• ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
సీఎం సహాయ నిధి 30,000 రూపాయల చెక్కు

సీఎం సహాయ నిధి 30,000 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, నాయకులు రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి

నారాయణపేట జిల్లా అప్పక్కపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న మంత్రి సీతక్క, పొంగులేటి, ఎంపీ డీకే అరుణ కార్యక్రమంలో దామోదరం రాజనర్సింహ, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఉమ్మడి పాలమూరు పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి అప్పకపల్లిలో ఇందిరమ్మ…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
300 కేజీల గంజాయి సీజ్: సీపీ

300 కేజీల గంజాయి సీజ్: సీపీ ఎల్బీనగర్: ఎస్ఓటి పోలీసులు 300 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ. అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అరకు నుంచి…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
ఎల్ ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్

ఎల్ ఆర్ఎస్ పేరుతో రూ.50 వేల కోట్ల దోపిడీకి స్కెచ్ ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామని డబ్బులు వసూలు చేస్తారా? ఇదిగో ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీ ఇదే…. బర్త్, డెత్ రెగ్యులరైజేషన్ స్కీంలను కూడా ప్రవేశపెడతారేమో…. కేంద్ర బడ్జెట్ పై దమ్ముంటే…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన

నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన కట్ట లింగయ్య రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి మృతదేహాం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం విజయవాడ : ఏపీలో తమ ఆదేశాలను లెక్క చేయట్లేదంటూ పోలీసులపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తులపై కేసులు పెట్టడం, వారిని కొట్టడం, లోపలేయడం తప్ప మీరేం చేస్తున్నారంటూ మండిపడింది. కేసులు పెట్టి లోపలేస్తున్నారే…

You cannot copy content of this page