గుడుంబా స్టావారాలపై విరుచుకుపడ్డ పోలీసులు

Police raided the Gudumba stalls… గుడుంబా స్టావారాలపై విరుచుకుపడ్డ పోలీసులు … మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశాలమేరకుమహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గుడుంబా స్టావారాలపై పోలీసుల దాడులు 1,60,800 /- విలువ గల నాటు సారా…

వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా

Hearing on Vasudeva Reddy’s bail petition adjourned in High Court వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్మాజీ ఎండీ, ఐఆర్ ఎస్ అధికారి డి. వాసుదేవరెడ్డిపైసీఐడీ కేసు నమోదు చేసిన…

ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య

Quality education in government school ములుగు జిల్లా. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య :: పంచాయితీరాజ్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు. ప్రతి పేదవాడికి ఉచిత విద్య అందించడమే…

ఉన్నతాధికారులకు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం

CM who did not give appointment to higher officials ఉన్నతాధికారులకు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును కలిసేందుకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు ప్రయత్నించారు. వీరిలో జగన్ హయాంలో పనిచేసిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్…

ఎర్రన్నాయుడు కుటుంబానికి చంద్రబాబు ప్రాధాన్యం

Chandrababu’s priority is Errannaidu’s family ఎర్రన్నాయుడు కుటుంబానికి చంద్రబాబు ప్రాధాన్యం శ్రీకాకుళం : దివంగత కేంద్రమంత్రి స్వర్గీయ ఎర్రన్నాయుడు కుటుంబానికిచంద్రబాబు పార్టీలో, ప్రభుత్వం లో విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు ను కేంద్రమంత్రిని చేశారు. ఎర్రన్నాయుడు…

వైజాగ్ లో RBI ప్రాంతీయ కార్యాలయం

Regional office of RBI in Vizag వైజాగ్ లో RBI ప్రాంతీయ కార్యాలయం విశాఖ పట్నం: విశాఖపట్నంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని VMRDA భవనంలో ఈ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆర్బీఐ…

దొడ్డం రెడ్డి సలహా మండల సభ్యత్వానికి రాజీనామా

Doddam Reddy resigned from the advisory board కోవూరు మండలం వై.సి.పి. నేత దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యత్వానికి ఆంధ్రప్రదేశ్ మరియు అధ్యక్ష జిల్లా వ్యవసాయ సలహా మండలి పదవికి నా…

చంద్రన్న కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నారు.

People of Andhra Pradesh wanted Chandranna. కోవూరు మండలం పెద్ద పడుగుపాడు గ్రామ ప్రజల సమక్షంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యారని శుభ సందర్భంగా, అలాగే ఎంపీ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు నియోజకవర్గం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, గెలవడంపై…

కువైట్ అగ్ని ప్రమాద భారతీయ మృతులకు పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అశ్రునివాళులు

Pavilion ground walkers tearful for Indian casualties of Kuwait fire కువైట్ అగ్ని ప్రమాద భారతీయ మృతులకు పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అశ్రునివాళులు ఎడారి దేశం కువైట్ లో భారతీయ కార్మికులు నివాసముండే అపార్ట్మెంట్ నందు జరిగిన అగ్ని…

ఆగస్టు 15 నాటికి  లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్లు

By August 15 Godavari water for one lakh twenty thousand acres ఆగస్టు 15 నాటికి  లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్లుసీతారామ పేరిట రీ డిజైన్ తో ప్రజాధనం దుర్వినియోగంఎనిమిది వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక…

పోక్సో కేసులోని నిందుతుడికి 20 సం,రాలు జైలు శిక్ష, 55 వేలు జరిమానా

The accused in the POCSO case was sentenced to 20 years in prison and fined 55,000 పోక్సో కేసులోని నిందుతుడికి 20 సం,రాలు జైలు శిక్ష, 55 వేలు జరిమానా చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందుతుడికి…

కబ్జాల్లోని స్థలాలన్నీ పేదలకు పంచుతాం

All the occupied lands will be distributed to the poor కబ్జాల్లోని స్థలాలన్నీ పేదలకు పంచుతాంఅర్హులందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు మంజూరు చేస్తాంప్రజల చెంతకే మీ శీనన్నకార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి కబ్జాకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి..వాటిని…

తాము ఎక్కడిడీ పారిపోము

They do not run away తాము ఎక్కడిడీ పారిపోము.. తమకు ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు … లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళతాము… మంత్రుల నోటి దురుసు వల్ల ఓడిపోయారు అంటున్నారని, అదే నిజమైతే సరిదిద్దుకుంటాం… ఓటమి పాలైతే మూలన…

పవన్ కళ్యాణ్కు కేటాయించే శాఖలివే?

Pawan Kalyan’s department పవన్ కళ్యాణ్కు కేటాయించే శాఖలివే? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎం చేస్తారని తెలుస్తోంది. అలాగే కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. పవన్ కోరిక మేరకే సీఎం చంద్రబాబు…

కేరళ లిని బెలోరియన్ చర్చ్ నుంచి ED 7 వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని జప్తు

ED seizes Rs 7,000 crore black money from Kerala Lini Belorean Church కేరళ లిని బెలోరియన్ చర్చ్ నుంచి ED 7 వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని జప్తు చేసింది. యోహానన్ అనే బిషప్ దీన్ని…

టీడీపీ నేతలకు గవర్నర్ పదవి?

టీడీపీ నేతలకు గవర్నర్ పదవి? బీజేపీ నుంచి టీడీపీ నేతలకు గవర్నర్ పదవి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకుల్లో ఒకరిని గవర్నర్ గా చేసేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఈ జాబితాలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, యనమల…

ప్రమాణ స్వీకారం తర్వాత పాలనలో మార్పు చూపించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu showed a change in governance after taking oath ప్రమాణ స్వీకారం తర్వాత పాలనలో మార్పు చూపించిన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో సీఎం చంద్రబాబు మార్పు…

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్‎పై విచారణ.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

Investigation on former MLA Pinnelli’s bail petition of Machar.. Excitement on the court verdict. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్‎పై విచారణ.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ.. పల్నాడు జిల్లా…వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

మరోసారి పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు

Farmers of Amaravati who are once again ready for the padayatra మరోసారి పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు అమరావతి : అమరావతి రైతులు మరోసారి పాదయాత్రకు సిద్ధంఅయ్యారు. వెంకటపాలెంలోని టీటీడీనుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయాలనినిర్ణయించారు. గతంలో…

అరెస్టు తప్పదా?

Arrested అరెస్టు తప్పదా? హైకోర్టుకు నివేదిక ఇచ్చినపోలీసులు సుచిత్రలోని సర్వే నంబర్ 82లో వివాదాస్పదభూమి మల్లారెడ్డి అరెస్ట్ తప్పదా?మల్లారెడ్డికి భూకబ్జా కేసులో షాక్తగిలింది. మేడ్చల్ జిల్లా సుచిత్రలోమల్లారెడ్డి ఆయన కుటుంబసభ్యులు కబ్జాచేసినట్లు నిర్ధారించారు పోలీసులు. 33గుంటల సర్కార్ భూమిని ఆయన కబ్జాచేసినట్లు…

తిరుమలలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం

CM Chandrababu media conference in Tirumala తిరుమలలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం : ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు – ప్రధాని మోదీ, అమిత్ షా సహా ప్రముఖులంతా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు – రాష్ట్ర చరిత్రలో 93 శాతం…

అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు?

Local body elections in October? అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు?* తెలంగాణ . సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ, BC రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక అక్టోబరులో ఈ ఎన్నికలు నిర్వహించాలని…

బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్

Bandi Sanjay took responsibility బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బీజేపీ కరీంనగర్ఎంపీ బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు.ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో బాధ్యతలుచేపట్టారు. ఈ సందర్భంగా పలు అంశాలపైఅధికారులతో చర్చించారు. వేదపండితులు,సాధువులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు.ఆయన అభిమానులు…

తిరుచానారు శ్రీ పద్మావతి అమ్మవారిని

Tiruchanaru Sri Padmavati Goddess తిరుచానారు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ , కుటుంబ సభ్యులు.

బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన…

The woman protested that the bus did not stop.. sitting across the bus… బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన… వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-మహబూబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన…

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

Interstate ganja gang arrested అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్సికింద్రాబాద్ రైల్వేపోలీసులు ఒరిస్సాకు చెందిన అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. ఒరిస్సా నుంచి పుణెకు గంజాయిని అక్రమంగా రైళ్లో తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్…

ఘోర ప్రమాదం.. మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జు

A terrible accident.. Both legs of the woman were crushed ఘోర ప్రమాదం.. మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జుఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగి ఓ మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్‌లో…

రాయికల్ పట్టణం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమం

Badi Bata program undertaken by Telangana state government in Raikal town రాయికల్ పట్టణం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడి బాట కార్యక్రమం లో భాగంగా జిల్లా,మండల పరిషత్ హై స్కూల్ లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,…

కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశాల నిరసన.

Ashala protest under CITU in front of Collectorate. లెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశాల నిరసన. జగిత్యాల జిల్లా : ఆశా వర్కర్లకు నష్టం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.అసెంబ్లీ…

డిల్లీలో కిషన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వట్టే జానయ్య యాదవ్

It was Janaiah Yadav who met Kishan Reddy politely in Delhi ఢిల్లీ కేంద్రంలోని లోని శాస్త్రి భవన్ లో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం…

You cannot copy content of this page