• మార్చి 20, 2025
  • 0 Comments
PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవ

PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవతో గోకుల్ ప్లాట్స్ కాలనీ కి ఆర్టీసి బస్సు సర్వీసులు గోకుల్ ప్లాట్స్ నుండి సికింద్రాబాద్ బస్సు సర్వీస్ గోకుల్ ప్లాట్స్ నుండి మెహిదీపట్నం వరకు బస్సు సర్వీస్ తిరిగి గోకుల్ ప్లాట్స్ కు…

  • మార్చి 20, 2025
  • 0 Comments
ఈడీ ముందుకు లాలూ ప్రసాద్ యాదవ్

ఈడీ ముందుకు లాలూ ప్రసాద్ యాదవ్ ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్‌ మరోమారు ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను విచారించారు. ఈ…

  • మార్చి 20, 2025
  • 0 Comments
వంశధార ప్రాజెక్టును ఆధునీకరణ

వంశధార ప్రాజెక్టును ఆధునీకరణ చేపట్టాలని అసెంబ్లీలో మోరపెట్టుకున్న ఎమ్మెల్యే ఎంజీఆర్ విజయవాడ : పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న వంశధార ప్రాజెక్టును ఆధునీకరణ చేయాలనిపాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం అసెంబ్లీలో సంబంధిత మంత్రి వర్యులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ద్వారా తెలిపారు.…

  • మార్చి 20, 2025
  • 0 Comments
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని కేసు నమోదు చేయడం

బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని కేసు నమోదు చేయడంపై స్పందించిన విజయ్ దేవరకొండ టీం చట్ట ప్రకారం నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రకటనలు చేశాడు విజయ్ దేవరకొండ అనుమతి ఉన్న A23 అనే సంస్థకు…

  • మార్చి 20, 2025
  • 0 Comments
కొండ మల్లేష్ ఇటీవల గుండె పోటుతో మరణించగా

యాదాద్రి భువనగిరి జిల్లా :- రామన్నపేట మండలం నిదాన్ పల్లి గ్రామానికి చెందిన కొండ మల్లేష్ ఇటీవల గుండె పోటుతో మరణించగా వారి దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల…

  • మార్చి 20, 2025
  • 0 Comments
తెల్లవారుజామున వాహనాల తనిఖీలు .

దమ్మపేట, 32, బైకులు సీజ్ చేసిన పోలీసులు. అశ్వరావుపేట మండలంభద్రాద్రి కొత్తగూడెం. దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో దమ్మపేట అశ్వరావుపేట పోలీసులు తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహించారు ఇందులో సరైన ధ్రువపత్రాలు లేని 32 వాహనాలను సీజ్ చేసినట్లు ఎస్సై సాయి…

You cannot copy content of this page