• మార్చి 24, 2025
  • 0 Comments
భూగర్భ డ్రైనేజీ మరమ్మత్తుల తో వాహనాల రాకపోకలకు అంతరాయం

భూగర్భ డ్రైనేజీ మరమ్మత్తుల తో వాహనాల రాకపోకలకు అంతరాయం. కమిషనర్ ఎన్.మౌర్య నగరంలోని తిరుమల బైపాస్ రోడ్డు లోని 47 వ నంబర్ పిల్లర్ వద్ద భూగర్భ డ్రైనేజీ కాలువ మరమ్మత్తులు చేయనుండడం వలన వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుందని నగరపాలక…

  • మార్చి 24, 2025
  • 0 Comments
ఎంపీల జీతాలు, అలవెన్స్‌లు పెంచిన కేంద్ర ప్రభుత్వం

ఎంపీల జీతాలు, అలవెన్స్‌లు పెంచిన కేంద్ర ప్రభుత్వం ఎంపీల జీతం రూ.1 లక్ష నుండి రూ.1 లక్ష 24 వేలకు పెంపు ఎంపీల రోజువారీ భత్యం రూ.2000 నుండి రూ.2500.. పెన్షన్లు రూ.25000 నుండి రూ.31000 లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం…

  • మార్చి 24, 2025
  • 0 Comments
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సింగి రెడ్డి హరివర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, సన్నాహక సమావేశ కార్యక్రమం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూకట్ పల్లి నియోజకవర్గం లో బాలనగర్ సామ్రాట్ హోటల్, లో మేడ్చల్ మల్కాజ్గిరి…

  • మార్చి 24, 2025
  • 0 Comments
అట్టడుగు వర్గాల ఆర్థిక పరిపుష్టికోసమే

అట్టడుగు వర్గాల ఆర్థిక పరిపుష్టికోసమే కూటమిప్రభుత్వం పీ-4 విధానానికి శ్రీకారం చుట్టింది : మాజీమంత్రి ప్రత్తిపాటి సంపాదనాపరులైన ధనికులు, విద్యావంతులు, పారిశ్రామికవేత్తలు పీ-4లో భాగస్వాములై పేద, మధ్యతరగతి వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి పరంగా చేయూత అందించాలి : పుల్లారావు ప్రభుత్వం…

  • మార్చి 24, 2025
  • 0 Comments
అద్దంకి వారి పుష్పాలంకరణ వేడుకలో పాల్గొన్న దారపనేని

అద్దంకి వారి పుష్పాలంకరణ వేడుకలో పాల్గొన్న దారపనేని కనిగిరి సాక్షిత కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు గ్రామపంచాయతీ పోతవరం గ్రామ వాస్తవ్యులు అద్దంకి నాగమల్లేశ్వరరావు శ్రీమతి లక్ష్మి దంపతుల కుమార్తె విజయలక్ష్మి పుష్పాలంకరణ వేడుక విజయవాడలోని వారి స్వగృహం…

  • మార్చి 24, 2025
  • 0 Comments
పల్లె బాటలో “జన” ప్రభంజనం

పల్లె బాటలో “జన” ప్రభంజనం ప్రజలకోసం పల్లెబాట పట్టిన ఎమ్మెల్యే బలరామకృష్ణ… కూనవరం గ్రామంలో ఇంటింటా పర్యటన..అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలు.. పలువురికి ఆర్ధిక సహాయం అందజేత అవినీతి రహిత పాలన అందించడమేమా లక్ష్యం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమస్యల పరిష్కారమే…

You cannot copy content of this page