ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. లింగాల గణపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఉపేందర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికకు డబ్బులు ఆశ చూపి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. భయంతో బాలిక తప్పించుకుని వెళ్లి కుటుంబ సభ్యులకు తెలిపింది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.
జనగామ: అత్యాచారయత్నం చేసిన వ్యక్తిపై కేసు నమోదు.
Related Posts
15 ఏళ్లు దాటిన వాహనాలకు రోడ్లపైకి నో పర్మిషన్
TEJA NEWS 15 ఏళ్లు దాటిన వాహనాలకు రోడ్లపైకి నో పర్మిషన్: జనవరి నుంచి అమలుకు రేవంత్ సర్కార్ ప్లాన్ కాలుష్యానికి కారణమయ్యే వాహనాలను స్క్రాప్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. 2025 జనవరి 1 నుంచి 15 ఏళ్లు…
అదిరిపోయే లుక్తో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్
TEJA NEWS అదిరిపోయే లుక్తో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్ అదిరిపోయే లుక్తో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్రాయల్ ఎన్ఫీల్డ్ తన పాత బుల్లెట్ మోడల్ సెంటిమెంట్ను తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి కొత్తగా ‘బుల్లెట్ 350 బెటాలియన్ బ్లాక్’…