• మార్చి 21, 2025
  • 0 Comments
విద్యార్థుల కోసం నూతన బస్సు సర్వీస్ ప్రారంభం

విద్యార్థుల కోసం నూతన బస్సు సర్వీస్ ప్రారంభం జిన్నారం మండలంలోని విద్యార్థినీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని జిన్నారం నుండి సికింద్రాబాద్ వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ ప్రత్యేక చొరవతో జీడిమెట్ల డిపో మేనేజర్…

  • మార్చి 21, 2025
  • 0 Comments
ఈ ఉగాదికి 4.5 ఇందిరమ్మ ఇండ్లు

ఈ ఉగాదికి 4.5 ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత్రుత్వంలోని తెలంగాణ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఈ ఏడాది పేదల సొంతింటి…

  • మార్చి 21, 2025
  • 0 Comments
తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన యాంకర్ శ్యామల కలం నిఘా :న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:మార్చి 21తెలంగాణ హైకోర్టును ప్రముఖ టీవీ యాంకర్‌, వైసీపీ మహిళా నేత శ్యామల ఆశ్రయించారు. సోషల్ మీడియాలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌కు ప్రచారం చేసిన కేసులో తనపై నమోదైన…

  • మార్చి 21, 2025
  • 0 Comments
తిరుమల శ్రీవారి సన్నిధికి సీఎం చంద్రబాబు నాయుడు

తిరుమల శ్రీవారి సన్నిధికి సీఎం చంద్రబాబు నాయుడు (తిరుపతి జిల్లా): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సుల కోసం రాత్రి తిరుమల చేరుకున్నారు. ఆయనతో పాటు సతీమణి నారా…

  • మార్చి 21, 2025
  • 0 Comments
ఏపీలో ఉద్యోగులకు శుభవార్త

ఏపీలో ఉద్యోగులకు శుభవార్త ఉద్యోగుల బకాయలు 6,200 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అమరావతి: ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు సీఎం చంద్రబాబు నిర్ణయం.. ఉద్యోగులకు రూ. 6,200 కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశం.. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ రోజు రూ.…

  • మార్చి 20, 2025
  • 0 Comments
మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ జన్మదినం

మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ జన్మదినం సందర్బంగా దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది జన్మదినం సందర్బంగా తనను కలవడానికి వచ్చే వాళ్ళు ఎవరు బొకేలు, శాలువాలు తెవొద్దు అని వారి పిలుపుమేరకు…

You cannot copy content of this page