తాండూరు: రానున్న లోక్సభ ఎన్నికల్లో భాజపా 370 సీట్లు సాధిస్తుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో నిర్వహించిన భాజపా విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించాలన్నారు. ‘‘భాజపా వెనుక రాముడు లాంటి ప్రధాని మోదీ ఉన్నారు. భారాసతో పొత్తు ఉంటుందని భాజపాపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. అది ఎప్పటికీ జరగదు. జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు భాజపాను 370 స్థానాల్లో గెలిపించాలి’’ అని బండి సంజయ్ కోరారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో భాజపా 370 సీట్లు
Related Posts
ఆర్థికంగా వెనుకబడ్డ పేదవారిని ఆదుకోవడమే లక్ష్యంగా సాగుతున్నస్వచ్ఛంద సేవా
TEJA NEWS మల్కాజిగిరిమౌలాలి డివిజన్ ఆర్థికంగా వెనుకబడ్డ పేదవారిని ఆదుకోవడమే లక్ష్యంగా సాగుతున్నస్వచ్ఛంద సేవా సంస్థ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ ఆయుష్మాన్ గ్రూప్ ఆఫ్ చారిటీస్ చైర్ పర్సన్ శ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ నిస్వార్ధంగా పేద ప్రజలకు సేవ చేస్తున్న…
ప్రజలు డిజిటల్ కార్డ్ సర్వే కు సహకరించాలి
TEJA NEWS ప్రజలు డిజిటల్ కార్డ్ సర్వే కు సహకరించాలిమున్సిపల్ ఛైర్మెన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ సూర్యపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాతమకంగా చేపట్టిన డిజిటల్ సర్వే కు కావలసిన వివరాలు గృహయజమాలు సర్వే సిబ్బందికి అందివ్వాలి అనీ మున్సిపల్…