తూనికల కాంట నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన గూడెం మహిపాల్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని పౌరసరఫరాల శాఖ గోదాం (మండల్ లెవెల్ సప్లై పాయింట్) ఆవరణలో నిర్మించ తలపెట్టిన తూనికల కాంట నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన…