• ఫిబ్రవరి 5, 2025
  • 0 Comments
పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఒక లక్ష రూపాయల విరాళం

పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఒక లక్ష రూపాయల విరాళం అందజేసిన గడిల శ్రీకాంత్ గౌడ్ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఒక లక్ష రూపాయల విరాళం అందజేసిన బి ఆర్…

  • ఫిబ్రవరి 5, 2025
  • 0 Comments
సెవెన్ హిల్స్ కాలనీ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ కాలనీ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవాల ఆఖరి రోజు కార్యక్రమాల్లో…

  • ఫిబ్రవరి 5, 2025
  • 0 Comments
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ మహిళా జనరల్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ మహిళా జనరల్ సెక్రటరీ గా గంధం సాయి లీల ని నియమించిన సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మధ్యదాపూర్వకంగా కలిశారు.…

  • ఫిబ్రవరి 5, 2025
  • 0 Comments
ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రజా సంక్షేమం ప్రజా అభివృద్ధే ధ్యేయం: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ…

  • ఫిబ్రవరి 5, 2025
  • 0 Comments
రైతు ఖాతాలో రైతు భరోసా నిధులు

రైతు ఖాతాలో రైతు భరోసా నిధులు హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది, మండలాల్లో గ్రామాల వారీగా నగదు జమ జరుగుతున్న సంగతి తెలిసిందే, ఈరోజు ఉదయం ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు లబ్ధిదారుల ఖాతాలో…

  • ఫిబ్రవరి 5, 2025
  • 0 Comments
కళ్యాణం కమనీయం..

కళ్యాణం కమనీయం.. శివనామస్మరణతో మార్మోగిన చెర్వుగట్టు అంగరంగ వైభవంగా రామలింగేశ్వరుడి కళ్యాణ మహోత్సవం ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం – పుష్ప దంపతులు నల్గొండ జిల్లా :- నార్కట్పల్లి…