పేరుకుపోతున్న ఫైళ్లు, రెడ్ టేపిజంపై సీఎం చంద్రబాబు సీరియస్
పేరుకుపోతున్న ఫైళ్లు, రెడ్ టేపిజంపై సీఎం చంద్రబాబు సీరియస్
పేరుకుపోతున్న ఫైళ్లు, రెడ్ టేపిజంపై సీఎం చంద్రబాబు సీరియస్
పల్నాడు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఇంఛార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కె.హీరాలాల్ బాద్యతలు స్వీకరించటం జరిగింది. గతంలో పనిచేసిన డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ బాలునాయక్ పలు ఆర్థికపరమైన అంశాలపై ఆరోపణలు రావడంతో కలెక్టర్ తొలగించారు
ఖర్చులు పెరిగి, దిగుబడి తగ్గి మిర్చి రైతుల వెతలు రాష్ట్రంలో మిర్చిని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి చిలకలూరిపేట:మిర్చి రైతులు మరోసారి సంక్షోభంలోకి జారిపోయారని, ధరలు సగానికి పతనం కావడంతో తీవ్ర…
నేరమయ రాజకీయాలపై ‘సుప్రీం’ వ్యాఖ్యలు వైసీపీకి చెంపపెట్టు : మాజీమంత్రి ప్రత్తిపాటి నేరమయ రాజకీయాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం చేసిన తాజా వ్యాఖ్యలు అవినీతి, విద్వేష రాజకీయాలను నమ్ముకున్న వైసీపీ వంటి పార్టీలకు చెంపపెట్టని, జగన్ తన పార్టీని హత్యా రాజకీయాల…
ఎమ్మెల్సీ స్థానానికి ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..?? ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం నామినేషన్ గడువు ముగిసేనాటికి 40 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కాగా సోమవారం నామినేషన్ సమర్పించే గడువు ముగియగా.. ఆ ఒక్క రోజే…
మాఘ పౌర్ణమి సముద్ర స్నానాలకు ఏర్పాట్లుచేయాలనిఅనకాపల్లిజిల్లా కలెక్టరు విజయ కృష్ణన్ ఆదేశించారు…. ఈ నెల 12వ తేదీన మాఘ పౌర్ణమి పండుగ పురస్కరించుకొని జిల్లాలో ప్రజలు పుణ్యస్నానాలు చేసే ప్రదేశాలలో ప్రజలకు అవరసమైన ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టరు విజయ కృష్ణన్…
You cannot copy content of this page