• మార్చి 28, 2025
  • 0 Comments
కేవలం రూ.5 లకే 20 లీటర్ల సురక్షిత తాగునీటిని ప్రజలకు

కేవలం రూ.5 లకే 20 లీటర్ల సురక్షిత తాగునీటిని ప్రజలకు అందిస్తు, సురక్షమైన మంచినీటిని తాగడం వల్ల ప్రజల ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి విద్యార్థులతో ముచ్చటించి మెనూ ప్రకారం  వారికి అందుతున్నా వంటకాలను,  సదుపాయాలను అడిగి తెలుసుకున్న – MLA బొండా ఉమ ”…

  • మార్చి 28, 2025
  • 0 Comments
గత ప్రభుత్వం తప్పుల తడకగా మార్చిన భూరక్ష – భూసర్వే సమస్యలు

గత ప్రభుత్వం తప్పుల తడకగా మార్చిన భూరక్ష – భూసర్వే సమస్యలు పరిష్కరించండి : మాజీమంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేట స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో భూ సమస్యలపై సమీక్ష నిర్వహించిన మాజీమంత్రి ప్రత్తిపాటి భూరక్ష – భూసర్వే పేరుతో గత ప్రభుత్వం నిర్వహించిన…

  • మార్చి 28, 2025
  • 0 Comments
యువ నాయకులు కార్తీక్ కుమార్తెను పరామర్శించిన

యువ నాయకులు కార్తీక్ కుమార్తెను పరామర్శించిన _ – మాజీమంత్రి రోజా_ విజయపురం మండలం మహారాజపురం నందు వైఎస్ఆర్సిపి యువ నాయకులు కార్తీక్ కుమార్తెకు ఇటీవల కాలంలో అనారోగ్యం పాలై హాస్పిటల్లో వైద్య చికిత్స చేయించుకొని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న కార్తీక్…

  • మార్చి 28, 2025
  • 0 Comments
లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ను క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ను క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) ఢిల్లీ : విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను శుక్ర‌వారం ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా తిరుప‌తి…

  • మార్చి 27, 2025
  • 0 Comments
పోలవరం నీటితో రాష్ట్రంలో కరవు లేకుండా చేయడమే చంద్రబాబు జీవితాశయం

పోలవరం నీటితో రాష్ట్రంలో కరవు లేకుండా చేయడమే చంద్రబాబు జీవితాశయం మాజీమంత్రి ప్రత్తిపాటి. జగన్ అవినీతి, అనాలోచనలకు బలైన ప్రాజెక్ట్ పూర్తికి కూటమిప్రభుత్వం ధృఢ సంకల్పంతో పనిచేస్తోంది ప్రత్తిపాటి గత ప్రభుత్వ మోసాలకు బలైన నిర్వాసితుల రక్షణే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత…

  • మార్చి 27, 2025
  • 0 Comments
నోటి ప‌రిశుభ్ర‌త‌ను పాటించాలి ప్ర‌భుత్వాసుప‌త్రిలో వ‌ర‌ల్డ్ ఓర‌ల్ హెల్త్ డే

నోటి ప‌రిశుభ్ర‌త‌ను పాటించాలి ప్ర‌భుత్వాసుప‌త్రిలో వ‌ర‌ల్డ్ ఓర‌ల్ హెల్త్ డే చిల‌క‌లూరిపేట‌ నోటి సంబంధ వ్యాధులు రాకుండా ప్ర‌తి ఒక్క‌రూ రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాల‌ని, నోటిని ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని ప్ర‌భుత్వాసుప‌త్రి సుప‌రిండెంటెండ్ డాక్ట‌ర్ ల‌క్ష్మీకుమారి చెప్పారు. ప‌ట్ట‌ణంలోని ప్ర‌భుత్వాసుప‌త్రిలో దంత‌వైద్యురాలు…

You cannot copy content of this page