TEJA NEWS

మోపిదేవిలో దారుణం చోటు చేసుకుంది.
14 సంవత్సరాల వయసు ఉన్న బాలికను 50 ఏళ్ల గల వ్యక్తి గర్భవతిని చేశాడు.గత రాత్రి తీవ్ర కడుపు నొప్పితో మైనర్ బాలిక అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయింది. వైద్యులు వైద్య పరీక్షలు చేసి గర్భిణిగా నిర్ధారించారు.బాలికను మెరుగైన వైద్య పరీక్షల కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేసిన వైద్యులు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు డిఎస్పి మురళీధర్ కేసు నమోదు చేశారు.


TEJA NEWS