• ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
రైతుల కోసమంటూ జ‌గ‌న్ కొత్త డ్రామ

రైతుల కోసమంటూ జ‌గ‌న్ కొత్త డ్రామ ఐదేళ్ల పాల‌న‌లో 14 మంది రైతుల ఆత్మ‌హ‌త్య జ‌న‌సేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీన‌ర్ పెంటేల బాలాజి చిల‌క‌లూరిపేట‌:అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు జ‌గ‌న్ రైతు స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలివేసి, మిర్చి రైతుల కోసం…

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
విజయవాడ గాయత్రి 99 డెవలపర్స్ ఎండి అశోక్

ఉదయం 11 గంటలకు విజయవాడ గాయత్రి 99 డెవలపర్స్ ఎండి అశోక్ ని వారి విజయవాడ బ్రాంచ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు కలవడం జరిగింది వారు ప్రారంభించిన ఫార్మ్ ల్యాండ్ వెంచర్ గురించి…

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
ఆలపాటి గెలుపుతో ప్రవేటు ఉపాధ్యాయ రంగానికి లాభం చేపడుతుంది.

ఆలపాటి గెలుపుతో ప్రవేటు ఉపాధ్యాయ రంగానికి లాభం చేపడుతుంది.ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల ఫోరం వ్యవస్థాపకులు షేక్.జాఫర్. కూటమి ప్రభుత్వం బలపరిచిన పట్టభద్ర ఎమ్మెల్సీ ఆలపాటి. రాజేంద్రప్రసాద్ను భారీ ఆదిక్యంతో గెలిపించాలని,ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల ఫోరం వ్యవస్థాపకులు…

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ నందు ప్రభుత్వ విప్

సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మంత్రివర్యులు, విద్యావేత్త, ఆలపాటి రాజేంద్రప్రసాద్(రాజా) గెలుపే లక్ష్యంగా…

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
ఉపాధ్యాయులు అందరుకూడా జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ

ఉపాధ్యాయులు అందరుకూడా జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి ఆలపాటి రాజా కి ఓటు వేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించాలి – MLA బొండా ఉమ 20-2-2025 ఉదయం 10:00″గం లకు” విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ కర్నాటి…

  • ఫిబ్రవరి 20, 2025
  • 0 Comments
ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా

ఏసీబీ వలలో అశ్వాపురం మండల వ్యవసాయ శాఖా అధికారీ సాయి శంతన్ కుమార్. రైతుకు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ 30 వేలు డిమాండ్. దాడి చేసి పట్టుకున్న ఏసీబీ డి ఎస్పీ. వై. రమేష్.

You cannot copy content of this page