రాష్ట్రంలో బోర్లకింద పంటలు ఎండితే
రాష్ట్రంలో బోర్లకింద పంటలు ఎండితే ప్రభుత్వానికి సంబంధం లేదు ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఒక్క ఎకరం ఎండినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాష్ట్రంలో బోర్లకింద పంటలు ఎండితే ప్రభుత్వానికి సంబంధం లేదు ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఒక్క ఎకరం ఎండినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
4500 చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు ఇప్పటి వరకు ఫ్రీగా 4500లకు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్నటి వరకు 4500 పైగా ఆపరేషన్స్ జరిగినట్టు ప్రకటించిన ఆంధ్రా హాస్పిటల్స్
ఆదివాసి హక్కుల పోరాట సమితి జాతీయ ST కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ నీ కలిసిన ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడెం దెబ్బ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట లో జాతీయ…
అమరావతి : పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్. పోలీసులపై వైసీపీ నేతల రాళ్ల దాడిపై అనిత ఆగ్రహం. కారకులపై కేసు నమోదు చేయాలని సీపీకి ఆదేశం. రక్షించాలనుకునే పోలీసులపై దాడికి దిగితే సహించబోమని హోంమంత్రి అనిత హెచ్చరిక.
జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గా వల్లూరు కృష్ణారెడ్డి,అజయ్ బాబు ప్రోగ్రెసివ్ రికగ్నైజడ్ టీచర్స్ యూనియన్ జిల్లా కౌన్సిల్ సమావేశం డా: జి విజయ్ కుమార్ మెమోరియల్ నెల్లూరు హాస్పిటల్ నందు యూనియన్ జిల్లా అధ్యక్షులువల్లూరు కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ…
ప్రపంచంలోనే 5వ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తెలియజేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కోరారు. ఈ మేరకు లోకసభలో పలు…
You cannot copy content of this page