• teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
వృద్ధురాలిని చంపి తిన్న వీధి కుక్కలు

వృద్ధురాలిని చంపి తిన్న వీధి కుక్కలు రాజన్న జిల్లా:వీధి కుక్కల దారుణాలు నానాటికీ పెరిగిపోతు న్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని వానితాళ్ల గ్రామంలో రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిని వీధికుక్కలు చంపి పలు భాగాలను తినేశాయి.…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ సాగు నీరు విడుదల

నాగార్జున సాగర్ ఎడమ కాల్వ సాగు నీరు విడుదల హైదరాబాద్: శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచి నీటిని విడుదల చేయడంతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయానికి సాగర్‌ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
SC ఉప కులాల వర్గీకరణ కు అనుకూలంగా తీర్పు నీ యిచ్చిన సుప్రీం ధర్మాసనం

SC ఉప కులాల వర్గీకరణ కు అనుకూలంగా తీర్పు నీ యిచ్చిన సుప్రీం ధర్మాసనందానికి అనుబంధంగా ABCD వర్గీకరణ కి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంఇప్పటికే యిచ్చిన నోటిఫికెషన్ లలో నూతన రిజర్వేషన్ నీ అమలు చేస్తామని రిజర్వేషన్ల అమలుకు…

బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం నీచమైన వ్యాఖ్యలు..

బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం నీచమైన వ్యాఖ్యలు.. రేవంత్‌ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్‌ BRS Party | బీఆర్‌ఎస్‌ సీనియర్‌ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై సీఎం చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల…

ముఖ్యమంత్రి క్షుద్ర రాజకీయాలు

ముఖ్యమంత్రి క్షుద్ర రాజకీయాలుదుర్యోధన అహంకారం మానుకోవాలి భేషరతుగా సబితకు క్షమాపణ లు చెప్పాలి……….. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ * వనపర్తి :రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి స్థానానికి స్థాయికి వన్నె తేవాల్సింది పోయి కలంకం తీసుకొచ్చే విధంగా…

తల్లిపాల వారోత్సవాలు

తల్లిపాల వారోత్సవాలు హైదరాబాద్:ఆధునిక సమాజంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు పట్టడం లేదు. ఉద్యోగాలు, బిజీలైఫ్‌, సౌందర్యం తగ్గు తుందనే అపోహ వంటి కారణాలతో పిల్లలకు డబ్బా పాలను అలవాటు చేస్తున్నారు. డబ్బా పాల ప్రభావం శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం…

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి స్వీట్స్ తినిపించి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు. డప్పు దరువులతో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు.

ప్రజా సేవ కోసం అనునిత్యం ప్రజల్లో

ప్రజా సేవ కోసం అనునిత్యం ప్రజల్లోబిఆర్ఎస్ పార్టీ నాయకులు సడల కర్ణాకర్ సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన డప్పు కమలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలియడంతో గ్రామ స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యులు…

వాహన తనిఖీలతో అక్రమ రవాణా, అసంఘిక కార్యకలాపాలకు చెక్.

వాహన తనిఖీలతో అక్రమ రవాణా, అసంఘిక కార్యకలాపాలకు చెక్…. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశాలమేరకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించడం జరిగింది. తద్వారా గంజాయి,గుట్కా అక్రమ రవాణా,మరియు…

శంకర్‌పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

శంకర్‌పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనంబిఆర్ఎస్ నాయకుల అరెస్ట్.. పోలీస్ స్టేషన్ కు తరలింపు శంకర్‌పల్లి: అసెంబ్లీలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను శంకర్‌పల్లి మండల, మున్సిపల్బిఆర్ఎస్ నాయకులు…

నిమ్స్ లో దారుణం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్

నిమ్స్ లో దారుణం: బతికుండగానే డెత్ సర్టిఫికెట్ ఓ వ్యక్తి చనిపోయాడని నిమ్స్ వైద్యులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ సొంత ఊరికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు. శ్రీను (50) గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్ లో…

బాలగంగాధర్ తిలక్ చిత్రాన్ని సబ్బుబిళ్ళ మీద చిత్రించి

బాలగంగాధర్ తిలక్ చిత్రాన్ని సబ్బుబిళ్ళ మీద చిత్రించిఘన నివాళులు అర్పించిన్న రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వర్ధంతి సందర్బంగా అయన చిత్రాన్ని సబ్బుబిళ్ళ మీద అద్భుతంగా చిత్రించి ఘన…

నాగపురి ఉన్నత పాఠశాలను సందర్శించిన అందెశ్రీ

నాగపురి ఉన్నత పాఠశాలను సందర్శించిన అందెశ్రీ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురి పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ సందర్శించారు అందెశ్రీ వ్రాసిన జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించిన…

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం మొదటి నుంచి ఈ అంశంపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. మా పార్టీ అధినేత కేసీఆర్ సీఎం హోదా వర్గీకరణకు మద్దతుగా ప్రధాని లేఖ స్వయంగా…

కమలాపూర్ లో ఘనంగా ఆటో కార్మికుల దినోత్సవం

కమలాపూర్ లో ఘనంగా ఆటో కార్మికుల దినోత్సవం కమలాపూర్ :కమలాపూర్ మండల కేంద్రం లో జై హనుమాన్ ఆటో యూనియన్ ఆధ్వర్యం లో ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆటో డ్రైవర్ లు ఆటో లతో భారీ గా ర్యాలీ…

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ *

*జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ * జగిత్యాల జిల్లా… : జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (ఆగస్టు 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా…

సిగ్గు..సిగ్గూ..!కొత్త పార్లమెంటు భవనమంట ఇదిగో చూడండి

సిగ్గు..సిగ్గూ..!కొత్త పార్లమెంటు భవనమంట ఇదిగో చూడండి..లోపల అంతా డొల్లా*చిన్నపాటి వానలకే కురుస్తున్న..దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సౌధం* రూ. 862 కోట్లతో నిర్మించిన ఈ భవనం 2023 మే లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు వందేళ్ళ పాత పార్లమెంటు భవనం…

రేజోనేన్స్ శ్రీనివాస నగర్ స్కూల్ లో బ్లూ డే మరియు రైనీ డే వేడుకలు

రేజోనేన్స్ శ్రీనివాస నగర్ స్కూల్ లో బ్లూ డే మరియు రైనీ డే వేడుకలు ఖమ్మం పట్టణంలోని శ్రీనివాస నగర్ నందు గల ప్రముఖ రేజోనేన్స్ పాఠశాలలో బ్లూ డే మరియు రైనీ డే ను ఎంతో ఘనంగా నిర్వహించారు. రేజోనేన్స్…

మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై మహిళా కమిషన్ సీరియస్

మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై మహిళా కమిషన్ సీరియస్ అమరావతి:రాష్ట్రంలో పలుచోట్ల మహిళలపై జరిగిన అకృత్యాలపై మహిళా కమిషన్ సీరియస్ గా స్పందించింది. ఈ మేరకు కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి గజ్జల వెంకట లక్ష్మి మీడియాలో ప్రచురితమైన పలు ఘటనలను కమిషన్…

జల కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి.

జల కాలుష్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన తిరుపతి ఎంపీ గురుమూర్తి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్న రాష్ట్ర, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, కేంద్ర భూగర్భ జల సంస్థ మొదలైన బహుళ సంస్థలు ప్రస్తుతం నీటికి సంబంధించిన సమస్యలకు బాధ్యత…

బార్లలో మైనర్లకు మందు

తేజ న్యూస్ : గుంటూరు నగరంలోని బార్ & రెస్టారెంట్ లలో మైనర్లకు మందు అమ్ముతున్నారు, అనుకోకుండా కెమెరా కు చిక్కిన దృశ్యాలు నిద్రిస్తున్న excise శాఖ, మైనర్లకు మందు విక్రయించే ఇలాంటి బార్ల మరియు వైన్స్ మీద తక్షణ చర్యలు…

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని సిఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి,పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం… సీఎం డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తిన గద్వాల్… మాజీ జడ్పీటీసీ,జిల్లా బిఆర్ఎస్ నాయకులు బాసు శ్యామల,హనుమంతు నాయుడు ఈరోజు తెలంగాణా రాష్ట్ర…

శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఉదయం 9.50 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత కుడిగట్టు జల విద్యుత్…

ఎన్టీఆర్ భరోసా సామజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మాజీ మంత్రి

ఎన్టీఆర్ భరోసా సామజిక పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మాజీ మంత్రి మరియు వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు . అమర్తలూరు మండలంలోని కూచిపూడి గ్రామం వేమూరు మండలం లోని పెరవలిపాలెం గ్రామంలో ఉదయం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామజిక…

పేదల సంక్షేమం, ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

పేదల సంక్షేమం, ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జి.కొండూరు మండలంలోని 8728 మందికి రూ.3.67 కోట్లు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు. పేదల సంక్షేమం, ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మైలవరం శాసనసభ్యులు…

నిండు సభలో తెలంగాణ ఆడబిడ్డ ను కంటతడి పెట్టించిన తెలంగాణ సీఎం

నిండు సభలో తెలంగాణ ఆడబిడ్డ ను కంటతడి పెట్టించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహ జ్వాల… కెటీఅర్ పిలుపుతో ప్రగతి నగర్ త్రి మంకీస్ సర్కిల్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం……

205 కు చేరిన వయనాడ్ మృతులు

205 కు చేరిన వయనాడ్ మృతులు..!! కేరళలో ప్రకృతి మారణహోమం సృష్టించింది. రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలు వయనాడ్ లో చాలామందిని బలితీసుకున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతులసంఖ్య 205 కు చేరింది.ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య…

4 నెలలు.. 1.29 లక్షల కోట్లు!

4 నెలలు.. 1.29 లక్షల కోట్లు! 4 నెలలు.. 1.29 లక్షల కోట్లు!రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 4నెలలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఆగస్టు నుంచి నవంబరు వరకు అవసరమైన ఖర్చుల అంచనాలను గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆమోదించారు.…

ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం..

ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తాం.. సుప్రీంకోర్టు ఆదేశాల అమలులో ముందు ఉంటాం.. ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్ ను సస్పెండ్ చేసింది. 2023 డిసెంబర్…

గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు

గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు పార్టీ మార్పు వ్యవహారం గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఇంటి దగ్గర మంత్రి జూపల్లి కృష్ణారావు ,…

You cannot copy content of this page