కొండకల్ ముదిరాజ్ సంఘం లో ఎన్నికలు

శంకరపల్లి మండల పరిధి కొండకల్ గ్రామ ముదిరాజ్ సంఘ అధ్యక్షులు గా మన్నె లింగమయ్య మరియు సంఘ ఉపాధ్యక్షులుగా శీలం దశరథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఈ తరుణం లో లింగమయ్య మాట్లాడుతూ సంఘ సభ్యులు తమపై ఉన్న నమ్మకంతో మమల్ని…

బాచుపల్లి ఫ్లైఓవర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే

బాచుపల్లి ఫ్లైఓవర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద * కొంపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండిఏ, జలమండలి, అటవీ, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద * కొంపల్లి…

దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది : ఎమ్మెల్యే కేపీ

దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …*సారెగూడెంలోని శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ 5వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ * కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని సారెగూడెంలోని శ్రీ…

బ్యాటల్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఏరీనాని ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ ..

బ్యాటల్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఏరీనాని ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోనీ మల్లంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాటల్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఏరీనానీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ…

ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్..

ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్.. నా పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది.. అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తా.. అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏది లేదు.. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి…

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి స్పీకర్ కు ఆహ్వానం

శంకర్‌పల్లి: అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ను గురువారం నగరంలోని ఆయన కార్యాలయంలో చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ కు ఆలయ…

కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలు పెండింగ్ మరియు అభివృద్ధి పనులపై,అదే విధంగా వర్షా కాలం దృష్ట్యా ప్రజలు…

పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన

పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన ఏపీలో పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ…

మాట నిలబెట్టుకున్న చంద్రన్న- ఆరుద్ర కూతురు వైద్యానికి 5 లక్షల

తూర్పుగోదావరి జిల్లా మాట నిలబెట్టుకున్న చంద్రన్న- ఆరుద్ర కూతురు వైద్యానికి 5 లక్షల సాయం వైఎస్సార్సీపీ హయాంలో నరక యాతన అనుభవించిన కాకినాడకు చెందిన ఆరుద్రకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నేరవేర్చారు. వెన్నుపూస తీవ్రంగా దెబ్బతిని అచేతనమై, వీల్ చైర్‌కే…

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన

దిల్లీ: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టుల విషయమై దిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘జాతీయ రహదారులకు సంబంధించి గత…

దివ్యాంగుల రిజర్వేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

దివ్యాంగుల రిజర్వేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యాసంస్థల్లో వీరికి 5% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ…

పోలీసులు ముమ్మారంగా వాహనాల తనిఖీలు

పోలీసులు ముమ్మారంగా వాహనాల తనిఖీలు కామారెడ్డి జిల్లా పిట్లం మండల పరిధిలో గల బ్రాహ్మణపల్లి గేటు వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు ఈ తనిఖీలు పిట్లం సబ్ ఇన్స్పెక్టర్ నిరీష్ కుమార్ ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు…

పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి

పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్ సభ కు కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపీలకు ముందుగా శుభాకాంక్షలు.ఈ సారి ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ ఎన్నికల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోంది. జమ్ము కశ్మీర్‌లో పెద్ద…

టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకోనున్న

టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకోనున్న ప్రభుత్వం అమరావతీ: వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఫొటోతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వంనిర్ణయించింది. పంపిణీ చేసిన 20.19 లక్షల భూహక్కు పత్రాలు, పంచాల్సిన మరో…

త్వరలో సిద్ధం అవుతున్న మెగా డీఎస్సీ

త్వరలో సిద్ధం అవుతున్న మెగా డీఎస్సీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఈ నెల 30వ తేదీన రానుంది… డిసెంబరు నెల రెండో వారంలోపు సెలెక్ట్…

జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరన

జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరన ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీమ్ అన్సరియా నేడు ఒంగోలు లోని కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు…

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, హన్మకొండ పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, హన్మకొండ పర్యటన హన్మకొండ ఐడీఓసీ కార్యాలయంలో జరిగే వనమహోత్సవంలో పాల్గొని అనంతరం ఉన్నతాధికారులతో అభివృద్ది కార్యక్రమాల పై సమీక్ష చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

అల్లాపూర్ డివిజన్ లోని రాజీవ్ గాంధీ నగర్ లో అంతర్గత డ్రైనేజీ

అల్లాపూర్ డివిజన్ లోని రాజీవ్ గాంధీ నగర్ లో అంతర్గత డ్రైనేజీ పొంగి పొర్లుతుంది అన్న విషయం తెలుసుకొన్నకూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో కలిసి డ్రైనేజీ పొంగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భం గా ఏమ్మేల్యే మాట్లాడుతూ ఈ…

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు ఈవీఎం

అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఈవీఎం ధ్వంసంతోపాటు, ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టగా…

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలుకేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు…

ప్రభాస్ ‘కల్కి 2898AD’ రివ్యూ & రేటింగ్

ప్రభాస్ ‘కల్కి 2898AD’ రివ్యూ & రేటింగ్ ప్రభాస్ ‘కల్కి 2898AD’ రివ్యూ & రేటింగ్ప్రభాస్ ‘కల్కి 2898AD’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. మహాభారతం, సైన్స్ ఫిక్షన్, భవిష్యత్ కాలాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించారు. అశ్వత్థామగా…

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లోని పారిశ్రామికవేత్తలకు పలు సూచనలు చేశారు. ఆయన చిత్తూరు నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా సెంచురీ…

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఫ్లెక్సీలను

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేయటం జరిగింది.. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గెలుపు సంబరాలను అందరూ ఆనందించాలనే ఉద్దేశంతో గుంటూరు నగరంలో జనసేన నాయకులు దార్ల మహేష్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మాయాబజార్ మీదగా…

హెల్మెట్లు ధరించకపోవడంతో  ప్రమాదాలు

అమరావతి: హెల్మెట్లు ధరించకపోవడంతో  ప్రమాదాలు జరిగినప్పుడు వాహన దారులు ప్రాణాలను కోల్పోతుండటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది. మోటారు వాహన చట్ట నిబంధనలు తు.చ. తప్పకుండా అమలయ్యేలా చూడాలని స్పష్టంచేసింది. నిబంధనలను…

నేను చనిపోయాక ఆస్తి మొత్తం ట్రస్ట్ కి

నేను చనిపోయాక ఆస్తి మొత్తం ట్రస్ట్ కి పేద ప్రజలకు మాత్రమే చెందాలి,,, 1 పైసా కూడా నా కుటుంబ సభ్యులు తీసుకోరు,,,, నా ప్రజలు నా సినిమా టిక్కెట్లు కొనడం వళ్లే నేను సూపర్ స్టార్ ని అయ్యాను ఈ…

జాతీయ రహదారులకు నిధులు మంజూరు

జాతీయ రహదారులకు నిధులు మంజూరు చేయండి అని కేంద్రమంత్రి గడ్కారీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికేంద్ర మంత్రి గడ్కారీ దృష్టికి తీసుకెళ్ళిన ఇతర అంశాలుమూడు రాష్ట్రాలను అనుసంధానం చేసే జాతీయ రహదారులు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్వనపర్తి నుంచి మంత్రాలయము ఎర్రవల్లి…

రైస్ మిల్లర్లు ఎఫ్.సీ.ఐ కి ఇవ్వాల్సిన సీ.ఎం.ఆర్ ధాన్యాన్ని

The process of handover of rice millers to FCI, CMR grain is expedited రైస్ మిల్లర్లు ఎఫ్సీఐకి ,సిఎంఆర్ ధాన్యాన్ని అప్పగించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్………………………………………………………………………………………………………. వనపర్తి:రైస్ మిల్లర్లు ఎఫ్.సీ.ఐ కి ఇవ్వాల్సిన…

ఎర్వగూడ లో మోటర్ సర్వీస్ వైర్ లను ఎత్తుకెళ్తున్న దొంగలు

Thieves lifting motor service wires in Ervaguda ఎర్వగూడ లో మోటర్ సర్వీస్ వైర్ లను ఎత్తుకెళ్తున్న దొంగలు శంకరపల్లి :శంకరపల్లి మండల పరిధి ఎర్వగూడ గ్రామం లో పొలాలలో ఉన్న 20 నుండి 30 బోర్ మోటర్ ల…

గ్రామీణ ప్రజలకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలి

Medical personnel should provide better treatment to rural people గ్రామీణ ప్రజలకు వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం అందించాలిధరణి దరఖాస్తులను పరిష్కరించాలనిఅధికారులను ఆదేశించిన…….జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి*,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, వనపర్తి:గ్రామీణ ప్రజలకు వైద్య సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండి మెరుగైన…

You cannot copy content of this page