• teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
యాదాద్రి, పంతంగి టోల్‌ప్లాజా దగ్గర బంగారం పట్టివేత

యాదాద్రి: పంతంగి టోల్‌ప్లాజా దగ్గర బంగారం పట్టివేతఅక్రమంగా తరలిస్తున్న 3.57 కిలోల బంగారం స్వాధీనంముగ్గురిని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
వైయస్ జగన్‌ని క్యాంప్‌ ఆఫీస్‌లో కలిసిన గ్రేటర్‌ విశాఖ వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు.

వైయస్ జగన్‌ని క్యాంప్‌ ఆఫీస్‌లో కలిసిన గ్రేటర్‌ విశాఖ వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు.. ఈ భేటీలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, విశాఖ మేయర్‌ గొలగాని వెంకట హరికుమారి, పార్టీ నాయకులు తిప్పల నాగిరెడ్డి,అదీప్‌ రాజ్, కోలా గురువులు,కేకే…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
అమరావతికి ఐఐటీ నిపుణుల బృందం

అమరావతికి ఐఐటీ నిపుణుల బృందం అమరావతిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేయడానికి ఐఐటీ నిపుణులు ఏపీకి రానున్నారు. 2019కి ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు ఉన్నాయి. అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఐఐటీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
ఆరోగ్య శ్రీ సేవలు బీమా విధానంలోకి!

ఆరోగ్య శ్రీ సేవలు బీమా విధానంలోకి! ఆరోగ్య శ్రీ సేవలు బీమా విధానంలోకి!ఆరోగ్య శ్రీ సేవలను బీమా విధానంలోకి మార్చేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలతో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ క్రికెట్స్టేడియం: రేవంత్

హైదరాబాద్లో మరో అంతర్జాతీయ క్రికెట్స్టేడియం: రేవంత్ TG: HYDలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంనిర్మించనున్నట్లు CM రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు.‘BCCIతో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి. నిన్నస్కిల్స్ వర్సిటీకి శంకుస్థాపన చేసిన బేగరికంచెలోనేదీన్ని నిర్మించేందుకు స్థలం ఇస్తామన్నాం. అద్భుతమైనస్టేడియం ఏర్పాటు చేయాలని కోరాం’…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
పరిసరాల పరిశుభ్రతను పాటించండి: మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి

పరిసరాల పరిశుభ్రతను పాటించండి: మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి పరిసరాల పరిశుభ్రతను పాటించండని శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈరోజు మున్సిపల్ పరిధి 2వ వార్డులో ఫ్రైడే, డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్మన్, కౌన్సిలర్, అధికారులు ఇంటింటికి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
గుంటపల్లి దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో హోంశాఖ మంత్రి అనిత..

గుంటపల్లి దుర్గాదేవి అమ్మవారి సన్నిధిలో హోంశాఖ మంత్రి అనిత… అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామంలోపర్యటించిన ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.తాను ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం లోని జనసేన నాయకులు గెడ్డం బుజ్జి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
ప్రాథమిక హాస్పటల్ నిర్మాణానికి ప్రభుత్వ భూములను

ప్రాథమిక హాస్పటల్ నిర్మాణానికి ప్రభుత్వ భూములను పరిశీలించిన ఎమ్మెల్యే పంచకర్ల…. విశాఖ జిల్లా పెందుర్తి గోపాలపట్నం లో పంచకర్ల రమేష్ బాబు 93 వ వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనుల స్థల పరిశీలన కొరకు పర్యటించిన…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
పెందుర్తి లో ప్రభుత్వ స్థలం ఆక్రమించిన నాయకులు

పెందుర్తి లో ప్రభుత్వ స్థలం ఆక్రమించిన నాయకులు పై,రెవెన్యూ అధికారులు తీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. సీపీఎం పార్టీ… ప్రభుత్వ స్థలాలను బడా బాబులు అధికార పార్టీ నాయకుల అండదండలతో దర్జాగా ఆక్రమిస్తుంటే కల్లప్పగించి చోద్యం చూస్తున్నారని పెందుర్తి జోను సిపిఎం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ? అమరావతి: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారా యణ పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధినాయ కత్వం బొత్స పేరును ప్రకటించింది. విశాఖ జిల్లా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
రేవంత్ రెడ్డి కి మంత్రి దామోదర్ రాజనర్సింహ కి పాలాభిషే జాకం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి దామోదర్ రాజనర్సింహ కి పాలాభిషే జాకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
మంత్రి పొన్నం ప్రభాకర్,రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి

మంత్రి పొన్నం ప్రభాకర్,రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గీతా కార్మికుల ప్రమాదాల నుండి రక్షణ కోసం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గుడా లో ప్రారంభించిన కాటమయ్య రక్షణ కవచ్ మోకులను పంపిణీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
.40 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై

40 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా ఎస్సై వెంకన్న ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఎస్సై గుగులోతు వెంకన్నపై…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
నాపై దాడులకు ఈడీ సిద్ధమవుతోంది: రాహుల్ గాంధీ

నాపై దాడులకు ఈడీ సిద్ధమవుతోంది: రాహుల్ గాంధీ నాపై దాడులకు ఈడీ సిద్ధమవుతోంది: రాహుల్ గాంధీఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తనపై సోదాలకు సిద్ధమవుతోందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి నా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
వయనాడ్ విలయం.. ఇంకా మట్టిలోనే మృతదేహాలు

వయనాడ్ విలయం.. ఇంకా మట్టిలోనే మృతదేహాలు Aug 02, 2024, వయనాడ్ విలయం.. ఇంకా మట్టిలోనే మృతదేహాలుకేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 289కి చేరుకుంది. శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
ఏపీ విద్యార్థులకు అదిరే శుభవార్త

ఏపీ విద్యార్థులకు అదిరే శుభవార్త ఉత్తరాంధ్రలో ఐటీఐ చేసిన విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ అదిరే శుభవార్త చెప్పింది. డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పెయింటింగ్, ఫిట్టర్, డ్రాప్ట్మన్ (సివిల్) చేసిన ఐటీఐ విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ అప్రెంటిస్‌షిప్ కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థులు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
లావణ్యపై రాజ్‌ తరుణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు.. కేసు నమోదు

లావణ్యపై రాజ్‌ తరుణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు.. కేసు నమోదు Aug 02, 2024, లావణ్యపై రాజ్‌ తరుణ్ తల్లిదండ్రుల ఫిర్యాదు.. కేసు నమోదులావణ్య తమను ఇబ్బందులకు గురిచేస్తోందని హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తమ ఇద్దరికీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
బిగ్ అలర్ట్.. ఎగ్జామ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు

బిగ్ అలర్ట్.. ఎగ్జామ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు Aug 02, 2024, బిగ్ అలర్ట్.. ఎగ్జామ్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులుయూజీసీ నెట్ పరీక్షల నేపథ్యంలో టీఎస్ సెట్ ఎగ్జామ్ షెడ్యూల్ మారింది. ఆగస్టులో నిర్వహించాల్సిన పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని సెట్ అధికారులు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును

ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించడం లేదు..వర్గీకరణ చేయడానికి పార్లమెంటుకు కూడా అధికారం లేదు..రాష్ట్రపతికి.. పార్లమెంటుకు లేని అధికారాలు సుప్రీంకోర్టుకు ఎక్కడివి: హర్ష కుమార్ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించడం లేదు అని మాజీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
సీఎం రేవంత్‌రెడ్డిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కలిశారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి చర్చలు జరిపిన నేపథ్యంలో నేడు సీఎంను కలిసి ఆయనతో బ్రేక్ ఫాస్ట్ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో కొనసాగే అవకాశం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: శంభీపూర్ క్రిష్ణ… ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు,…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
ఎట్టకేలకు రైలుకూత

ఎట్టకేలకు రైలుకూత! విజయనగరం నుంచి రాజాం మీదుగా పలాసకు కలుపుతూ రైల్వేలైన్ నిర్మాణ సర్వేకు సంబంధించి DPRను ఆమోదించింది. విజయనగరం నుంచి రాజాం, పాలకొండ, కొత్తూరు, పర్లాకిమిడి, మెళియాపుట్టి మీదుగాపలాసకు 142 కిలోమీటర్ల రైల్వేలైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
వల్లభనేని వంశీ అరెస్ట్కు రంగం సిద్ధం?

వల్లభనేని వంశీ అరెస్ట్కు రంగం సిద్ధం? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు ఆయనను ఏ1 ముద్దాయిగా చేర్చారు. ప్రస్తుతం వంశీ తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్లో…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
శ్రీకాకుళం జిల్లాకు మూడు కొత్త టోల్ ప్లాజాలు

శ్రీకాకుళం జిల్లాకు మూడు కొత్త టోల్ ప్లాజాలు శ్రీకాకుళం జిల్లాకు కొత్తగా మూడు టోల్ ప్లాజాలు రానున్నాయి. ఈ మేరకు జిల్లాలో చిలకపాలెం-రాజాం-రామభద్రపురం (130.20కి.మీ) రోడ్డు, కళింగపట్నం-శ్రీకాకుళం-పార్వతిపురం సీఎస్పీ రోడ్డు (113.30 కి.మీ) రోడ్డు, గార-అలికాం-బత్తిలి(84.80 కి.మీ) రోడ్డులో కొత్త టోల్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
SBI కేసులో రఘురామకృష్ణరాజుకు ఊరట

SBI కేసులో రఘురామకృష్ణరాజుకు ఊరట SBI కేసులో రఘురామకృష్ణరాజుకు ఊరటఇంద్‌-భారత్‌ పవర్‌ జెన్‌కాం లిమిటెడ్‌ వ్యవహారంలో ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇంద్‌-భారత్‌ పవర్‌ జెన్‌కాం లిమిటెడ్‌ దివాలా ప్రక్రియ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు బ్యాంకు ఖాతాను మోసపూరిత ఖాతాగా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
ఏపీలో రైతులకు గుడ్ న్యూస్

ఏపీలో రైతులకు గుడ్ న్యూస్ అమరావతీ : ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు అడిగిన వెంటనే సూక్ష్మసేద్యం పథకం మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇక అవసరం ఉన్న ప్రతి రైతుకుఈ పథకాన్ని వర్తింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
T వర్క్స్ మరియు ఇండియా డ్రోన్ అకాడమీ (IDA)

T వర్క్స్ మరియు ఇండియా డ్రోన్ అకాడమీ (IDA) DGCA-సర్టిఫైడ్ డ్రోన్ పైలట్ శిక్షణా కోర్సులను అందించడానికి అధికారికంగా MOU సంతకం చేశాయి!ఈ భాగస్వామ్యం అధునాతన సౌకర్యాలు మరియు నిపుణులైన బోధకులకు యాక్సెస్‌తో అగ్రశ్రేణి శిక్షణను అందిస్తుంది,

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
తెలంగాణలో 8 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు బదిలీ

తెలంగాణలో 8 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు బదిలీ హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిది మంది నాన్ క్యాడర్ ఎస్పీలు బదిలీ అయ్యారు. బదిలీల్లో భాగంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా ధార కవిత, మల్కాజిగిరి-భువనగిరి ఎస్ఓటీ డీసీపీగా రమణారెడ్డి, ఆక్టోపస్ ఎస్పీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
త్వరలో సెమీడీలక్స్ బస్సులు

త్వరలో సెమీడీలక్స్ బస్సులు మహిళలకు ఉచిత బస్సుతో టికెట్లు కొనేవారికి సీట్లు దొరకడం లేదంటూ, 300 సెమీడీలక్స్ బస్సులను అందుబాటులో తీసుకురావాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సుల్లో ఎక్స్ ప్రెస్ టికెట్ రేట్ కంటే 5-6% ఎక్కువ, డీలక్స్ కంటే…

You cannot copy content of this page