TEJA NEWS

దోసపాడులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

ఏలూరు జిల్లా దెందులూరు (మం) దోసపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 19టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

18లక్షల 60 వేల రూపాయలు విలువ చేసే బియ్యం, రెండు వాహనాలు సీజ్

పల్నాడు జిల్లా కు చెందిన బాలినేని తేజ , వెల్పుర్ల వాసు లపై కేసు నమోదు.


TEJA NEWS