• ఫిబ్రవరి 12, 2025
  • 0 Comments
మంత్రి కొండా సురేఖ మరో బాంబ్.. త్వరలోనే ఈటలపై విచారణ

మంత్రి కొండా సురేఖ మరో బాంబ్.. త్వరలోనే ఈటలపై విచారణ!_ మంత్రి కొండా సురేఖ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై త్వరలోనే విచారణ జరుపుతామని తెలిపారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో దేవాదాయ శాఖ…

  • ఫిబ్రవరి 12, 2025
  • 0 Comments
శైవక్షేత్రాల్లో ఉపవాసం ఉండే భక్తులకు ఉచితంగా

శైవక్షేత్రాల్లో ఉపవాసం ఉండే భక్తులకు ఉచితంగా పండ్లు, అల్పాహారం పంపిణీ చేయాలి: కొండా సురేఖ పండుగ కోసం అన్ని శైవ క్షేతాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలన్న మంత్రి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచన ఆలయాల వద్ద మద్యం అమ్మకాలు జరగకుండా…

  • ఫిబ్రవరి 12, 2025
  • 0 Comments
ఇంటర్ కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతి

ఇంటర్ కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతి మేడ్చల్ – బాచుపల్లి పియస్ పరిదిలోని ఎస్ఆర్ గాయత్రి కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని పూజిత(18) అనుమానస్పద మృతి తల్లిదండ్రులకు కళాశాల నుండి ఫోన్ చేసి త్వరగా గాంధీ ఆసుపత్రికి రావాలని…

  • ఫిబ్రవరి 12, 2025
  • 0 Comments
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ధరూర్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కేసు నుండి తప్పించేందుకు రూ.70 వేలు లంచం అడిగిన ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ సాయంత్రం రూ.30 వేలు…

  • ఫిబ్రవరి 12, 2025
  • 0 Comments
ఆరు గ్యారెంటీలను అమలు చేయాలనీ ఈనెల 20న చలో హైద్రాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

ఆరు గ్యారెంటీలను అమలు చేయాలనీ ఈనెల 20న చలో హైద్రాబాద్ పోస్టర్ ఆవిష్కరణ సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చండ్రపుల్లా రెడ్డి విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు…

You cannot copy content of this page