టీడీపీ బాధ్యతలు లోకేష్‌కు అప్పగించాలి

TDP responsibilities should be handed over to Lokesh టీడీపీ బాధ్యతలు లోకేష్‌కు అప్పగించాలి..చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన రోజే జరగాలి :బుద్దా వెంకన్న తెలుగు దేశంలో పార్టీ బాధ్యతలను నారా లోకేష్‌కు అప్పగించాలని ఆ పార్టీ లీడర్ బుద్దా…

అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లర్ల ఘటనపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు..

The SIT is investigating the Tadipatri riots in Anantapur district. అనంతపురం జిల్లా తాడిపత్రి అల్లర్ల ఘటనపై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు.. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు అంశాలపై ఆరా.. పూర్తిస్థాయిలో విచారించి నివేదిక సిద్ధం చేసే పనిలో…

వివాదం రేపుతున్న కాణిపాక దేవస్థాన బదిలీలు

Transfers of Kanipaka Devasthanam causing controversy వివాదం రేపుతున్న కాణిపాక దేవస్థాన బదిలీలు AP: ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాణిపాక దేవస్థానంలో బదిలీలు చేయడం వివాదానికి దారితీసింది. రెండు రోజుల క్రితం దాదాపు 40 మంది దేవస్థాన ఉద్యోగులను…

ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు

Government notices to mothers who do not pay fees ఫీజు చెల్లించని తల్లులకు ప్రభుత్వం నోటీసులు విద్యాదీవెన కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న ఫీజు రీయింబర్స్మెంట్ నగదును చాలా మంది కాలేజీలకు చెల్లించడం లేదు. దీంతో తల్లులకు…

కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ :సీఈవో ముకేశ్

High speed internet in counting centers: CEO Mukesh కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ :సీఈవో ముకేశ్ వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను CEO ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు.…

ఏపీ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు ..

Rallies and processions canceled in AP on June 4. ఏపీ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు .. అమరావతి: ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు.…

అనుమానస్పద సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసుల ముమ్మర తనిఖీలు

Frequent police inspections in suspected trouble areas కృష్ణాజిల్లాపామర్రు నియోజకవర్గం అనుమానస్పద సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసుల ముమ్మర తనిఖీలు సార్వత్రిక ఎన్నికలు – 2024 అనంతరం జరిగే అల్లర్లు/గొడవలు దృష్టిలో పెట్టుకొని, కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి…

ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్

Shock for IPS AB Venkateswara Rao క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో సీఎస్ వ్యాజ్యం. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్‌ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈనెల 8న క్యాట్ ఇచ్చిన…

అక్రమాస్తుల కేసులో ఏసీపి ఉమా మహేశ్వరరావు అరెస్ట్

ACP Uma Maheswara Rao arrested in case of illegal possessions గతంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో సిఐ గా ఉన్నప్పుడు ఉమామహేశ్వరరావు అమాయక ప్రజలను వేధింపులకు గురిచేసి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేశాడు. పోలీస్…

పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్ట్ కి రంగం సిద్ధం..

The stage is set for the arrest of Pinnelli Ramakrishna Reddy పిన్నెల్లి నీ అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్న పోలీసులు పాల్వయి గ్రామం లో పోలింగ్ బూత్ లో ఈవీఎం ద్వాంసం చేయడాని సీరియస్ గా తీసుకున్న…

తిరుమల కొండపై రెండు నిర్మాణాలు చేపడతాం: సీఎం రేవంత్

We will undertake two constructions on Tirumala Hill: CM Revanth తిరుమల కొండపై రెండు నిర్మాణాలు చేపడతాం: సీఎం రేవంత్తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో…

అసత్య ప్రచారంపై ఫైర్.. జాతీయ మీడియా సంస్థ వివరణ!

Fire on false propaganda.. Explanation of the national media organization! టీడీపీ గెలుస్తుందని ఫేక్ సర్వేలు పేరిట ప్రచారం చేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ పేరున నకిలీ ఎగ్జిట్ పోల్‌ని…

ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అమిలినేని

Amilineni inspected the EVM strong rooms అనంతపురం జిల్లా కేంద్రంలోని జే ఎన్ టీ యు వద్ద ఈవీఎం లను ఉంచిన స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించి, వాటి భద్రత గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్న కళ్యాణదుర్గం తెలుగుదేశం,…

పవన్ ఓటమికి వైసీపీ కుట్ర

YCP conspiracy for Pawan’s defeat పవన్ ఓటమికి కుట్ర.. వర్మ సంచలనవ్యాఖ్యలు.!పవన్ ఓటమికి వైసీపీ కుట్ర చేస్తుందనిపిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలనవ్యాఖ్యలు చేశారు. పిఠాపురం, కాకినాడజేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగేఅవకాశం ఉందని ఇంటెలిజెన్స్హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్కేంద్రం వద్ద…

ప్రశాంత్ కిషోర్ కుబొత్స కౌంటర్

To Prashant Kishore Inch counter ప్రశాంత్ కిషోర్ వన్ టైం సెటిల్మెంట్:మంత్రి బొత్సAP: ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని ప్రశాంత్కిషోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.మంత్రి బొత్స. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా? అని అన్నారు. ఆయనొక క్యాష్ పార్టీఅని… డబ్బు…

గ్రామాలను జల్లెడ పడుతున్న పోలీసులు

Police scouring the villages సత్తెనపల్లి నియోజకవర్గం గ్రామాలను జల్లెడ పడుతున్న పోలీసులు ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో సత్తెనపల్లి సర్కిల్ సీఐ రాంబాబు తన సిబ్బందితో గ్రామాలన్ని జల్లెడ పడుతున్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపు సమయం…

సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం:పల్నాడు ఎస్పి

Intensification of inspections in problematic areas: Palnadu SP పల్నాడు జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని ఎస్పీ మలికా గార్గ్ సిబ్బందిని ఆదేశించారు. మాచర్ల రూరల్ పోలీస్టేషన్ పరిధిలో అధికారులు, సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. మాచర్ల,…

ఓట్ల లెక్కింపునకు మూడంచెల భద్రత

Three-tier security for vote counting పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలు దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలను రప్పించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల…

రోడ్డు ప్రమాదంలో నాగాయలంక వాసి మృతి

A resident of Nagayalanka died in a road accident విజయవాడ :-కృష్ణాజిల్లా నాగాయలంక మండలం రేమాలవారిపాలెం గ్రామానికి చెందిన మత్తి మురళి విజయవాడ రూరల్ లోని రామవరప్పాడు రింగ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన కుమారుడిని…

కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించారు.

A flag march was organized in the area of ​​Kothapet police station. గుంటూరు జిల్లా SP శ్రీ తుషార్ డూడీ, IPS మరియు అడిషనల్ ఎస్పీ నచికేట్ షెల్కే, IPS ఆదేశాల మేరకు ఈస్ట్ డివిజన్, కొత్తపేట…

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

Arogya Sri services suspended in AP అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌ పడనుంది. ఏపీలో ప్రజలకు ప్రైవేటు హాస్పిటల్ లో కార్పొరేట్ వైద్య సేవలు ఈనెల 22 నుంచి నిలిపివేస్తున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ప్రభుత్వం…

AP:జల్లెడపడుతున్న పోలీసులు భారీగా బైండోవర్ కేసులు

AP: There are a lot of bindover cases being investigated by the police ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు..…

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిందెవరు

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిందెవరు? ఏపీలో అల్లర్లపై డీజీపీకి సిట్‌ నివేదిక.. మరికొందరిపై కేసులు! ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్‌ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకు అందించింది. అల్లర్లు జరిగిన…

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మన్నెం దాసు జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … చందర్లపాడు మండలంలోని కాండ్రపాడు…

కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీష

కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీషజాతరలో మొక్కులు తీర్చుకున్న మేయర్ దంపతులు*తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర లో భాగంగా ఉదయం మేయర్ ఇంటి వద్ద నుండి గంగమ్మకు సారె ఊరేగింపు తో…

హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్‌ నివేదిక.

హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్‌ నివేదిక. 150 పేజీల నివేదికను డీజీపీకి ఇచ్చిన సిట్‌ చీఫ్‌.. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలో దర్యాప్తు చేసిన సిట్‌. రెండు రోజుల పాటు విచారణ జరిపిన సిట్‌. AP Election Violence: ఏపీలో పోలింగ్…

వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు

ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపైనా పోలీసులు…

వేస‌వి సెల‌వులు కావ‌డంతో తిరుమ‌ల‌కు పెరిగిన భ‌క్తుల తాకిడి

గత మూడు రోజులుగా కొండపై కొనసాగుతున్న రద్దీ ప్రస్తుతం కృష్ణ తేజ గెస్ట్ హౌస్ సర్కిల్ వరకు క్యూ లైన్ల‌లో భ‌క్తులు శ్రీవారి దర్శనానికి దాదాపు 16 గంటల సమయం

పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు, భారీగా వాహనాల సీజ్..

విజయవాడలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఉదయం గుణదల, మాచవరం, సత్యనారాయణపురం , వన్ టౌన్, ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు… రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు…

రోదసియాత్రని విజయవంతంగా పూర్తిచేసిన విజయవాడకు చెందిన గోపీచంద్‌

రోదసియాత్రని విజయవంతంగా పూర్తిచేసిన విజయవాడకు చెందిన గోపీచంద్‌ తోటకూర‌కి అభినందనలు! బ్లూ ఆరిజిన్‌ సంస్థ రూపొందించిన వ్యోమనౌకలో పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేసిన గోపీచంద్‌ రాకేశ్‌ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా అరుదైన ఘనత గోపీచంద్‌ అంతరిక్షంలోకి వెళ్లిన…

You cannot copy content of this page