీగా ఎన్పీ.రామకృష్ణారెడ్డి నియామకం. రామకృష్ణారెడ్డిని ఏపీ మెట్రో ఎం.డీ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
ఎంపీ వద్దిరాజు ఫ్లైఓవర్ మంజూరు పట్ల హర్షం

ఎంపీ వద్దిరాజు ఫ్లైఓవర్ మంజూరు పట్ల హర్షం ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకుల కష్టాలకు ఇక చెక్ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ఫ్లైఓవర్ మంజూరు ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నితిన్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
వీధి కుక్కలను ఎనిమల్ బర్త్ సెంటర్ కు తరలింపు

వీధి కుక్కలను ఎనిమల్ బర్త్ సెంటర్ కు తరలింపు శంకర్‌పల్లి: శంకర్‌పల్లి పట్టణంలోని 15 వార్డులలో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కలను మున్సిపల్ సిబ్బంది ఎనిమల్ బర్త్ సెంటర్ కు తరలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్,…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటాదో లేదో చూసుకో : కౌశిక్ రెడ్డి

అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటాదో లేదో చూసుకో : కౌశిక్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగనున్నాయి. ఇవాళ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. పలు శాఖల రిపోర్ట్ ను ప్రభుత్వం సభలో…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగి

శ్రీశైలం ఆలయంలో మద్యం తాగి విధులకు హాజరైన ఉద్యోగిని యాత్రికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. క్యూ కంపార్టుమెంట్‌లో రాత్రి 9 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం కొంతమంది యాత్రికులు ఆలయ క్యూలైన్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
అసెంబ్లీ సాక్షిగా క్యాలెండర్‌ విడుదల

అసెంబ్లీ సాక్షిగా క్యాలెండర్‌ విడుదల? హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం నేడు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనుంది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించనున్నారు. ఆ మేరకు నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ సమా వేశంలో మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. జాబ్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సిరిసిల్ల జిల్లా :వీర్నపల్లి మండలం గర్జన పల్లి గ్రామానికి చెందిన గజ్జెల దిలీప్ శ్యామల దంపతుల చిన్న కూతురైన చిన్నారి నయన శ్రీ క్యాన్సర్ తో బాధ పడుతున్న నేపథ్యంలో ఆ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
ఏపీ పౌరసరఫరాల శాఖ వీసీఎండీగా వీరపాండియన్

ఏపీ పౌరసరఫరాల శాఖ వీసీఎండీగా వీరపాండియన్ అమరావతీ : ఏపీ పౌరసరఫరాల శాఖ వీసీఎండీగా సెర్ప్ సీఈఓ వీరపాండియన్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ వీరపాండియన్ సివిల్ సప్లైస్ ఎండీగా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
మానవత్వం చాటుకున్న సూర్య,జ్యోతిక దంపతులు

మానవత్వం చాటుకున్న సూర్య,జ్యోతిక దంపతులు వయనాడ్‌ వరద బాధితులకి అండగా సూర్య జ్యోతిక దంపతులు. ఇందుకోసం రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
రాజాం విద్యార్థికి రూ.40 లక్షల ప్యాకేజ్ తో ఉద్యోగం

రాజాం విద్యార్థికి రూ.40 లక్షల ప్యాకేజ్ తో ఉద్యోగం రాజాంలోని జీఎంఆర్ ఐటీ కళాశాలకు చెందిన విద్యార్థినిర్మల ప్రియ పారిస్లోని గ్రూప్ ADP అంతర్జాతీయసంస్థలో 40 లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ ప్రసాద్ తెలిపారు. నిర్మల ప్రియ తూర్పుగోదావరి జిల్లా…

You cannot copy content of this page