• మార్చి 25, 2025
  • 0 Comments
చలి వేంద్రని ప్రారంభించిన కోలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ బహదూర్ పల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణమూర్తి ఏర్పటు చేసిన చలి వేంద్రని ప్రారంభించిన *నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి * ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలన్ శ్రీనివాస్…

  • మార్చి 24, 2025
  • 0 Comments
బీరప్ప ఆలయం వద్ద జరిగిన పూజ & జాతర కార్యక్రమం

దారూర్ మండలం ఎబ్బనూర్ గ్రామంలోని బీరప్ప ఆలయం వద్ద జరిగిన పూజ & జాతర కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ . ఈ కార్యక్రమంలో దారూర్ మండలం, వికారాబాద్ మండలం…

  • మార్చి 24, 2025
  • 0 Comments
కొమురవెల్లి మల్లన్న ముగింపు బ్రహ్మాత్సవాలు

కొమురవెల్లి మల్లన్న ముగింపు బ్రహ్మాత్సవాలు భారీగా తరలివచ్చిన భక్తులు సిద్దిపేట జిల్లా: కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలయ ప్రాంగణం తోటబావి…

  • మార్చి 24, 2025
  • 0 Comments
ఏ‌ఐ‌సి‌సి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే

ఏ‌ఐ‌సి‌సి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మరియు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచనల మేరకు నిర్వహిస్తున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అధ్వర్యంలో…

  • మార్చి 24, 2025
  • 0 Comments
ఏప్రిల్ 1నుండి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సన్న బియ్యం

ఏప్రిల్ 1నుండి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సన్న బియ్యం పంపిణీ……… అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు వనపర్తి రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ఏప్రిల్ 1 నుంచి నాణ్యమైన సన్న బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించిందని, ఆ దిశగా రేషన్ దుకాణాల ద్వారా…

  • మార్చి 24, 2025
  • 0 Comments
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: MLC కవిత

రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు: MLC కవిత MMTS రైలు ఘటనపై MLC కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. బాధిత యువతికి ప్రభుత్వం అండగా నిలవడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలి. రాష్ట్రంలో మహిళలకు…

You cannot copy content of this page