• ఫిబ్రవరి 6, 2025
  • 0 Comments
కుల గణన దేశ చరిత్ర లోనే చారిత్రాత్మక ఘట్టం

కుల గణన దేశ చరిత్ర లోనే చారిత్రాత్మక ఘట్టం సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం… బీ.సీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో42 శాతం సీట్లు అమలుకు మంత్రి ఉత్తమ్ కృషి.. ప్రియతమా నాయకుల చిత్రపటాల కు పాలాభిషేకం చేసిన నాయకులు ……

  • ఫిబ్రవరి 6, 2025
  • 0 Comments
పుట్ పాత్ వ్యాపారుల విషయంలో అధికారులు

పుట్ పాత్ వ్యాపారుల విషయంలో అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని, ఇబ్బందులు పెట్టవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. పద్మారావు నగర్ లోని పార్క్ వద్ద 12.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు…

  • ఫిబ్రవరి 6, 2025
  • 0 Comments
వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న ఉప ముఖ్యమంత్రి

వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు…. జ్వరంతోపాటు స్పాండి లైటిస్ బాధపెడుతోంది… వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు.. వీటి మూలంగా రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి…

  • ఫిబ్రవరి 6, 2025
  • 0 Comments
నటి రష్మిక మందన్న ట్వీట్ వైరల్…!

నటి రష్మిక మందన్న ట్వీట్ వైరల్…! “ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి” అని ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసిన రష్మిక అందుకు సంబంధించినట్లుగానే ‘KINDFUL’…

  • ఫిబ్రవరి 6, 2025
  • 0 Comments
ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ

ఆలపాటి రాజేంద్రప్రసాద్ గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి పార్టీలు బలపరచగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుండి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఫిబ్రవరి 27, 2025న జరగనున్నాయి. మైలవరం శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో రెడ్డిగూడెంలో ఆలపాటి…

  • ఫిబ్రవరి 6, 2025
  • 0 Comments
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ – బడ్జెట్ కేటాయింపులపై కీలక చర్చ*

కాంగ్రెస్ అగ్రనేత శ్రీమతి ప్రియాంక గాంధీ ని మర్యాదపూర్వకంగా కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ – బడ్జెట్ కేటాయింపులపై కీలక చర్చ* పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీమతి ప్రియాంక గాంధీ ని మర్యాదపూర్వకంగా…

You cannot copy content of this page