సర్వేపల్లిలో భారీ ఓటమి దిశగా కాకాణి గోవర్ధన్ రెడ్డి

వైసీపీ ఐదేళ్ల పాలనలో సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన చేసిన ద్రోహం మరిచిపోలేమంటున్న ప్రజానీకం ప్రైవేటు టోలుగేటు తెరిచి కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ ను తరిమేసి 10 వేల మంది ఉద్యోగుల పొట్టకొట్టిన కాకాణి కరోనా విపత్తు సమయంలో వడ్ల…

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ ఇన్చార్జి Deepa Das Munshi సమక్షం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ ఇన్చార్జి Deepa Das Munshi సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన OUJAC నేత & జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్. మతతత్వ…

అభివృద్ధి అనేది ఓ నిరంతర ప్రక్రియ….

మైలవరం తెలుగుదేశం పార్టీలో చేరికలు కూడా అదే రీతిలో సాగుతూనే ఉన్నాయి మైలవరం పార్టీ కార్యాలయం లో 8 వ వార్డుకు చెందిన 30 కుటుంబాల వారు వైసిపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలస రాగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు…

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ స్వంత గూటికి చేరిన రమేష్

కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కి చెందిన రమేష్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ లో చేరగా తిరిగి స్వంత గూటికి బీఆర్ఎస్ పార్టీలోకి రాగ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి బీఆర్ ఎస్ పార్టీ…

జొన్నా కు అడుగడుగునా ప్రజానీరాజనం

సూర్యుడు రాకముందే ఎర్ర జెండాల రెపరెపలతో ఎరుపు మయంగా మారిన ఉండవల్లి గురువారం ఉదయం సొంత గడ్డపై రోడ్ షోలో పాల్గొన్న జొన్నా శివశంకర్ రావుకు పూల వర్షంతో , హారతులతో ఘన స్వాగతం పలికిన ఉండవల్లి ప్రజానీకం 20 సంవత్సరాలు…

జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ

జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ కార్యాలయం మోతే రోడ్డు లో జగిత్యాల పట్టణ బి అర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం లో పాల్గొనీ దిశానిర్దేశం చేసిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ,ఎన్నికల ఇంచార్జి…

ఓటర్ స్లిప్పులు బిఎల్వోలు పంపిణీ చేస్తారు వారికి రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలి..

85 సంవత్సరాల నిండిన వయోవృద్ధులు వరకు దరఖాస్తు చేసుకున్న వారు 354 మంది : కలెక్టర్ సాక్షిత : పార్లమెంటు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు.…

ఎల్వర్తి, టంగుటూరు గ్రామాలలో బీజేపీ ఇంటింటి ప్రచారం

శంకర్‌పల్లి మండల పరిధిలోని ఎల్వర్తి, టంగుటూరు గ్రామాలలో బీజేపీ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాములు గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. చేవెళ్లలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, దేశంలో మూడో సారి మోదీ…

నీలం మదన్నకు బ్రహ్మరథం..

దారి పొడవునా నీరాజనం..*ఘన స్వాగతం పలికిన మండల నేతలు, నాయకులుబొమ్మారం నుంచి వెల్దుర్తి వరకు ప్రచారం..మెదక్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి నీలం మదన్నకు వెల్దుర్తి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆయనకు నీరాజనం పలికారు. బొమ్మారం,…

దేశ ప్రజలు మోడీ నుండి విముక్తి కోరుకుంటున్నారు

తేదీ 25.04.2024ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర…

కేంద్రములో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయంకార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసే మోడీ కి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ ని భారీ మెజార్టీ తో గెలిపించాలి ఉపాధి హామీ కూలీల దగ్గరకు వెళ్లి…

కారు గుర్తుకే ఓటేద్దాం – బీఆర్ఎస్ పార్టీ నే గెలిపిద్దాం

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రాం నగర్ కాలనీ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక శ్రీ పంచముఖ అభయ ఆంజనేయస్వామి…

పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ

నామినేషన్ కార్యక్రమనికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. నరసరావుపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి నామినేషన్ జరగలేదు. రాష్ట్రం లో వైసిపి గెలవటం ఖాయం. పల్నాడు జిల్లా లో ఏడు నియోజక వర్గాల లో మా పార్టీ విజయం ఖాయం.…

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్

సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి పద్మారావు గౌడ్ కి మద్దతుగా సనత్ నగర్ నియోజకవర్గం తరపున ప్యాట్నీ లోని SVIT కాలేజ్ ఆడిటోరియంలో మాజీ మంత్రి , ఎం.ఎల్.ఏ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అన్ని డివిజన్ లకు…

రైతులకి ఇచ్చిన హామీలని వెంటనే నెరవేర్చండి: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ధన్నారం గ్రామ పొలాల్లోకి వెళ్లి రైతులతోమాట్లాడి వారి బాగోగులు తెల్సుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను…

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్‌ రింగు రోడ్డుపై పటాన్‌చెరు ఎగ్జిట్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని.. సుల్తాన్‌పూర్ వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్‌ అప్రమత్తమై వెంటనే కిందికి దిగాడు.…

రాజమండ్రిలో “ఆంధ్ర పేపర్ మిల్” లాకౌట్.. కార్మికుల ఆందోళన

23 రోజులుగా సమ్మె బాటలో ఉన్న కార్మికులు ఊహించని విధంగా లాకౌట్ ప్రకటించిన మిల్ యాజమాన్యం మిల్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు

మంగళ్‌హాట్‌ ఠాణా డీఐ(డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌) మహేందర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు

ధూల్‌పేట : మంగళ్‌హాట్‌ ఠాణా డీఐ(డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌) మహేందర్‌రెడ్డిపై సస్పెన్షన్‌ వేటు పడినట్లు సమాచారం. కొందరు జూదరులు, గంజాయి వ్యాపారులతో కలిసి జూద గృహంలోనే డీఐ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై వేటు పడినట్లు సమాచారం. ఈ వ్యవహారం…

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి

యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. త్వరలో ఈసీ జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ‘పర్యావరణ సాధికార కమిటీ (ఈఏసీ)’ గత నెల 5, 8 తేదీల్లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు…

చంద్రబాబుతో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భేటీ

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పియూష్ గోయల్ మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణ, మేనిఫేస్టోపై చర్చలు మోదీ పర్యటనపై కూడా చర్చిస్తున్న నేతలు

ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు

ఈడీ కేసులో బెయిల్‌ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గత మూడు రోజులుగా సాగిన ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ప్రత్యేక న్యాయమూర్తి…

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..

హైదరాబాద్, : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.…

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం

సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న భాజపా ఎన్నికల శంఖరావ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారు.ఎండతీవ్రత ఉన్నా.. వర్షం కురిసినా ఇబ్బందులు ఎదురుకాకుండా ఏర్పాట్లు…

కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీని ఎన్నికల్లో ఒడిద్దాం.ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్.

138 వ మేడే సందర్భంగా కుత్బుల్లాపూర్ ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకులతో కలిసి మేడే పోస్టర్ ను షాపూర్ నగర్ కార్యాలయంలో విడుదల చెయ్యడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను బీజేపీ అధికారంలోకి వచ్చాక వాటిని…

కేశినేని నాని ప్రచారానికి రావటమే కష్టం ! ఆయనకి ప్రజల స్పందన ఏం తెలుస్తుంది. ?

కట్టలు తెంచుకున్న ఆనందంతో వైసీపీ నేతలు తెలుగుదేశం లోకి చేరుతున్నారు గతంలో ఎన్నడూ చూడని భారీ మెజారిటీతో తంగిరాల సౌమ్య నందిగామ లో గెలవబోతున్నారు విజయవాడ పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి…

బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న కో ఆప్షన్ మెంబర్ హైదర్ అలీ…

పార్టీ కండువా కప్పిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తిరుపతయ్య… గద్వాల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్దకల్ మండలం బిఆర్ఎస్ పార్టీ కో ఆప్షన్ మెంబర్ ఎల్కూర్ హైదర్ ఆలీ శేషంపల్లి నర్సింహులు అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు…

అపెక్స్ స్కాన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి చౌక్ లో నూతన అపెక్స్ స్కాన్ సెంటర్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది. డాక్టర్ ఎమ్మెల్యే కి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు .…

పెద్దమ్మ తల్లి బోనాలకు హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..

స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం, చాగల్లు గ్రామాలలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి బోనాలకు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆయా…

You cannot copy content of this page