TEJA NEWS

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్..!

భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే అడ్వాన్స్ బుకింగ్ను 60 రోజులకు కుదించింది. ఈ మేరకు ఐఆర్ సీటీసీ నిబంధనల్లో మార్పులు చేసింది.

నవంబర్ 1,2024 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రయాణానికి
120రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వాటికి ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు.


TEJA NEWS