• ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
300 కేజీల గంజాయి సీజ్: సీపీ

300 కేజీల గంజాయి సీజ్: సీపీ ఎల్బీనగర్: ఎస్ఓటి పోలీసులు 300 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అరకు నుంచి…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
ఎల్ ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్

ఎల్ ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? ఇదిగో ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ఇదే…. బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీంలను కూడా ప్రవేశపెడతారేమో…. కేంద్ర బడ్జెట్ పై దమ్ముంటే…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన

నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన కట్ట లింగయ్య రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి మృతదేహాం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం విజయవాడ : ఏపీలో తమ ఆదేశాలను లెక్క చేయట్లేదంటూ పోలీసులపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయడం తప్ప మీరేం చేస్తున్నారంటూ మండిపడింది. కేసులు పెట్టి లోపలేస్తున్నారే…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.

భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. హైదరాబాద్: జీహెచ్ఎంసిలో అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్‌ గా పనిచేస్తున్న జానకిరామ్ రాసలీలల వ్యవహారం బయటపడింది. వేరే మహిళతో ఉండగా అతని భార్య కళ్యాణి .. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జానకిరామ్…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బగ్గు మన్న పాడి రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో బగ్గు మన్న పాడి రైతులు మంత్రి పొన్న ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో పునర్° ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాడిరైతులు సుమారు 20 వేల మందికి జీవనాధార మైన అగ్రహారం పాలశీతలీ కరణ…

You cannot copy content of this page